రాష్ట్రంలో 60శాతం కుటుంబాలకు ఆసరా పింఛన్లు మోదీ సొంత రాష్ట్రంలో పింఛన్లు పొందుతున్నది 20శాతం కుటుంబాలే డబుల్ ఇంజన్లకు ట్రబుల్ ఇస్తున్న తెలంగాణ పింఛన్లు ప్రజలు తిరుగబడుతారన్న భయం బీజేపీని వెంటాడుతున్�
వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున చేరికలు మర్రిగూడ మండలం నుంచి మరో ముగ్గురు కాంగ్రెస్ సర్పంచ్లు.. గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి జగదీశ్రెడ్డి మర్రిగూడ, సెప్టెంబర్ 1 : మునుగోడు నియోజకవర్గవ్యాప్
రాష్ట్రస్థాయికి ఉమ్మడి జిల్లా నుంచి 9మంది ఎంపిక 5 కేటగిరీల్లో ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఉమ్మడి జిల్లా నుంచి 9మంది టీచర్లు ఎంపికయ్యారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకట�
బాధ్యతలు స్వీకరించిన రేగట్టె నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రేగట్టె మల్లికార్జున్రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రంథాలయ అభివృద్ధికి క
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద వరినాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈనెల మొదటివారంలో ప్రారంభమైన వరినాట్లు నెలాఖరుకు నూటికి 80 శాతం వరి నాట్లు పూర్తికాగా మరో వారం, పది రోజుల్లో మిగిలిన 20శాతం పూర్తయ్యే అవకాశ�
నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ (నార్మూల్) పాడి రైతులకు శుభవార్త చెప్పింది. గత ఏడాది ప్రమాణ స్వీకారం చేసిన ఆ యూనియన్ పాలకవర్గం ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక స�
ఏటా వినాయకుడిని ప్రతిష్ఠిస్తాం.. పండుగకు రెండ్రోజుల ముందు నుంచే వీధివీధినా విగ్రహాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తాం. నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. తర్వాత ఆ ఆదిదేవుడిని నిమజ్జనానికి తీసుకెళ్తాం.
ఆగని రైళ్లు.. అస్తవ్యస్తంగా స్టేషన్లు జిల్లా మీదుగా వందల రైళ్లు వెళ్తున్నా పది కూడా నిలువని పరిస్థితి ఏండ్ల నుంచి విజ్ఞప్తి చేస్తున్నా పట్టని రైల్వే శాఖ రాయగిరిని యాదాద్రిగా మార్చి చేతులు దులుపుకొన్న వ�
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీల నుంచి చేరిక బస్సు ఎక్కడ ఉందో తెలుసుకునేలా యాప్ రూపకల్పన ప్రయాణికులకు సమయం వృథా కాకుండా ఏర్పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అమర్చుతున్న సిబ్బంది మొదట గరుడ, లగ్జ�
స్వామివారి ఖజానాకు రూ.22,51,670 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 29 : యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి దివ్యక్షేత్రంలో స్వామి, అమ్మవార్లకు నిత్యోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవతో స్వామిని మ
నల్లగొండ కలెక్టర్ వినయ్క్రిష్ణారెడ్డి వైఆర్పీ ఫౌండేషన్ – ‘నమస్తే తెలంగాణ’ మట్టి విగ్రహాల పంపిణీకి విశేష స్పందన నల్లగొండ జిల్లాకేంద్రంలో ఆరుచోట్ల పంపిణీ నేడూ కొనసాగనున్న పంపిణీ కార్యక్రమం రామగి
సంక్షేమ పథకాలతో ఆర్థిక భరోసా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి బొమ్మలరామారం, తుర్కపల్లిలో ఆసరా పింఛన్ కార్డుల పంపిణీ బొమ్మలరామారం, ఆగస్టు 29 : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల�