అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో చేపట్టాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అధికారులను ఆదేశి
చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, ఇందుకు న్యాయ సేవాధికార సంస్థ, పారా లీగల్ వలంటర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఎస
వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 296 కేంద్రాలకుగానూ ఇప్పటికే 237 సెంటర్లు ప్రారంభమయ్యాయి. 5లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు అంచనాతో జిల్లా అధికారులు అవసరమమైన అన్ని జాగ్రత�
మునుగోడు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గురువారం పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్లో ఆయనతో స్పీకర్
నల్లగొండ గడియారం సెంటర్ సమీపంలోని లతీఫ్సాబ్ గుట్టపై గల లతీఫ్ ఉల్లాషాఖాద్రి దర్గా ఉత్సవాలు గురువారం ప్రారంభంకానున్నాయి. అధికారికంగా మూడ్రోజులు వేడుక జరుగుతుంది
ప్రభుత్వం నల్లగొండలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేసినందున వైద్యులు జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి కోరారు. నల్లగొండ మెడికల్ కళాశాల ఆవిర్భావ దినోత్�
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై శాఖాపరమైన సమాచారం, గణాంక వివరాల నమోదు కోసం పూర్తి స్థాయిలో నిర్ణీత ప్రొఫార్మాను వచ్చే సోమవారం లోగా సమర్పించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించా�
గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేందుకు పోడు భూముల విచారణ గురువారం నుంచి చేపట్టనున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి సంస్థ అధికారి రాజ్కుమార్ తెలిపారు.
మండలంలోని బాహుపేట గ్రామ రైల్వే పట్టాలపై మంగళవారం అర్ధరాత్రి ఓ మహిళ, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన ఉడుత గణేశ్(25), సునం�
ఆరోగ్య వ్యవస్థ మరింత బలోపేతం కావాలని ఎయిమ్స్ డైరెక్టర్ వికాస్ భాటియా అన్నారు. గురువారం మండలంలోని బీబీనగర్ ఎయిమ్స్లో ఆరోగ్య వ్యవస్థ బలోపేతంపై ఎకో ఇండియా సంస్థతోపాటు వివిధ రాష్ర్టాలకు చెందిన హెల్త�
మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యలో మార్పులు తీసుకువస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి మార్గాలను అందించే విద్యను బోధించడమే లక్ష్యంగా ‘క్లస్టర్ విధానానికి శ్రీకారం చుట్టి�
ఉద్యోగులు, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. ఇందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్యానికి రవాణా శాఖ వారి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేస్తున్నది.