Contract works| తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మోదీ వద్ద కాంట్రాక్ట్ పనులను దక్కించుకోవాడానికే రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారని రాష్ట్ర మంత్రి జగదీష్రెడ్డి ఆరోపించారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని బండపాలెంలో గ్రామపంచాయతీ భవనం శిలాఫలకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఎంతో కాలంగా ఎదురుచూసిన గట్టుప్పల్వాసుల కల నేడు నెరవేరుతున్నది. సమైక్య రాష్ట్రంలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా అమలుకు నోచుకోని స్వప్నం నేడు నెరవేరుతున్నది.
ఆధ్యాత్మికతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పెద్ద పీటవేస్తూ.. అన్ని మతాలను గౌరవిస్తూ.. మత సామరస్యాన్ని కాపాడుతున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలత
టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా శనివారం మర్రిగూడ మండల కేంద్రంలో వనభోజనాలు, ఆత్మీయ సమ్మేళనం అట్టహాసంగా జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు శనివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ, తిరువారాధన నిర్వహించి, ఉదయం ఆరగింపు చేపట్టారు.
జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో బొడ్డెమ్మ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలాసత్పతి మహిళా ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యా�
రాష్ట్రంలో మహిళలు సంతోషంగా జరుపుకునే బతుకమ్మ పండుగకు ప్రభుత్వం బతుకమ్మ చీరెలను ప్రతి ఏటా అందజేస్తుందని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు.