టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా శనివారం మర్రిగూడ మండల కేంద్రంలో వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు.
జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో బొడ్డెమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలాసత్పతి మహిళా ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యా�
రాష్ట్రంలో మహిళలు సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం బతుకమ్మ చీరెలను ప్రతి ఏటా అందజేస్తుందని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు.
చండూరు మండల టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వన భోజన కార్యక్రమాన్ని మున్సిపల్ పరిధిలోని బంగారిగడ్డ రోడ్డులో బుధవారం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల వారు టీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు
టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం(వనభోజనం) మున్సిపాలిటీ కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా వలిగొండ రోడ్డు పక్కన మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, హుజూర
జిల్లా కేంద్ర దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు.