ఒకప్పుడు నిల్వ నీడ లేకుండా ఉన్న ఈ ప్రాంతంలో హరితహారం కింద నాటిన మొక్కలు నీడనివ్వడంతో పాటు అధిక వర్షపాతానికి కూడా కారణమయ్యాయి. అంతే కాకుండా ప్రభుత్వం ఈ దఫా చేపట్టిన పల్లె ప్రగతి కారణంగా అక్కడి పల్లెల్లో �
ఆలేరు అభివృద్ధి ప్రదాత, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి దంపతులు, తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకుడు బీర్ల అయిలయ్య బహిరంగ చర్చకు సిద్ధం కావాలని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కర్రె వెంకటయ్య స
ప్రచారంలో భాగంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మండలంలోని జమ్మిగడ్డ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలపై వివరించారు. ప్రజలతో మమేకమవు తూ కారుగుర్తుకు ఓటెయ్యాలని విజ్ఞప్తి చేశారు.
కాంట్రాక్టులకు అమ్ముడుబోయిన రాజగోపాల్రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి శూన్యమని.. టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి ఓటు వేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశ�
అభివృద్ధి చేస్తాడని నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే మనుగోడు ప్రజల నమ్మకన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన రాజగోపాల్రెడ్డిని ఉప ఎన్నికలో చిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ�
టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
మునుగోడు నియోజకవర్గంలో ఏ గడపకెళ్లినా.. సీఎం కేసీఆర్ సంక్షేమ సంతకం కనిపిస్తున్నది. ఎవరిని పలుకరించినా పెద్ద కొడుకులా ఆదుకున్నాడనే సమాధానం వినిపిస్తున్నది. ఫ్లోరైడ్తో అల్లాడిన ప్రజలకు మిషన్ భగీరథతో ఉ
బీజేపీ డబ్బు మదంతోనే రాజగోపాల్రెడ్డికి టికెట్ కేటాయించి మునుగోడులో ఉప ఎన్నిక నిర్వహిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ కోసం చండూరుకు వచ్చిన రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రం గులాబీమయమైంది. గులాబీ సైనికులకు తోడు వామపక్షాల బైక్ ర్యాలీలు, ప్రదర్శనలతో హోరెత్తింది. గురువారం మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామి�
టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.