వివిధ అంశాల్లో ఎంపిక చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 9 మంది ఉపాధ్యాయులకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు ఉమ్మడి నల్లగొండలో రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులకు 9 మంది ఉపాధ్యాయులను ప్రభుత్వం ఎంపిక చేసింది. పాఠా�
దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధి అంకతి వెంకన్న కృషికి గుర్తింపు సూర్యాపేట అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశా�
మోత్కూరు, సెప్టెంబర్ 2 : గణేశ్ నవరాత్రోత్సవాల్లో భాగంగా శుక్రవారం వినాయక మండపాల వద్ద ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, ప్రధాన రోడ్డు వెంట, గడిబజార్, అంగడి బజార్
నందికొండ, సెప్టెంబర్ 2 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి 1,70,620 ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 క్రస్ట్ గేట్ల ద్వారా 1,27,920 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు
రాష్ట్రంలో 60శాతం కుటుంబాలకు ఆసరా పింఛన్లు మోదీ సొంత రాష్ట్రంలో పింఛన్లు పొందుతున్నది 20శాతం కుటుంబాలే డబుల్ ఇంజన్లకు ట్రబుల్ ఇస్తున్న తెలంగాణ పింఛన్లు ప్రజలు తిరుగబడుతారన్న భయం బీజేపీని వెంటాడుతున్�
వివిధ పార్టీల నుంచి పెద్దఎత్తున చేరికలు మర్రిగూడ మండలం నుంచి మరో ముగ్గురు కాంగ్రెస్ సర్పంచ్లు.. గులాబీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి జగదీశ్రెడ్డి మర్రిగూడ, సెప్టెంబర్ 1 : మునుగోడు నియోజకవర్గవ్యాప్
రాష్ట్రస్థాయికి ఉమ్మడి జిల్లా నుంచి 9మంది ఎంపిక 5 కేటగిరీల్లో ప్రకటించిన ప్రభుత్వం రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఉమ్మడి జిల్లా నుంచి 9మంది టీచర్లు ఎంపికయ్యారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రకట�
బాధ్యతలు స్వీకరించిన రేగట్టె నల్లగొండ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా రేగట్టె మల్లికార్జున్రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రంథాలయ అభివృద్ధికి క
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద వరినాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ఈనెల మొదటివారంలో ప్రారంభమైన వరినాట్లు నెలాఖరుకు నూటికి 80 శాతం వరి నాట్లు పూర్తికాగా మరో వారం, పది రోజుల్లో మిగిలిన 20శాతం పూర్తయ్యే అవకాశ�
నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన్ (నార్మూల్) పాడి రైతులకు శుభవార్త చెప్పింది. గత ఏడాది ప్రమాణ స్వీకారం చేసిన ఆ యూనియన్ పాలకవర్గం ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక స�
ఏటా వినాయకుడిని ప్రతిష్ఠిస్తాం.. పండుగకు రెండ్రోజుల ముందు నుంచే వీధివీధినా విగ్రహాలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తాం. నవరాత్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తాం. తర్వాత ఆ ఆదిదేవుడిని నిమజ్జనానికి తీసుకెళ్తాం.