గూడూరు మహేందర్రెడ్డి ఆలోచన గొప్పది ట్విట్టర్లో అభినందించిన మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి బీబీనగర్, ఆగస్టు 2 : బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత �
రామగిరి, ఆగస్టు 2 : నాగుల పంచమి వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. వర్షం, చిరుజల్లుల నడుమ మహిళలు అమ్మవారి ఆలయాల్లో పూజలు చేసి పుట్టల్లో పాలుపోసి భక్తిభావం చాటారు. పలు దేవాలయ�
కొనసాగుతున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన శ్రీవారి ఖజానాకు రూ. 17,08,504 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 2 : యాదాద్రి లక్ష్మీనరసింహుడి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు సంప్రదాయ పూజలు మంగళవారం ఘనంగా నిర్వహించ
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ శాలిగౌరారం, ఆగస్టు 2 : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులు కావడంతోపాటు సీఎం కేసీఆర్ నాయకత్వం నచ్చి వివిధ పార్టీలకు చెందిన నాయకుల�
విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నాంపల్లి, ఆగస్టు 2 : మండలాభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించాలని టీఆర్ఎస్ మండల నాయకులు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో విద్యుత్ శాఖ మంత్రి గ
జిల్లాలో 161 మందికి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లాటరీ పద్ధతిన వివిధ శాఖలకు కేటాయించిన కలెక్టర్ సంబంధిత శాఖలో వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశం కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 1 : ప్రభుత్
వానకాలం పంటలకు ఎస్సారెస్పీ నీరు విడుదల వానకాలం పంటలకు ఎస్సారెస్పీ నీరు విడుదల ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో పంటలు పూర్తయ్యే వరకు సాగునీరు.. నిండిన బయ్యన్న వాగు రిజర్యాయర్ చెరువులు, కుంటల్లోకి చేరనున్న గోదావ
జిల్లా ఆస్పత్రిగా మార్చేందుకు సన్నాహాలు జిల్లా ఆస్పత్రిగా మార్చేందుకు సన్నాహాలు 100 పడకలు నుంచి 300 పెంచేందుకు ప్రణాళికలు రెండో అంతస్తు నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు రూ.1.72 కోట్లతో నూతన పరికరాలు, రూ.98 లక్షలత
భగ్గుమంటున్న ఎండలు 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు చెమటతో ఇబ్బంది పడుతున్న ప్రజలు పెరిగిన ఫ్యాన్లు, ఏసీల వాడకం గాలిలో తేమశాతం అధికమవడమే కారణం వానకాలంలోనూ ఎండలు భగ్గుమంటున్నాయి. ఒకవైపు వర్షాలు కురుస్తు
గొర్రెల పంపిణీకి సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 75శాతం సబ్సిడీతో గొల్ల కురుమలకు అందజేత జిల్లాలో తొలి విడుతలో 32,668 మందికి పంపిణీ రెండో దఫాలో 32,150 మంది లబ్ధిదారులు ప్రతి యూనిట్కు 20 గొర్రెలతోపాటు ఒకపొట్టేలు యూ
మాలో చీలికలు లేవు..భవిష్యత్లో రావు సుందరీకరణ పనుల ఒత్తిడితోనే వార్డుల్లో సమస్యలు త్వరలో ప్రతి వార్డుకు రూ.65 లక్షలు వెచ్చించి అభివృద్ధ్ది విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి వచ్చే ఎన్నిక�
యాదాద్రి నిర్వాసితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి, ఆగస్టు 1 : స్వయంభువులుగా వెలిసిన యాదాద్రి ఆలయ ప్రాశస్త్యం కోల్పోకుండా అద్భుతంగా పునర్నిర్మించడం మాటలు కాదు. ఆలయ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చ�
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నల్లగొండ, ఆగస్టు 1: దళిత వర్గాల అభ్యున్నతికే సీఎం కేసీఆర్ దళిత బంధు అమలు చేశాడని దీన్ని దళితులు సద్వినియోగం చేసుకొని ఆర్థిక సాధికారత సాధించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల