గతంలో రైతులు పెట్టుబడికి అప్పులు చేసేవారని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతు బంధు అందించి అన్నదాతలకు ఆత్మబంధువుగా నిలిచారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నార�
మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. ప్రభాకర్రెడ్డికి ప్రజల్లో భారీ మద్దతు లభిస్తున్నదని అన్నారు.
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలనే లక్ష్యంతో పాటు ఓటు హక్కు వినియోగంలో అవకతవకలు అరికట్టడంపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. అందులో భాగంగా ప్రతిఒక్కరూ తమ ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని ఆ�
‘మునుగోడుకు ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో.. నియోజకవర్గ ప్రజలు గమనించాలి. ఎక్కడైనా ఎవరైనా చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయి. కానీ.. ఇక్కడ ఒక దొంగ బీజేపీకి అమ్ముడుపోతే వచ్చింది. ఈ సమయంలో అన్నం పెట్టే కేసీఆర్ కావాలో... జ
దేశానికి అన్నం పెట్టే రైతు సీజనల్గా ఏరువాక దిశగా అడుగుపెట్టగానే మొదట పొలం వైపు కాకుండా వడ్డీ వ్యాపారుల ఇంటి గడప దొక్కుతాడు. దశాబ్దాలుగా దేశ వ్యాప్తంగా జరుగున్న పరిస్థితి.
చేనేతలకు తెలంగాణ సర్కారు చేయూతనందిస్తే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం కక్షగట్టింది. దారానికి ఆధారం కావాల్సింది పోయి.. జీఎస్టీతో తెగని భారం మోపుతున్నది. దీంతో ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న చేనేత రంగ�
యాదాద్రీశుడి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. కొండకింద కల్యాణకట్ట వద్ద తలనీలాలు సమర్పించి, లక్ష్మీ పుష్కరిణిలో పుణ్యస�
పోలీసుల బందోబస్తు.. సీసీ కెమెరాల నిఘాలో ఆదివారం టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో సజావుగా ముగిసింది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 16,084 మంది అభ
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర, ఎక్సైజ్, క్రీడా, సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని రెండు, మూడు వార్డులక�
‘అమ్ముడు పోయిన రాజగోపాల్రెడ్డి పరిస్థితి నియోజకవర్గంలో అధ్వానంగా తయారైంది. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు నిలదీస్తూ తరిమికొడుతున్నరు. మునుగోడులో ముఖం చూపెట్టే పరిస్థితి లేదు’ అని మంత్రి ఎర్రబెల్లి దయ�
ఊర్లకు ఊర్లకే గులాబీ పార్టీ బాటపడుతున్నాయి. కారు పార్టీలోకి వలసల జోరు మరింత ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీకి షాక్ ఇస్తూ కారెక్కుతున్నారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని, ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్�
తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేకనే కేంద్రంలోని బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి రూ.15 వేల బిల్లు
ఒకప్పుడు నిల్వ నీడ లేకుండా ఉన్న ఈ ప్రాంతంలో హరితహారం కింద నాటిన మొక్కలు నీడనివ్వడంతో పాటు అధిక వర్షపాతానికి కూడా కారణమయ్యాయి. అంతే కాకుండా ప్రభుత్వం ఈ దఫా చేపట్టిన పల్లె ప్రగతి కారణంగా అక్కడి పల్లెల్లో �