జిల్లా ఆస్పత్రిగా మార్చేందుకు సన్నాహాలు జిల్లా ఆస్పత్రిగా మార్చేందుకు సన్నాహాలు 100 పడకలు నుంచి 300 పెంచేందుకు ప్రణాళికలు రెండో అంతస్తు నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు రూ.1.72 కోట్లతో నూతన పరికరాలు, రూ.98 లక్షలత
భగ్గుమంటున్న ఎండలు 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు చెమటతో ఇబ్బంది పడుతున్న ప్రజలు పెరిగిన ఫ్యాన్లు, ఏసీల వాడకం గాలిలో తేమశాతం అధికమవడమే కారణం వానకాలంలోనూ ఎండలు భగ్గుమంటున్నాయి. ఒకవైపు వర్షాలు కురుస్తు
గొర్రెల పంపిణీకి సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 75శాతం సబ్సిడీతో గొల్ల కురుమలకు అందజేత జిల్లాలో తొలి విడుతలో 32,668 మందికి పంపిణీ రెండో దఫాలో 32,150 మంది లబ్ధిదారులు ప్రతి యూనిట్కు 20 గొర్రెలతోపాటు ఒకపొట్టేలు యూ
మాలో చీలికలు లేవు..భవిష్యత్లో రావు సుందరీకరణ పనుల ఒత్తిడితోనే వార్డుల్లో సమస్యలు త్వరలో ప్రతి వార్డుకు రూ.65 లక్షలు వెచ్చించి అభివృద్ధ్ది విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి వచ్చే ఎన్నిక�
యాదాద్రి నిర్వాసితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి, ఆగస్టు 1 : స్వయంభువులుగా వెలిసిన యాదాద్రి ఆలయ ప్రాశస్త్యం కోల్పోకుండా అద్భుతంగా పునర్నిర్మించడం మాటలు కాదు. ఆలయ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చ�
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నల్లగొండ, ఆగస్టు 1: దళిత వర్గాల అభ్యున్నతికే సీఎం కేసీఆర్ దళిత బంధు అమలు చేశాడని దీన్ని దళితులు సద్వినియోగం చేసుకొని ఆర్థిక సాధికారత సాధించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల
రాజగోపాల్రెడ్డితో పదేండ్లు వెనక్కి పోయిన మునుగోడు నియోజకవర్గం ముఖ్యమంత్రిని విమర్శిస్తే నాలుక చీరేస్తాం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వ�
స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మార్పు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చౌటుప్పల్, జూలై 31 : మునుగోడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కనిపించడం లేదా అని మాజీ ఎమ్మెల
రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోదాడ టౌన్, జూలై 31 : స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను నేటి తరం విద్యార్థులు యువత తెలుసుకోవడంతో పాటు స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్�
జూన్ 22 వరకు పాస్ పుస్తకాలు పొందిన రైతులు అర్హులు నేరేడుచర్ల, జూలై 31 : రైతు బీమా దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయస్సు ఉండి.. జూన్ 22 వరకు పాస్ పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తుక
సమయం, డబ్బు ఆదా నాటు కంటే అధిక దిగుబడులు వరి నాట్లలో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు క్రమంగా డ్రమ్ సీడర్ విధానం వైపు మళ్లుతున్నారు. ఏటేటా ఈ విధానంలో సాగు చేసే రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. నాటు వే�
హరితహారంలో నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ శాఖల వారీగా ఎప్పటికప్పుడు లెక్కలు తీస్తున్న అటవీ శాఖ ఉమ్మడి జిల్లాలో 2.07 కోట్లకుగానూ 89.95 లక్షల మొక్కల నాటింపు 42.68 లక్షల మొక్కలకు జియో ట్యాగింగ్ పూర్తి ఈ నెలాఖరు వర�
ప్రాణాలు తీస్తున్న జాతీయ రహదారులు ఎన్హెచ్ఏఐ నిర్లక్ష్యానికి వాహనదారులు బలి జంక్షన్ల దగ్గర కానరాని నియంత్రణ చర్యలు క్రాసింగ్ల వద్ద నిత్యం ప్రమాదాలు స్ట్రిప్స్, స్టడ్స్, బ్లింకింగ్ లైట్లు ఏర్పాట�
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 248 కేంద్రాలకు మహర్దశ నెల రోజుల్లో జనాభా ప్రాతిపదికన ప్రక్రియ పూర్తి ఆపై టీచర్ల వేతనం పెంపు.. ఆయాల నియామకం మినీ అంగన్వాడీ కేంద్రాలు 300 జనాభా ప్రాతిపదికన ప్ర�
గత యాసంగి, వానకాలం పూర్తికి కసరత్తు సీఎంఆర్ సేకరణకు ఆగస్ట్టు 31 తుదిగడువు ఆలోపు పూర్తి చేసేందుకు ఉరుకులు పరుగులు 40రోజులపాటు కేంద్రం నిలిపివేయడంతో అవరోధాలు మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ అధికారులు ముందుక