దేశానికి అన్నం పెడుతున్న రైతులకు అండగా ఉండేందుకు అనేక పథకాలు అమలు చేస్తూ సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా నిలిచారని టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్
ప్రజలను దోచుకుతినే పార్టీ బీజేపీయేనని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలను బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పె
‘బీజేపీ మా బతుకులతో ఆటలాడుతున్నది. కొత్త కొత్త చట్టాలు తీసుకొచ్చి ఆగం చేస్తున్నది. ఉద్యోగం సరిగా చేసుకోలేక.. కుటుంబాలు సరిగా చూసుకోలేక నరకయాతన పడుతున్నం. జీతాలు పెంచే ప్రయత్నం చేయకపోగా.. పని గంటలు పెంచి ఇ�
బీజేపీ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరిన వారు వారంలోనే మోస పోయామని తెలుసుకుని తిరిగి టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని కోరటికల్లో నిర్వహించిన దళితుల ఆత్మీయల సమ్మేళనంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్�
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.
టీవీ చర్చావేదికలో బహిరంగంగా రూ.18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చినందుకే తాను బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా శనివారం నిరసనలు వెల్లువెత్తాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకే బీజేపీ కుట్ర పన్ని మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చెప్పుకొనే విజయదశమి వేడుకను బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. దసరా సంబురాల్లో పాల్గొనేందుకు పట్టణాల్లో ఉండే వారంతో తమ స్వస్థలాలకు రావడంతో పల్లె�
మునుగోడు ఉప ఎన్నికల నిర్వహణకు ఈ నెల 7న నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు పాతా తాలుకా కేంద్రమైన చండూరు తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు చేస్�