సంజీవనిలా ఆలేరు డయాలసిస్ సెంటర్ కిడ్నీ బాధితులకు కార్పొరేట్ స్థాయి వైద్యం రెండేండ్లలో 73 మందికి ఉచిత సేవలు తప్పిన వ్యయ ప్రయాసలు రోగుల కష్టాలను గట్టెక్కించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ‘నాకు కాళ్ల వ
ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ 58 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ దేవరకొండ, జూలై 29 : ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల పితామహుడని, మహిళలను అదుకునేందుకు కృషి చేస్తున్నా రని ఎమ్మెల్యే, టీ�
నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలి స్వరాష్ట్రంలోనే కవులు, రచయితలు, కళాకారులకు గుర్తింపు దాశరథి అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, రచయిత కూరెళ్ల విఠలాచార్య రామగిరి, జూలై 29 : ‘తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ కవితలు రాసిన మ�
‘తెలంగాణ రాష్ట్రం సాధించడం వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏంటో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింది రైతులను అడిగితే చెప్తారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అన్నవాళ్లకు నాగార్జున సాగర్ ఆయకట్టుకు వరుసగా 15వసారి �
ఉమ్మడి రాష్ట్రంలో చిన్నపాటి ఉద్యోగం దొరకాలన్నా ఎక్కడెక్కడో తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఆఖరికి ఏం లేని పరిస్థితుల్లో చదువుకున్న నిరుద్యోగులు హైదరాబాద్లో ఆటోలు నడుపుకొని కాలం వెల్లదీసేవారు. షాపింగ్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో నేటి నుంచి శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. వచ్చే నెల 27వరకు వివిధ కార్యక్రమాలు జరుపనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు,
ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ గేట్లు ఎత్తడంతో భారీగా వరద 29,621 క్యూసెక్కుల ఇన్ఫ్లో పొంగిపొర్లుతున్న కల్వర్టులు, కత్వాలు యాదాద్రి జిల్లాలో పలుచోట్ల రాకపోకలు బంద్ వరద ఉధృతితో అధికారులు అలర్ట్ ఉప్పెనన�
గుంటకండ్ల రామచంద్రారెడ్డి ఎస్.ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ సూర్యాపేట టౌన్, జూలై 27 : ఉద్యోగార్థులంతా పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించి తల్లిదండ్రులతోపాటు భోజన సదుపాయం, �
కళాకారులను అభినందించిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి రామగిరి, జూలై 27 : కోమలి కళా సమితి నల్లగొండ ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ హైదరాబాద్, నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సౌజన్యంతో నల్�
కలెక్టర్ రాహుల్ శర్మ నల్లగొండ, జూలై 27: అమృత్ సరోవర్ పథకం కింద గుర్తించిన 75 అమృత్ సరోవర్ పాండ్స్ను ఆగస్టు 15 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ రాహు ల్శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరే�