2 కిలోల వెండి ఆభరణాలు అపహరణ మిర్యాలగూడ రూరల్, ఆగస్టు14 : మండలంలోని యాద్గార్పల్లి గ్రామంలో గల లక్ష్మీచెన్నకేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి చోరి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గర్భ గుడి తాళాలు పగుల�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చండూరు, ఆగస్టు 13 : మునుగోడు మండల కేంద్రంలో ఈ నెల 20న నిర్వహించనున్న ప్రజా దీవెన సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు. మ�
మర్యాలలో పూజలు చేసిన ప్రభుత్వ విప్ గొంగిడిసునీత బొమ్మలరామారం, ఆగస్టు13 : దైవభక్తితో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని మర్యాలలో ముదిరాజ�
రెపరెపలాడుతున్న జాతీయ జెండాలు పట్టణాల్లో భారీ ప్రదర్శనలుఉత్సాహంగా పాల్గొంటున్న చిన్నాపెద్ద స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అట్టహాసంగా సాగుతున్నాయి. పండుగ వాతావరణంలో అంబరాన్నంటు�
మర్రిగూడ బైపాస్, క్లాక్ టవర్ జంక్షన్లతోపాటు రెండు బస్తీ దవఖానాలు.. వజ్రోత్సవాల్లో భాగంగా ఎన్జీ కళాశాల నుంచి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ 750 మీటర్ల జాతీయ పతాకంతో ఎమ్మెల్యే కంచర్ల ఆధ్వర్యంలో ప్రదర్శన హాజర
ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాలతో భారీ ర్యాలీలు హాలియా, ఆగస్టు 13 : స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకలు జిల్లా వ్యాప్తంగా ఘనంగా కొనసాగాయి. శనివారం నాగార్జున సాగ
20న నిర్వహణ.. హాజరుకానున్న సీఎం కేసీఆర్ మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో సభాస్థలం స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్న జనం సభ ప్రచారం కోసం మండలాల వారీగా �
ఎంపీపీ కరీంపాషా కనగల్, ఆగస్టు 13 : అధికారులు విధుల పట్ల అలసత్వం వహించొద్దని, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని ఎంపీపీ కరీంపాషా ఆదేశించారు. శనివారం మండల పరిషత్ కా ర్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆ
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కట్టంగూర్, ఆగస్టు 13 : ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కురుమర్తిలో శనివారం జరిగిన ముత్యాలమ్మ దివ్య ప్రతిష్ఠ మహోత�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల నందికొండ, ఆగస్టు 13 : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వరద ఉధృతి కొనసాగుతున్నది. దాంతో శనివారం మూడో రోజూ డ
మరో ముగ్గురికి గాయాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో శనివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాల య్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ
ఊకొండి కాల్పుల ఘటనను ఛేదించిన పోలీసులు ఉపాధ్యాయుడితోపాటు మరో 8 మందికి రిమాండ్ వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి నీలగిరి, ఆగస్టు 12 : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో ఈ �
రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు మోత్కూరు, ఆగస్టు 12: రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ప్రభుత్వ�