రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా గిరిజనుల అభ్యున్నతి కోసం మరో కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం మత కల్లోలాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వాటికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్�
మండలంలోని తిమ్మాపురంలో కొత్తగా ఆసరా పింఛన్ కార్డులు పొందిన లబ్ధిదారులు సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
దేశంలోనే రాష్ట్ర ఉద్యోగులకు అత్యుత్తమ వేతనాలు కొత్త జిల్లాలు, మండలాలతో తగ్గిన పనిభారం జోనల్ పునర్ వ్యవస్థీకరణతో స్థానికులకే ఉద్యోగావకాశాలు, బదిలీలు తెలంగాణ ఏర్పాటు తర్వాత భారీగా ఉద్యోగాల కల్పన పీఆర�