సీఎం కేసీఆర్ రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వాటికి ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్లో చేరుతున్నారని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్�
మండలంలోని తిమ్మాపురంలో కొత్తగా ఆసరా పింఛన్ కార్డులు పొందిన లబ్ధిదారులు సోమవారం సీఎం కేసీఆర్, మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు.
దేశంలోనే రాష్ట్ర ఉద్యోగులకు అత్యుత్తమ వేతనాలు కొత్త జిల్లాలు, మండలాలతో తగ్గిన పనిభారం జోనల్ పునర్ వ్యవస్థీకరణతో స్థానికులకే ఉద్యోగావకాశాలు, బదిలీలు తెలంగాణ ఏర్పాటు తర్వాత భారీగా ఉద్యోగాల కల్పన పీఆర�
పెద్ద సంఖ్యలో మొక్కులు తీర్చుకున్న భక్తులు యాదాద్రి, సెప్టెంబర్ 11 : స్వయంభూ నారసింహుడి దర్శనానికి వచ్చిన భక్తులతో యాదాద్రి క్షేత్రం పులకించింది. వరుస సెలవులు కావడంతో ఆదివారం పెద్ద ఎత్తున వచ్చిన భక్తుల�
విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి చండూరు/నాంపల్లి/మర్రిగూడ, సెప్టెంబర్ 11 : మునుగోడు నియోజకర్గంలో టీఆర్ఎస్లోకివలసల జోరు కొనసాగుతున్నది. ఆదివారం చండూరు మండలం బంగారిగడ్డ గ్రామానికి చెందిన కాంగ్రెస్, �
పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రామన్నపేట మండలం కుంకుడుపాములలో 38 మందికి దళితబంధు యూనిట్ల పంపిణీ రామన్నపేట, సెప్టెంబర్ 11: ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు ప�