నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమకాల్వకు బుధవారం సాయంత్రం గండి పడింది. మొదట ఎడమ ప్రధాన కాల్వ 32.109 కిలోమీటరు వద్ద అండర్ టన్నల్లో సన్నటి రంధ్రం ఏర్పడింది.
మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, వేలకోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం బీజేపీలోకి వెళ్లినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిని మళ్లీ గెలిపించేందుకు ఆయన అన్న కాంగ్రెస్ ఎ�
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ప్రజలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
రాజగోపాల్రెడ్డి సమక్షంలో రెండుసార్లు బీజేపీ కండువా కప్పుకున్న చిట్టెంపహాడ్ సర్పంచ్ నాంపల్లి, సెప్టెంబర్ 6 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి తగిన బలం లేకపోవడంతో వివిధ పార్టీల నుంచి �
నిన్న మొన్న వచ్చినోళ్లు మా మీద పెత్తన మేంటంటున్న సీనియర్లు బహిర్గతంగా సెల్ఫోన్లో స్టేటస్లు నాంపల్లి, సెప్టెంబర్ 6 : ‘బీజేపీలో కొత్తగా చేరిన నాయకులకు నాదొక విన్నపం. పార్టీ జెండాను నమ్ముకుని పనిచేసిన �
బీఈడీ, బీపీఈడీ, ఎంఈడీ, ఎంపీఈడీ కళాశాలల్లో తనిఖీలకు రంగం సిద్ధం ఎంజీయూ పరిధిలోఈ నెల 10, 11 తేదీల్లో చేపట్టనున్న అధికారులు వసతులు, నాణ్యమైన విద్యపై విద్యాశాఖకు నివేదిక అన్నీ సక్రమంగా ఉంటే టీఎస్ ఎడ్సెట్, సీప�
ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ నరహరి జర్నలిస్ట్ డే సందర్భంగా ఉచిత వైద్య శిబిరం నీలగిరి, సెప్టెంబర్ 6 : గుండె వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ నరహరి సూచించారు. జర్
నీలగిరి, సెప్టెంబర్ 6 : పోరాడ సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని, వాటిని అడ్డుకునేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని నల్ల�
కొనసాగుతున్న గణేశ్ నవరాత్రులు పలు చోట్ల అన్నదానాలు చండూరు, సెప్టెంబర్ 6 : గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు మంగళవారం నిర్వహించారు. పలు విగ్�
ప్రభుత్వ పాఠశాలల్లో తిరిగి అమలు కరోనా కారణంగా రెండున్నరేండ్లుగా నిలిపివేత వేలిముద్రలతో ఉపాధ్యాయుల హాజరు నమోదు నేరేడుచర్ల, సెప్టెంబర్ 5 : నేరేడుచర్ల, సెప్టెంబర్ 5 : ప్రభుత్వ పాఠశాలల్లో నిలిపివేసిన బయోమ�
సమాజ నిర్మాణంలో టీచర్ల పాత్ర గొప్పది దేశంలో ఉపాధ్యాయ వృత్తి ప్రత్యేకమైనది గతంలో కొందరి స్వార్థంతో ప్రజలకు దూరమైన విద్య పూలే, అంబేద్కర్ అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ప్రవేశపెట్టిన ఘనత సీ�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ప్రజలు తిరుగబడుతారని ఆ పార్టీకి భయం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నల్లగొండ రూరల్, సెప్టెంబర్ 5 : వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత, బీడీ కా�