మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజి ట్ దక్కదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఆరెగూడెం, గుండ్లబావి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన �
అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మునుగోడు ప్రజలు జేజేలు పలుకుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు.
కరోనా కష్టకాలంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రూ.4వేల కోట్ల నష్టాన్ని భరించి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశారని టెస్కాబ్ �
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రె�
మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాలు బలపర్చిన టీఆర్ఎస్(బీఆర్ఎస్)అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గురువారం
నామినేషన్ దాఖలు చేశారు. చండూరు లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలంలో అధికారి జగన్న�
‘గిరిజనుల ఓట్లు అడిగేందుకు రాజగోపాల్రెడ్డికి సిగ్గుండాలి.. ఆయనేం చేశారని ఓట్లు అడుగుతున్నారు.’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
‘మునుగోడు నియోజకవర్గ ప్రజలను పట్టి పీడించిన ఫ్లోరైడ్ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతోనే విముక్తి లభించింది. నాలుగేండ్ల పదవీ కాలంలో రాజగోపాల్రెడ్డి మునుగోడుకు ఒర�
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది, నిలిచేది టీఆర్ఎస్సే అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, బూత్ల వారీగా నాయ�
‘ఆయనొక కాంట్రాక్టర్...బిజినెస్మెన్...రూ.18వేల కోట్ల వర్క్ చేస్తుంటడు’ మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ శ్రేణులో..మరొకరో చేసిన వ్యాఖ్య కాదు.
ఈనెల 16 నుంచి నిర్వహించే గ్రూప్-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ బీ. జనార్దన్రెడ్డి సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అమల వుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్�
మునుగోడు ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే కాంట్రాక్టు కోసం బీజేపీ వద్ద అమ్ముడు పోయి ఉప ఎన్నిక తీసుకొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇప్పుడు డ్రామాలాడుతున్నాడని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేప�