తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఆదివాసీ, గిరిజన సమ్మేళనం బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ కార్యాలయం
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా గిరిజనుల అభ్యున్నతి కోసం మరో కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం మత కల్లోలాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వాటికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్�
మండలంలోని తిమ్మాపురంలో కొత్తగా ఆసరా పింఛన్ కార్డులు పొందిన లబ్ధిదారులు సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.