దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్య పరిష్కారానికి అడుగులు పడ్డాయి. సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ముమ్మరంగా సర్వే చేపడుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 20 మండలాల్�
: రైతుల ఆర్థిక బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. మండలంలోని సిరిపురం, నారాయణపురం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఎమ్మెల్
కొడుకు రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయని ఆ కన్నతల్లి ప్రాణం తల్లడిల్లింది. ఎలాగైనా చాలా దవాఖానలు తిరిగింది. కిడ్నీ మార్చాలని వైద్యులు సూచించడంతో ప్రాణాలు కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్ద తు ధర లభిస్తుందని ఎంపీపీ చిమ్ముల సుధీర్రెడ్డి అన్నారు. మండలంలోని ప్యారారం గ్రామంలో ధీశాలి మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వ
ఇలాంటి మెసేజ్లతో తస్మాత్ జాగ్రత్త.. “నేను క్రిప్టోలో పెట్టుబడులు పెట్టాను.. నాలుగు రోజుల్లో నాలుగింతల లాభాలొచ్చాయి.. మా స్నేహితుడు కూడా క్రిప్టోలో రూ. 80 వేలు పెట్టుబడి పెట్టాడు.. నాలుగైదు రోజుల్లోనే 10 లక్
సాధారణంగా ఒకటి నుంచి పది ఆపైన రంగుల వరకు డిజైన్లతో నేసిన చేనేత వస్ర్తాలు చూసి ఉంటాం. కానీ ఒకే వస్త్రంలో పదివేల వర్ణాలు కనిపించేలా రూపొందించాడు భూదాన్ పోచంపల్లికి చెందిన బోగ బాలయ్య. అంతేకాకుండా భారతదేశ �
బీబీనగర్ మండలం నెమురగొమ్ముల గ్రామ పరిధిలోని మహదేవ్పూర్లో అక్కన్న మాదన్న ఆలయం కొలువై ఉన్నది. కాకతీయుల కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చిన తురుష్కుల పాలనలో ఆలయ ప్ర�
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజూమునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మేల్కొల్పి తిరువారాధన, ఉదయం ఆరగింపు చే�
అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో చేపట్టాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అధికారులను ఆదేశి
చట్టాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని, ఇందుకు న్యాయ సేవాధికార సంస్థ, పారా లీగల్ వలంటర్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ప్రత్యేక శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఎస
వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లావ్యాప్తంగా 296 కేంద్రాలకుగానూ ఇప్పటికే 237 సెంటర్లు ప్రారంభమయ్యాయి. 5లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లు అంచనాతో జిల్లా అధికారులు అవసరమమైన అన్ని జాగ్రత�