మునుగోడు మండలం పలివెలలో మంగళవారం బీజేపీ గూండాలు బరితెగించారు. టీఆర్ఎస్ శ్రేణులపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. దాంతో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు పలువురు టీఆ
ఓటమి భయంతోనే బీజేపీ భౌతిక దాడులకు పాల్పడుతున్నదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో తప్పదని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి ఇప్పటికే అర్థమైంద�
మునుగోడు నియోజకవర్గంలో మిగిలిన అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తాం. రహదారులు, కళాశాలలు, పోడు భూముల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. టీఆర్ఎస్ను గెలిపిస్తే వాటన్నింటినీ పరిష్కరిస్తాం.’
ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మునుగోడును అన్ని రంగాల్లో తీర్చిదిద్దడమే నా జీవిత లక్ష్యం. నాటి ఉద్యమనేత, నేటి బంగారు తెలంగాణ ప్రదాత కేసీఆర్ సారథ్యంలోనే 2014 తర్వాత మునుగోడులో అభివృద్ధికి అడుగులు పడ్డాయి.
మిర్యాలగూడ మండలంలోని శ్రీనివాస్నగర్ నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ. ఈ పంచాయతీ సర్పంచ్గా బోగవల్లి వెంకటరమణచౌదరిని గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపుతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.