మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన హంగూ ఆర్భాటాలు, డబ్బు హామీల మంత్రంతో ఎమ్మెల్యేగా గెలిచారు.
చారిత్రక జిల్లాను గతంలో ఎవరూ పట్టించుకోలేదు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నల్లగొండలో మర్రిగూడ బైపాస్, క్లాక్ టవర్ జంక్షన్లను ఎమ్మెల్యే భూపాల్రెడ్డితో కలిసి ప్రారంభం నల్లగొ
జిల్లావ్యాప్తంగా కొనసాగిన వజ్రోత్సవ వేడుకలు పాల్గొన్న నాయకులు, అధికారులు పలుచోట్ల జానపద కళాకారుల ప్రదర్శన నమస్తే తెలంగాణ న్యూస్నెట్వర్క్, ఆగస్టు 14 : స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవ వేడుకలు జిల్లావ్�
ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి నాంపల్లి, ఆగస్టు 14: మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని కోట్ల రూపాయల కాంట్రాక్టుల కోసం ఢిల్లీలో తాకట్టు పెట్టాడని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ
26 గేట్ల ద్వారా నీటి విడుదల జలదృశ్యాలు చూసేందుకు పోటెత్తిన పర్యాటకులు వరద పరవళ్లతో నాగార్జునసాగర్ జలకళ సంతరించుకున్నది. నాలుగు రోజులుగా ప్రాజెక్టు 26 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతున్నది. ఆద�
సీఎం కేసీఆర్ చొరవతోనే నల్లగొండకు వెలుగులు త్వరలో అతి సుందరంగా మార్పు : మంత్రి జగదీశ్రెడ్డి నల్లగొండ, ఆగస్టు 14: 75 ఏండ్ల క్రితం దేశానికి స్వాతంత్య్రం వస్తే నల్లగొండకు సీఎం కేసీఆర్ వల్ల ఇయ్యాల వెలుగులు వచ
అట్టహాసంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాల ప్రదర్శన ఆకట్టుకుంటున్న సాంస్కృతిక కళా ప్రదర్శనలు మిర్యాలగూడలో ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్
కోమటిరెడ్డి రాజీనామాతో మునుగోడుకు పట్టిన పీడ విరగడైంది సీఎం కేసీఆర్ సైన్యాన్ని చూసి ఉలిక్కి పడుతున్న బీజేపీ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ మోసగాళ్లే.. మునుగోడులో లక్ష మందితో ప్రజాదీవెన సభను విజయవంతం చే
కట్టంగూర్, ఆగస్టు 14 : మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం బోనాల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ముత్యాలమ్మగూడెం, దుగినవెల్లి, ఇస్మాయిల్పల్లి, పరడ, కురుమర్తి గ్రామాల్లో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి నైవేద్యం స
ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నల్లగొండ, ఆగస్టు 14: నల్లగొండ మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా నిర్మించిన రెండు జంక్షన్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి �
నందికొండ, ఆగస్టు 14 : ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ 26 క్రస్ట్ గేట్ల ద్వారా నాలుగు రోజులుగా నీటి విడుదల కొనసాగుతుంది. ఈ నెల 11 నుంచి 14 వరకు
2 కిలోల వెండి ఆభరణాలు అపహరణ మిర్యాలగూడ రూరల్, ఆగస్టు14 : మండలంలోని యాద్గార్పల్లి గ్రామంలో గల లక్ష్మీచెన్నకేశ్వర స్వామి ఆలయంలో శనివారం రాత్రి చోరి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు గర్భ గుడి తాళాలు పగుల�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చండూరు, ఆగస్టు 13 : మునుగోడు మండల కేంద్రంలో ఈ నెల 20న నిర్వహించనున్న ప్రజా దీవెన సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ కోరారు. మ�