18 వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయి గోల్మాల్ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డిని ప్రజలు నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం చౌటుప్పల్ మండలం తూ
కోమటిరెడ్డి బ్రదర్స్ నిలకడ లేని వ్యక్తులని , అన్నదమ్ములిద్దరూ కోవర్ట్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అని నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి విమర్శించారు.
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఆ పార్టీ నాయకులే దళితులపై దాడులు, అఘాయిత్యాలు చేస్తున్నారని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా దళిత వ్యతిరేకిగా మారిందని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో “చేనేత ప్రభుత్వం” అధికారంలో ఉన్నదని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేనేతలకు ఉరితాళ్లు మిగుల్చు
టీఆర్ఎస్ పాలనలోనే దళితులకు ఆత్మగౌరవం దక్కిందని, కేంద్రంలోని బీజేపీ పాలనలో దళితులు, ఆడపిల్లలపై దాడులు జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
మునుగోడు ఉప ఎన్నిక సమీపిస్తున్న తరుణంలో వాడవాడలా ఏ నోట విన్నా టీఆర్ఎస్ పార్టీ గెలుపు మాటే వినిపిస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పేర్కొన్నారు. గ్రామాల్లో అంతా ఏకమై కారు గుర్తుకే ఓటేస్తామని ము�
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి మంత్రి కేటీఆర్ నిర్వహించిన రోడ్ షో బ్రహ్మాండంగా సాగింది. కొయ్యలగూడెం నుంచి చౌటుప్పల్ వరకు 5 కిలోమీటర్ల మేర సాగిన రోడ్ షోకు ప్రజలు పెద్ద సంఖ్యలో �
నేను మునుగోడు బిడ్డను.. అందరికీ అందుబాటులో ఉండేటోడిని.. నియోజకవర్గంలో ఓటు లేని రాజగోపాల్రెడ్డికి మనమెందుకు ఓటేయాలో.. ఒకసారి ఆలోచించాలి’ అని వామపక్షాలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్�
సమైక్య పాలనలో అన్ని విధాలుగా ఆగమై ఆదరణ కోల్పోయిన చేనేతకు స్వరాష్ట్రంలో చేయూత అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు.
గత ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్రావు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి వారి నియోజకవర్గాలను అభివృద్ధి చేశారో చెప్పాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్�
ప్రజలను విభజించే రాజకీయాలు తప్ప బీజేపీ ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశంలో బీజేపీ అమలుచేస్తున్న విషపూరిత విధానాలను కోమటిరెడ్డి ర�
రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ భారతదేశం కోరుకుంటున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.