పెద్ద సంఖ్యలో మొక్కులు తీర్చుకున్న భక్తులు యాదాద్రి, సెప్టెంబర్ 11 : స్వయంభూ నారసింహుడి దర్శనానికి వచ్చిన భక్తులతో యాదాద్రి క్షేత్రం పులకించింది. వరుస సెలవులు కావడంతో ఆదివారం పెద్ద ఎత్తున వచ్చిన భక్తుల�
విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చండూరు/నాంపల్లి/మర్రిగూడ, సెప్టెంబర్ 11 : మునుగోడు నియోజకర్గంలో టీఆర్ఎస్లోకివలసల జోరు కొనసాగుతున్నది. ఆదివారం చండూరు మండలం బంగారిగడ్డ గ్రామానికి చెందిన కాంగ్రెస్, �
పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట మండలం కుంకుడుపాములలో 38 మందికి దళితబంధు యూనిట్ల పంపిణీ రామన్నపేట, సెప్టెంబర్ 11: ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు ప�
యాదగిరిగుట్ట మండలంలో మొత్తం 5,722 మందికి పింఛన్లు హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు యాదగిరిగుట్ట రూరల్, సెప్టెంబర్ 11 : కొత్త ఆసరా పింఛన్ల కోసం వేచిచూసిన లబ్ధిదారుల ఆశలు ఫలించాయి. స్వతంత్ర భారత వజ్రోత్స�
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి వివిధ పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరిక యాదాద్రి, సెప్టెంబర్11: దేశానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చ�
తుర్కపల్లి, సెప్టెంబర్11 : ప్రజలంతా భక్తిభావం కలిగి ఉండాలని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీతోపాటు దేవోజీనాయక్తండాలో ఏర్పాటు చేసిన వినాయక మండపాల్లో ఆదివ�
10 గేట్ల ద్వారా నీటి విడుదల మూసీకి 8995 క్యూసెక్కుల ఇన్ఫ్లో నందికొండ, సెప్టెంబర్ 11 : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు ఎగువన ఉన్న శ్రీశైలం నుంచి వస్తున్న ఇన్ఫ్లో కాస్త తగ్గింది. ఆదివారం 2,15,145 క్యూసెక్కుల ఇన్ఫ్ల�
తెలంగాణ రాష్ట్ర సాధకుడు... అభివృద్ధి ప్రదాత... సబ్బండ వర్గాల సంక్షేమ సారథి.. దేశానికే ఆదర్శ పాలకుడుగా నిలిచిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఇప్పుడు దేశ రాజకీయాలపై దృష్టి సారించడం సర్వత్రా చర్చనీ�
నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమకాల్వకు బుధవారం సాయంత్రం గండి పడింది. మొదట ఎడమ ప్రధాన కాల్వ 32.109 కిలోమీటరు వద్ద అండర్ టన్నల్లో సన్నటి రంధ్రం ఏర్పడింది.
మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, వేలకోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం బీజేపీలోకి వెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మళ్లీ గెలిపించేందుకు ఆయన అన్న కాంగ్రెస్ ఎ�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ప్రజలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
రాజగోపాల్రెడ్డి సమక్షంలో రెండుసార్లు బీజేపీ కండువా కప్పుకున్న చిట్టెంపహాడ్ సర్పంచ్ నాంపల్లి, సెప్టెంబర్ 6 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి తగిన బలం లేకపోవడంతో వివిధ పార్టీల నుంచి �