ఎంపీపీ కరీంపాషా కనగల్, ఆగస్టు 13 : అధికారులు విధుల పట్ల అలసత్వం వహించొద్దని, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని ఎంపీపీ కరీంపాషా ఆదేశించారు. శనివారం మండల పరిషత్ కా ర్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆ
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కట్టంగూర్, ఆగస్టు 13 : ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని కురుమర్తిలో శనివారం జరిగిన ముత్యాలమ్మ దివ్య ప్రతిష్ఠ మహోత�
నాగార్జునసాగర్ ప్రాజెక్టు క్రస్ట్గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల నందికొండ, ఆగస్టు 13 : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నాగార్జునసాగర్ రిజర్వాయర్కు వరద ఉధృతి కొనసాగుతున్నది. దాంతో శనివారం మూడో రోజూ డ
మరో ముగ్గురికి గాయాలు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో శనివారం వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాల య్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కుటుంబ సభ
ఊకొండి కాల్పుల ఘటనను ఛేదించిన పోలీసులు ఉపాధ్యాయుడితోపాటు మరో 8 మందికి రిమాండ్ వివరాలు వెల్లడించిన నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరి నీలగిరి, ఆగస్టు 12 : నల్లగొండ జిల్లా మునుగోడు మండలం ఊకొండి గ్రామ శివారులో ఈ �
రాష్ట్ర ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పదవీ కాలం మరో ఏడాది పొడిగింపు మోత్కూరు, ఆగస్టు 12: రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి పదవీ కాలం ప్రభుత్వ�
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ప్రజాదీవెన సభాస్థలం పరిశీలన మునుగోడు, ఆగస్టు 12 : స్వలాభం కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల �
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్రెడ్డి రామగిరి, ఆగస్టు 12 : మునుగోడు ఉప ఎన్నికతో బీజేపీ పతనం ప్రారంభమైందని, నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్ల�
నేడు రాఖీ పౌర్ణమి మార్కెట్లో రాఖీల కొనుగోళ్ల సందడి జిల్లా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన మండలి చైర్మన్ గుత్తా, మంత్రి జగదీశ్రెడ్డి అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ప�
నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 26 గేట్ల ద్వారా నీటి విడుదల ఇన్ఫ్లో 4,38,272.. అవుట్ఫ్లో 4,24,942 క్యూసెక్కులు సీజన్లో మొదటిసారే తెరుచుకున్న మొత్తం గేట్లు.. 15 ఏండ్ల రికార్డు జలదృశ్యం చూసేందుకు తరలివచ్చిన సందర్శకులు
గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ చిట్యాల, ఆగస్టు 11 : మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుత�
అట్టహాసంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాలు ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ ఎమ్మెల్యేల చేతులమీదుగా అందజేత ఉమ్మడి జిల్లాకు 4.23లక్షల జెండాలు రాక వన మహోత్సవంలో నాటుకున్న 2.96లక్షల మొక్కలు 71 ఫ్రీడమ్ పార్కులు ప్రారంభం
హాలియా, ఆగస్టు 10 : గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీల సేవలు అభినందనీయమని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ అన్నారు. బుధవారం హాలియాలో సుశృత గ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన గ్రామీణ వైద్య
ఘనంగా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు మిర్యాలగూడ, ఆగస్టు10 : భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. వాటితో ప్రదర్శన నిర్వహించారు. ఫ్రీడం ప�