యాదాద్రీశుడి దివ్యక్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. కార్తికమాసం మొదటి ఆదివారం కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన�
మునుగోడు ప్రజల మది నిండా సీఎం కేసీఆర్, గులాబీ జెండానే ఉన్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మండలంలోని డి.నాగారం గ్రామంలో శనివారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ పథకాలు అన్నివర్గాల ప్రజలకు దారి దీపమయ్యాయి. ఆసరా, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, చేనేత, గీత కార్మికులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో �
నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. కరువు కాలాల్లో బతుకుదెరువు కోసం వలస పోవడం ఇక్కడ
సాధారణం. అలా వలసపోని పల్లె లేదు. బండ్లు ఓడలు అవుతాయన్నట్టు ఇప్పుడా పల్లెలు బతుకుదెరువు కోసం వచ్చ�
కుట్రల బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కనీయొద్దని యువజన, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిని విస్తృతం చేసుకోవాలని ఆకాంక్షించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో కార్తిక శోభ సంతరించుకుంది. కార్తిక మాసంతో పాటు శనివారం కావడంతో ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. యాదాద్రి ప్రధానాలయంతో పాటు పూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్త�
తన స్వార్థం కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి వేల కోట్ల కాంట్రాక్టులు తెచ్చుకున్న దొంగ రాజగోపాల్రెడ్డి అని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
మునుగోడు ప్రజలు తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మరిన్ని నిధులు
బీజేపీ బేరసారాల కుట్రపై టీఆర్ఎస్ శ్రేణులు గర్జించాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. గ్రామగ్రామాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. పలు చోట్ల శవయాత్రలు నిర్వహించాయి. మోదీ, బీజేపీ �
బీజేపీ బరితెగింపుపై మేధావులు, ప్రజాసంఘాలు, నాయకులు భగ్గుమన్నారు. క్యాషాయ పార్టీ బేరసారాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగజారుడు రాజకీయాలపై మండిపడుతున్నారు. విలువలు లేకుండా నీచ రాజకీయాలు చేయడం ఏంటని �