వచ్చే వారం చెరువుల్లో వదులనున్న మత్స్యశాఖ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13.11 కోట్ల చేప పిల్లలు 9 రిజర్వాయర్లతోపాటు 3,100 చెరువుల ఎంపిక రూ.12.75కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.700 కోట్ల చేపల ఉత్పత్త�
ఊకొండి ఘటన కొలిక్కి పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడైన ఉపాధ్యాయుడు మునుగోడు మండలం ఊకొండి క్రాస్రోడ్డులో మంగళవారం రాత్రి కలకలం రేపిన కాల్పుల ఘటన దాదాపు కొలిక్కి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అన్�
2,02,768 క్యూసెక్కుల ఇన్ఫ్లో 565.10 అడుగులకు నీటి మట్టం పూర్తిస్థాయికి మిగిలింది పాతిక అడుగులే.. శ్రీశైలం 5 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల నందికొండ, ఆగస్టు 5 : నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం క్రమంగా పెర�
లబ్ధిదారులు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి వాసాలమర్రిలో యూనిట్ల పరిశీలన దళిత బంధుకు ఏడాది పూర్తయిన సందర్భంగా సంబురాలు సీఎం కే�
ఆడ దూడల సంతతికి కొత్త పద్ధతి వీర్య కణాలు వేరు చేస్తే 96 శాతం ఆడదూడలే పుట్టే అవకాశం సబ్సిడీపై వీర్యం అందజేత ఉమ్మడి జిల్లాలో 2 లక్షల పశువులకు అవకాశం రాష్ట్రంలో ప్రజావసరాలకు అనుగుణంగా పాల ఉత్పత్తిని పెంచాలనే
కోమటిరెడ్డి బ్రదర్స్ తోడు దొంగలని, ప్రజా సంక్షేమం పట్టని ఆ ఇద్దరిని నల్లగొండ జిల్లా ప్రజలు నమ్మబోరని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. 20 వేల కోట్ల రూపాయల బొగ్గు గనుల కాంట్రాక్టు కోసం ర
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామికి నిత్యపూజలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మొల్కొల్పి తిరువారాధన చేసి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్
నియోజకవర్గంలో అభివృద్ధి జరుగలేదన్నది పచ్చి అబద్ధం ఆయన రాజకీయ, ఆర్థిక అవసరాలే నిజం సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరం ఫ్లోరైడ్కు సాక్షీభూతం రోడ్లు, మౌలిక వసతులు సైతం కరువు సంక్షేమ పథకాలూ అరకొరే.. టీ�
ఏ కారణంతో మరణించినా రూ.5లక్షల సాయం ఈ నెల 7 నుంచి ప్రారంభం ఉమ్మడి జిల్లాలో 25వేల మందికి లబ్ధి పది రోజుల్లోనే నామినీ అకౌంట్లోకి నగదు చేనేత కుటుంబాలకు సర్కారు భరోసా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లింపు సీఎం కేస
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నల్లగొండ, ఆగస్టు 2 : ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేనేత బీమా కల్పించనుండడంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. మంగళ
గూడూరు మహేందర్రెడ్డి ఆలోచన గొప్పది ట్విట్టర్లో అభినందించిన మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి బీబీనగర్, ఆగస్టు 2 : బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత �
రామగిరి, ఆగస్టు 2 : నాగుల పంచమి వేడుకలను మంగళవారం జిల్లా వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో నిర్వహిం చారు. వర్షం, చిరుజల్లుల నడుమ మహిళలు అమ్మవారి ఆలయాల్లో పూజలు చేసి పుట్టల్లో పాలుపోసి భక్తిభావం చాటారు. పలు దేవాలయ�
కొనసాగుతున్న శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన శ్రీవారి ఖజానాకు రూ. 17,08,504 ఆదాయం యాదాద్రి, ఆగస్టు 2 : యాదాద్రి లక్ష్మీనరసింహుడి స్వయంభూ ప్రధానాలయంలో స్వామి, అమ్మవార్లకు సంప్రదాయ పూజలు మంగళవారం ఘనంగా నిర్వహించ
తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ శాలిగౌరారం, ఆగస్టు 2 : రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులు కావడంతోపాటు సీఎం కేసీఆర్ నాయకత్వం నచ్చి వివిధ పార్టీలకు చెందిన నాయకుల�