యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కార్తిక శోభ సంతరించుకుంది. కార్తిక మాసంతో పాటు శనివారం కావడంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. యాదాద్రి ప్రధానాలయంతో పాటు పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్త�
తన స్వార్థం కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి వేల కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్న దొంగ రాజగోపాల్రెడ్డి అని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మునుగోడు ప్రజలు తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరిన్ని నిధులు
బీజేపీ బేరసారాల కుట్రపై టీఆర్ఎస్ శ్రేణులు గర్జించాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. గ్రామగ్రామాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పలు చోట్ల శవయాత్రలు నిర్వహించాయి. మోదీ, బీజేపీ �
బీజేపీ బరితెగింపుపై మేధావులు, ప్రజాసంఘాలు, నాయకులు భగ్గుమన్నారు. క్యాషాయ పార్టీ బేరసారాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగజారుడు రాజకీయాలపై మండిపడుతున్నారు. విలువలు లేకుండా నీచ రాజకీయాలు చేయడం ఏంటని �
ఉప ఎన్నిక ప్రారంభంలోనే మునుగోడులో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. చండూరులో మరో బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంందామని ఆ సభలోనే చెప్పారు. దీంతో కేసీఆర్ ముఖ్య అతిథిగా మరో బహిరంగ సభ నిర్వహించనున్నారు.
అప్పట్లో వారం, పదిరోజులకు ఒకసారి వచ్చే కృష్ణా నీళ్లను బకెట్లలో, డ్రమ్ముల్లో దాచుకుని తాగడం వల్ల ఆరోగ్యం పాడయ్యేదని, ఏరోజుకారోజు ఇవ్వమంటే ఇవ్వలేదని తండాల పెద్దలు చెబుతున్నరు. కృష్ణా నీళ్లు రాక, ఫ్లోరైడ్
రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మండలంలోని భూ నిర్వాసితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం లక్ష్మణాపురం గ్రామానికి చెందిన ప్రజలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరగా వారికి గులా
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తిక మాసం సందర్భంగా వ్రత పూజల్లో భక్తులు పాల్గొని తరించారు. ప్రధానాలయంతోపాటు పూర్వగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కార్తిక మాస వేడుకలు విశేషంగా జరిగాయి. అధిక సం�
కేంద్ర ప్రభుత్వం చేనేతపై విధించిన జీఎస్టీకి నిరసనగా పోస్టు కార్డుల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుతో నేతన్నలు మోదీ సర్కారుపై యుద్ధం ప్రకట�