రైతు సంక్షేమమే లక్ష్యం గా పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులు పండించిన ధాన్యాన్ని గ్రామాల్లోనే కొనుగోలు చేస్తున్నది. కాగా, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా తరలివస్తున్నది.
ఆయకట్టు కింద రైతులు వానాకాలంలో సాగు చేసిన సన్న రకాల వరి కోతలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సన్నాలకు మంచి మద్దతు లభిస్తున్నది. రకాలను బట్టి క్వింటా 2100 నుంచి 2400 వరకు ధర లభిస్తున్నది.
ఉమ్మడి జిల్లాలో గతంలో ఒక సాధారణ ఎన్నికకు మరో సాధారణ ఎన్నికకు మధ్య ఏకంగా మూడు ఉప ఎన్నికలు వచ్చిన సందర్భం లేదు. 2018 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మొత్తం ఐదు ఉప ఎన్నికలు రాగా అందులో మూడు �
మునుగోడు మండలం పలివెలలో మంగళవారం బీజేపీ గూండాలు బరితెగించారు. టీఆర్ఎస్ శ్రేణులపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాంతో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు పలువురు టీఆ
ఓటమి భయంతోనే బీజేపీ భౌతిక దాడులకు పాల్పడుతున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో తప్పదని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఇప్పటికే అర్థమైంద�
మునుగోడు నియోజకవర్గంలో మిగిలిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తాం. రహదారులు, కళాశాలలు, పోడు భూముల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. టీఆర్ఎస్ను గెలిపిస్తే వాటన్నింటినీ పరిష్కరిస్తాం.’
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మునుగోడును అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే నా జీవిత లక్ష్యం. నాటి ఉద్యమనేత, నేటి బంగారు తెలంగాణ ప్రదాత కేసీఆర్ సారథ్యంలోనే 2014 తర్వాత మునుగోడులో అభివృద్ధికి అడుగులు పడ్డాయి.
మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్నగర్ నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ. ఈ పంచాయతీ సర్పంచ్గా బోగవల్లి వెంకటరమణచౌదరిని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.