కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 29 : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులనే ప్రతిష్ఠించాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మట్టి విగ్ర�
పటిష్ట బందోబస్తుకు పోలీస్శాఖ ఏర్పాట్లు మొబైల్ టీమ్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే చర్యలు : డీసీపీ యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 29: వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపు�
పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్యాదవ్ భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 29 : మండలంలోని తుక్కాపురం గ్రామంలో సోమవారం బుగ్గపోచమ
కలెక్టర్ పమేలా సత్పతి భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 29 : వ్యవసాయ భూముల సమస్య పరిష్కారా లకు, సులభతర రిజిస్ర్టేషన్లకు ధరణి వేదికైందని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. భారతదర్శిని వారం రోజుల శిక్షణ కార్యక్రమం�
సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 29 : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డ�
సీనియర్ నాయకుడికి అవకాశం కల్పించిన ప్రభుత్వం నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రేగట్టె మల్లికార్జున్రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఉద్యమ నేతగా, టీఆర్
దేశంలో రూ.2,016 పింఛన్ ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్దే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇచ్చేది 600 రూపాయలే రూ.25వేల కోట్ల రుణమాఫీ చేసింది ఒక్క తెలంగాణలోనే ప్రజలు తిరుగబడుతారన్న భయం బీజేపీని వెంటాడుతున్నది అందుకే కేంద
నేరేడుచర్ల/పాలకవీడు : ఆది దేవుడు విఘ్ననాథుడి పూజకు వేళైంది. ఊరూ వాడ గణపతిని ప్రతిష్ఠించి ఉత్సవాలు జరిపేందుకు చిన్నా, పెద్ద సిద్ధమవుతున్నారు. సర్వ విఘ్నాలు తొలగించే ఏక దంతుడి విగ్రహాలు సకల జీవ కోటికి హాని
మండలపాల ఏర్పాటుకు నిబంధనలు తప్పనిసరి లేకుంటే చట్టరీత్యా చర్యలు ఈనెల 31న వినాయక చవితి వినాయక చవితి పండుగను భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో జరుపు కోవాలి. అందుకు భక్తమండళ్లు కొన్ని నియమాలు పాటించాలి. ఈ నెల 31న �
దసరా నాటికి 50 పరిశ్రమల ఏర్పాటు.. ఉత్పత్తులు ప్రారంభం నిర్మాణంలో మరో150 పరిశ్రమలు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. 40వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్
కల్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజలు శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన పరిపూర్ణం స్వామివారి ఖజానాకు రూ.34,17,150 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 27 : యాదాద్రి లక్ష్మీనర్సింహ
వృద్ధులకు కొండంత అండగా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి వలిగొండ, ఆగస్టు 27 : రాష్ట్రంలోని వృద్ధుల ఆర్థిక ఇక్కట్లను తీర్చేందుకు సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆసరా పింఛన్ భరోసా కలిగిస్తున్నదని
ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరీక్ష నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం జిల్లాలో 6 సెంటర్లు.. 4,200 మంది అభ్యర్థులు బయోమెట్రిక్ హాజరు.. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి పోలీసు కాని�
మోసమే వారి నైజంమోసమే వారి నైజం కోమటిరెడ్డి బ్రదర్స్ను నమ్ముకుంటే మునిగినట్టే.. మునుగోడులో బీజేపీకి మూడోస్థానమే అమిత్షా సభకు జనాలను పంపింది వెంకట్రెడ్డే గుజరాత్ మోడల్ అంటే మోటర్లకు మీటర్లు పెట్టడ�