ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 9మంది అరెస్టు సూర్యాపేట సిటీ, ఆగస్టు 8 : సూర్యాపేట జిల్లాలో వేర్వేరు చోట్ల రూ.38లక్షల విలువైన 377 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్
సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘటన ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం సూర్యాపేట సిటీ, ఆగస్టు 8 : సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అను
ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీలో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం ఎస్ఐ ప్రిలిమ్స్ నిర్వహించనున్నది. ఆదివారం ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగన�
ఏఎంఆర్పీ పరిధిలోని హైలెవల్, లోలెవల్ కాల్వలకు వానకాలం సీజన్కు సంబంధించి సాగునీటి విడుదల షెడ్యూల్ను నీటిపారుదలశాఖ విడుదల చేసింది. నీటిపారుదల ఎస్ఈ వి.
ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి ఆలేరు రైల్వే బ్రిడ్జి, యాదాద్రి పునర్నిర్మాణ నిర్వాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీ యాదాద్రి, ఆగస్టు 5 : ఇచ్చిన హామీని నిలబెట్టుకునే గొప్ప మనస్సున్న మహారాజు సీఎం కేసీఆర్ అ
బ్యాంకులు నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయాలి కలెక్టర్ పమేలా సత్పతి వనగిరి కలెక్టరేట్, ఆగస్టు 5 : అర్హులందరికీ సకాలంలో రుణాలు మంజూరు చేసి వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ పమేలా సత్�
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవినాయక్ పెద్దవూర, ఆగస్టు 5 : గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్చేస్తున్న కృషి అభినందనీయమని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్�
ఎమ్మెల్యే భగత్కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి పూజలు నిడమనూరు, ఆగస్టు 5 : మండల కేం ద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామదేవతలు ముత్యాలమ్మ, ఈదమ్మ విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. మూడో రోజైన శుక�
వచ్చే వారం చెరువుల్లో వదులనున్న మత్స్యశాఖ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13.11 కోట్ల చేప పిల్లలు 9 రిజర్వాయర్లతోపాటు 3,100 చెరువుల ఎంపిక రూ.12.75కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.700 కోట్ల చేపల ఉత్పత్త�
ఊకొండి ఘటన కొలిక్కి పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడైన ఉపాధ్యాయుడు మునుగోడు మండలం ఊకొండి క్రాస్రోడ్డులో మంగళవారం రాత్రి కలకలం రేపిన కాల్పుల ఘటన దాదాపు కొలిక్కి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అన్�
2,02,768 క్యూసెక్కుల ఇన్ఫ్లో 565.10 అడుగులకు నీటి మట్టం పూర్తిస్థాయికి మిగిలింది పాతిక అడుగులే.. శ్రీశైలం 5 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల నందికొండ, ఆగస్టు 5 : నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం క్రమంగా పెర�
లబ్ధిదారులు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి వాసాలమర్రిలో యూనిట్ల పరిశీలన దళిత బంధుకు ఏడాది పూర్తయిన సందర్భంగా సంబురాలు సీఎం కే�
ఆడ దూడల సంతతికి కొత్త పద్ధతి వీర్య కణాలు వేరు చేస్తే 96 శాతం ఆడదూడలే పుట్టే అవకాశం సబ్సిడీపై వీర్యం అందజేత ఉమ్మడి జిల్లాలో 2 లక్షల పశువులకు అవకాశం రాష్ట్రంలో ప్రజావసరాలకు అనుగుణంగా పాల ఉత్పత్తిని పెంచాలనే
కోమటిరెడ్డి బ్రదర్స్ తోడు దొంగలని, ప్రజా సంక్షేమం పట్టని ఆ ఇద్దరిని నల్లగొండ జిల్లా ప్రజలు నమ్మబోరని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. 20 వేల కోట్ల రూపాయల బొగ్గు గనుల కాంట్రాక్టు కోసం ర