రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. గురువారం చింతపల్లి మండలంలోని మధనాపురంలోని సీసీరోడ్లు, నర్సరీ, డంపింగ్ యార్డులు ప్రార
జిల్లాలో చలి వాతావరణం క్రమంగా పెరుగుతున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలో పెద్దగా మార్పు కనిపించకపోయినప్పటికీ కనిష్ఠ ఉష్ణోగ్రతలో క్షీణ దశ కనిపిస్తుండడంతో చలి వణికిస్తున్నది.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే వివిధ పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
పువ్వు పార్టీలో పాత, కొత్త నేతల మధ్య పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ఏడాది జూలై 26న భువనగిరి పట్టణంలోని వివేరా హోటల్లో జరిగిన బండి సంజయ్ సన్నాహక సమావేశంలో ఆ పార్టీ నాయకుడు జిట్టా బాలకృష్ణారెడ్డిని �
పంటలకు పోషకాలు ఎంతో అవసరం. వాటిల్లో అతి ముఖ్యమైనది భాస్వరం. ఈ పోషకాన్ని పంటలకు అందించేందుకు రైతులు పాస్ఫరస్ ఉన్న రసాయన ఎరువులను అధికంగా వాడుతుంటారు. అయితే..
విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లను ప్రధానోపాధ్యాయులు వాట్సాప్ గ్రూప్లో నమోదు చేస్తారు. ప్రతి శనివారం ఆయా పాఠ్యాంశాలపై రూపొందించిన ప్రశ్నల లింక్ను సదరు గ్రూప్లో పొందుపరుస్తారు.
ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నది. 8 నుంచి 12వ తరగతి చదివే బాలికలకు శానిటరీ హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లను అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే వివిధ పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
జిల్లాలో రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిపోటు ఎక్కువవుతున్నది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటేనే వణుకు పుడుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 నుంచి 16 డి�