మునుగోడు ఉప ఎన్నికలో ప్రజలు ధర్మాన్ని గెలిపించేందుకు టీఆర్ఎస్కు పట్టం కట్టారని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సోమవారం తొలిసారి చండూరు మండలాన
విద్యార్థులు ఎంచుకున్న రంగాల్లో ఉన్నతంగా రాణించాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని మాదాపురం జడ్పీహెచ్ఎస్లో సోమవారం నిర్వహించిన బాలల దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య �
గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్గౌడ్ అన్నారు. జాతీ య 55వ గ్రంథాలయ వారోత్సవాలను సోమవారం పట్టణంలోని జిల్లా గ్రంథాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్�
విజ్ఞాన నిలయాలు గ్రంథాలయాలు. వీటిలో గతంలో న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్, కథలు, నవలలు, చరిత్ర పుస్తకాలు చదివేందుకు ప్రజలు, యువకులు, కవులు, రచయితలు వచ్చేవారు.
పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు దడ పుట్టిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో వాహనాలు నడపడంపై సరైన అవగాహన ఉంటే కొంత వరకు ఇంధనం పొదుపు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మాయ మాటలు, మోసపు హామీలతో రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి అలవాటు పడిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి తన నైజాన్ని బయట పెట్టుకున్నారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ ప్రయాణంతో తమ ప్రభుత్వానికి ప్రమాదం ఉందనే అక్కసుతోనే ప్రధాని మోదీ ఆఘ మేఘాల మీద హైదరాబాద్కు తరలివచ్చి విషం చిమ్మారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
పత్తి కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు కిందికి పల్టీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలైన ఘటన మండలంలోని కీతవారిగూడెంలో శనివారం చోటు చేసుకుంది.
కార్తిక మాసం మూడో శనివారం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రం భక్తులతో సందడిగా కనిపించింది. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో ఎటుచూసినా భక్తులే దర్శన�
అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఉంది. దాంతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ఫలితంగా కూలీలు సైతం పని కోసం జిల్లాకు బారులుదీరుతున్నారు. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగ�