ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఫలించిన మంత్రి జగదీశ్రెడ్డి కృషి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల చొరవ సీఎం కేసీఆర్కు స్థానికులు, చుట్టుపక్కల గ్రామస్తుల కృతజ్ఞతలు ముఖ్యమంత్రి ప్లెక్సీకి క్షీరాభిష
నేడు మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణుల ఏర్పాట్లు నల్లగొండ ప్రతినిధి, జూలై 23 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజల�
నాలుగు విడుతల్లో విడుదల వరుసగా ఇది ఆరోసారి సంతోషం వ్యక్తం చేస్తున్న రైతాంగం సూర్యాపేట, జూలై 23 (నమస్తే తెలంగాణ) : గత ప్రభుత్వాల కాలంలో ఏనాడూ రెండేండ్ల్లపాటు మూసీ ప్రాజెక్టు నిండి ఆయకట్టుకు నీళ్లిచ్చిన దాఖ�
సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే రవీంద్రకుమార్ దేవరకొండ, జూలై 23 : పట్టణాల రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తేవడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నార�
రామగిరి,జూలై 23: విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీ సేందుకు నిర్వహించే ‘ఇన్స్పైర్-మానక్’ అవార్డు 2022-23 నమోదు(రిజిస్ట్రేషన్స్)లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని ప్రధానోపాధ్యాయులు, సైన్స్
విద్యా రంగంపై జీఎస్టీ మోత విద్యా రంగాన్నీ వదలని కేంద్ర ప్రభుత్వం కొత్తగా పెన్సిల్, షార్ప్నర్, ఇంక్పై పన్నుపోటు డ్రాయింగ్, ప్రింటింగ్ మెటీరియల్, పేపర్ పల్ప్పై 12శాతం వాత బుక్స్పై ఏకంగా 18శాతం జీఎ�
ఆడబిడ్డలకు వరం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పైళ్ల భువనగిరి అర్బన్, జూలై 22 : రాష్ట్రంలోని ప్రతీ ఆడబిడ్డ వివాహ కానుకగా సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి అందిస్తూ పెద్దన్నగా నిలుస్తున
ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ హాలియా, జూలై 22 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకు పోతున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అనుముల, పెద్దవూర, త్రిపురారం, గుర్రం�
ఎంజీయూ వీసీ సీహెచ్.గోపాల్రెడ్డి ఘనంగా ఎన్జీ కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవం 45మంది విద్యార్థులకు బంగారు పతకాలు రామగిరి, జూలై 22 : విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక అంశాలు అలవర్చుకోవాలని ఎంజీయూ వీసీ, ప్రొఫెసర్�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 69 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత నార్కట్పల్లి, జూలై 22 : కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వివిధ
బీబీనగర్(భూదాన్పోచంపల్లి), జూలై 22 : నిత్యవసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో పేదప్రజలపై ఆర్థిక భారం పడుతున్నదని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి అన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చే�
చందంపేట, జూలై 22 : పేదలకు డబుల్ బెడ్రూం అందించడం ద్వారా వారి సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. చందంపేట మండలంలోని చిత్రియాలలో రూ.1.88 కోట్లత�