మండలపాల ఏర్పాటుకు నిబంధనలు తప్పనిసరి లేకుంటే చట్టరీత్యా చర్యలు ఈనెల 31న వినాయక చవితి వినాయక చవితి పండుగను భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో జరుపు కోవాలి. అందుకు భక్తమండళ్లు కొన్ని నియమాలు పాటించాలి. ఈ నెల 31న �
దసరా నాటికి 50 పరిశ్రమల ఏర్పాటు.. ఉత్పత్తులు ప్రారంభం నిర్మాణంలో మరో150 పరిశ్రమలు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. 40వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి ఉద్యోగ, ఉపాధి కల్పనే లక్
కల్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజలు శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన పరిపూర్ణం స్వామివారి ఖజానాకు రూ.34,17,150 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 27 : యాదాద్రి లక్ష్మీనర్సింహ
వృద్ధులకు కొండంత అండగా రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి వలిగొండ, ఆగస్టు 27 : రాష్ట్రంలోని వృద్ధుల ఆర్థిక ఇక్కట్లను తీర్చేందుకు సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆసరా పింఛన్ భరోసా కలిగిస్తున్నదని
ఉదయం 10 నుంచి 1 గంట వరకు పరీక్ష నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం జిల్లాలో 6 సెంటర్లు.. 4,200 మంది అభ్యర్థులు బయోమెట్రిక్ హాజరు.. గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి పోలీసు కాని�
మోసమే వారి నైజంమోసమే వారి నైజం కోమటిరెడ్డి బ్రదర్స్ను నమ్ముకుంటే మునిగినట్టే.. మునుగోడులో బీజేపీకి మూడోస్థానమే అమిత్షా సభకు జనాలను పంపింది వెంకట్రెడ్డే గుజరాత్ మోడల్ అంటే మోటర్లకు మీటర్లు పెట్టడ�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మాసాయిపేటలో ఉచిత పశువైద్య శిబిరం యాదగిరిగుట్ట రూరల్, ఆగస్టు 27 : తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతుల్లోని నైపుణ్యాలు వెలికితీసి వ్యవసాయంతో పాటు పాడి పశువుల సం�
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి సుమారు 200మంది పార్టీలో చేరిక మోటకొండూర్, ఆగస్టు 27 : రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగిందని టెస్కాబ్ వైస్ చైర్మన్, డీసీసీబీ చైర్మన్
డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి తుర్కపల్లి, ఆగస్టు 27 : ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని రుస్తాపురం గ్రామానికి చెందిన బూడిద జ్యోతి�
ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలి : కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 27 : గణేశ్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ పమేలాసత్పతి సూచించారు. శనివారం కలెక్టరేట్ స�
ఈ సీజన్లో నల్లగొండ జిల్లాలో 30 శాతం అదనపు వర్షపాతం సూర్యాపేట జిల్లాలో 32శాతం వానలు, వరదతో నిండుకుండల్లా చెరువులు ఉబికివవస్తున్న భూగర్భజలాలు మోతె మండలంలో 0.89 మీటర్ల లోతులోనే నీళ్లు నకిరేకల్లో 1.96 మీటర్లలోప�
నందికొండ, ఆగస్టు 22 : నాగార్జునసాగర్ రిజర్వాయర్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి తగ్గడంతో సోమవారం సాయంత్రం నీటి విడుదలను తగ్గించారు. 10 క్రస్ట్ గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదలను 6 క్రస్ట్ గేట్లకు తగ్గిం
అనుకున్న సమయానికి అందుబాటులోకి తేవాలి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూర్యాపేటలో మహాప్రస్థానం పనుల పరిశీలన సకల సౌకర్యాలు కల్పించాలని అధికారులకు ఆదేశం సూర్యాపేట టౌన్, ఆగస్టు 22 : శరవేగంగా అభ