‘ఆయనొక కాంట్రాక్టర్...బిజినెస్మెన్...రూ.18వేల కోట్ల వర్క్ చేస్తుంటడు’ మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ శ్రేణులో..మరొకరో చేసిన వ్యాఖ్య కాదు.
ఈనెల 16 నుంచి నిర్వహించే గ్రూప్-1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ బీ. జనార్దన్రెడ్డి సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో అమల వుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్�
మునుగోడు ప్రజలు ఎంతో నమ్మకంతో ఓటేసి గెలిపిస్తే కాంట్రాక్టు కోసం బీజేపీ వద్ద అమ్ముడు పోయి ఉప ఎన్నిక తీసుకొచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఇప్పుడు డ్రామాలాడుతున్నాడని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేప�
చండూరు మండల కేంద్రంలో సీపీఐ, సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభకు ఆ పార్టీల రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, తమ్మినేని వీరభద్రం హాజరు కానున్నారు.
‘సీఎం కేసీఆర్ పాలనలోనే మునుగోడు సస్యశ్యామలం అవుతుంది.. ఒక పార్టీ కుట్ర, ద్రోహుల రాజకీయ స్వార్థం కోసమే మునుగోడుకు ఉప ఎన్నిక వచ్చింది.. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నది..
మునుగోడు ఉప ఎన్నికల టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సోమవారం మునుగోడు మండలం కొరటికల్ నుంచి ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించగా, గ్రామగ్రామానా ఘనస్వాగతం లభించింది.
ఓట్లు వేసి గెలిపించిన మునుగోడు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసి, వారి ఆత్మగౌరవాన్ని రూ.22 వేల కోట్లకు బీజేపీకి అమ్మిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రె�
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత పోలగోని సైదులు గౌడ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సమక్షంలో సోమవారం సాయంత్రం టీఆర్ఎస్ (బ�
బీజేపీకి ఓటేస్తే భంగపాటు తప్పదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎన్డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. లంబాడీ సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చే