ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ గేట్లు ఎత్తడంతో భారీగా వరద 29,621 క్యూసెక్కుల ఇన్ఫ్లో పొంగిపొర్లుతున్న కల్వర్టులు, కత్వాలు యాదాద్రి జిల్లాలో పలుచోట్ల రాకపోకలు బంద్ వరద ఉధృతితో అధికారులు అలర్ట్ ఉప్పెనన�
గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఎస్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ సూర్యాపేట టౌన్, జూలై 27 : ఉద్యోగార్థులంతా పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులతోపాటు భోజన సదుపాయం, �
కళాకారులను అభినందించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి రామగిరి, జూలై 27 : కోమలి కళా సమితి నల్లగొండ ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ హైదరాబాద్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సౌజన్యంతో నల్�
కలెక్టర్ రాహుల్ శర్మ నల్లగొండ, జూలై 27: అమృత్ సరోవర్ పథకం కింద గుర్తించిన 75 అమృత్ సరోవర్ పాండ్స్ను ఆగస్టు 15 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ రాహు ల్శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరే�
ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దేవరకొండ, జూలై 27 : పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వరమని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. నేరేడుగొమ్ము మండలానికి చెందిన 48 మంది లబ్ధిదారులకు మంజూరైన కల్య�
విడుదల చేయనున్న మంత్రి జగదీశ్రెడ్డి స్వరాష్ట్రంలో జూలైలోనే నీటి విడుదల ఇదే తొలిసారికృష్ణాజలాల వాటాలో నిక్కచ్చిగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి సాగర్కు నీటి తరలింపు సాగ
ఓయూ విశ్రాంత ప్రొఫెసర్ వేణుగోపాల్రెడ్డి రామగిరి, జూలై 27: ప్రతి అంశానికీ ఫిజిక్స్తో సంబంధం ఉంటుందని, ప్రస్తుత కాలంలో డ్రోన్ టెక్నాలజీపై అవగాహన అవసరమని ఓయూ ఫిజిక్స్ విభాగం విశ్రాంత ప్రొఫెసర్ కె.వేణ�
రాష్ట్రంలోనే తొలి ఉత్పత్తి కేంద్రం నాలుగెకరాల్లో రూ.8కోట్లతో పనులు ఇక్కడి నుంచే నీరా సేకరణ, ప్యాకింగ్, రవాణాస్టోరేజీ కోసం ప్రత్యేక చర్యలు నీరాతోపాటు చాక్లెట్లు, చక్కెర, బెల్లం, తేనె తయారీ నిర్మాణ పనులకు
2,33,0461 మంది రైతుల ఖాతాల్లో జమ సంతోషం వ్యక్తం చేస్తున్న రైతాంగం సర్కారు సాయంతో ఉత్సాహంతో సాగు పనులవైపు భువనగిరి కలెక్టరేట్, జూలై 25 : రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజును చేయాలనే సంకల్పంతో రైతు బంధు పథకం కింద పంట ప
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. సోమవారం ఆలేరు మున్సిపాలిటీలోని 11వ వార్డులో నిర్మించ�
నాలుగు విడుతలకు ఏర్పాట్లు ఆయకట్టు పరిధిలో 30 వేల ఎకరాల సాగు పరోక్షంగా మరో 10 వేల ఎకరాలు సాగులోకి ప్రాజెక్టు చరిత్రలో వరుసగా నాలుగోసారి వానకాలం నీటి విడుదల ఇప్పటివరకు రూ.915 కోట్ల రైతు బంధు సాయం రైతు బంధు కింద �
శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు భారీగా నీరు 545 అడుగులకు చేరుకున్న నీటి మట్టం మూసీ ఆయకట్టుకు నీటి విడుదల వానలు తెరిపినివ్వడంతో సాగు పనుల్లో రైతులు పోటెత్తుతున్న వరదతో జలశయాలు, నీటి వనరులన్నీ కళకళలాడుతు
నేడు గట్టుప్పల్లో సభ మండల ఏర్పాటు కల సాకారంపై సర్వత్రా సంతోషం కోలాటాలు, ధూమ్ధామ్లతో వేడుకలకు ఏర్పాట్లు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపేందుకు సన్నద్ధం ముఖ్యఅతిథిగా హాజరుకానున్న జిల్లా మంత్రి జగదీశ్