సీఎం కేసీఆర్ చొరవతోనే నల్లగొండకు వెలుగులు త్వరలో అతి సుందరంగా మార్పు : మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఆగస్టు 14: 75 ఏండ్ల క్రితం దేశానికి స్వాతంత్య్రం వస్తే నల్లగొండకు సీఎం కేసీఆర్ వల్ల ఇయ్యాల వెలుగులు వచ
అట్టహాసంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాల ప్రదర్శన ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కళా ప్రదర్శనలు మిర్యాలగూడలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్
కోమటిరెడ్డి రాజీనామాతో మునుగోడుకు పట్టిన పీడ విరగడైంది సీఎం కేసీఆర్ సైన్యాన్ని చూసి ఉలిక్కి పడుతున్న బీజేపీ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ మోసగాళ్లే.. మునుగోడులో లక్ష మందితో ప్రజాదీవెన సభను విజయవంతం చే
కట్టంగూర్, ఆగస్టు 14 : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముత్యాలమ్మగూడెం, దుగినవెల్లి, ఇస్మాయిల్పల్లి, పరడ, కురుమర్తి గ్రామాల్లో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం స
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నల్లగొండ, ఆగస్టు 14: నల్లగొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా నిర్మించిన రెండు జంక్షన్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి �
నందికొండ, ఆగస్టు 14 : ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా నాలుగు రోజులుగా నీటి విడుదల కొనసాగుతుంది. ఈ నెల 11 నుంచి 14 వరకు
2 కిలోల వెండి ఆభరణాలు అపహరణ మిర్యాలగూడ రూరల్, ఆగస్టు14 : మండలంలోని యాద్గార్పల్లి గ్రామంలో గల లక్ష్మీచెన్నకేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి చోరి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గర్భ గుడి తాళాలు పగుల�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చండూరు, ఆగస్టు 13 : మునుగోడు మండల కేంద్రంలో ఈ నెల 20న నిర్వహించనున్న ప్రజా దీవెన సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు. మ�
మర్యాలలో పూజలు చేసిన ప్రభుత్వ విప్ గొంగిడిసునీత బొమ్మలరామారం, ఆగస్టు13 : దైవభక్తితో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మర్యాలలో ముదిరాజ�
రెపరెపలాడుతున్న జాతీయ జెండాలు పట్టణాల్లో భారీ ప్రదర్శనలుఉత్సాహంగా పాల్గొంటున్న చిన్నాపెద్ద స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా సాగుతున్నాయి. పండుగ వాతావరణంలో అంబరాన్నంటు�
మర్రిగూడ బైపాస్, క్లాక్ టవర్ జంక్షన్లతోపాటు రెండు బస్తీ దవఖానాలు.. వజ్రోత్సవాల్లో భాగంగా ఎన్జీ కళాశాల నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ 750 మీటర్ల జాతీయ పతాకంతో ఎమ్మెల్యే కంచర్ల ఆధ్వర్యంలో ప్రదర్శన హాజర
ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు హాలియా, ఆగస్టు 13 : స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. శనివారం నాగార్జున సాగ
20న నిర్వహణ.. హాజరుకానున్న సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో సభాస్థలం స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్న జనం సభ ప్రచారం కోసం మండలాల వారీగా �