ఎమ్మెల్యే నోముల భగత్కుమార్ హాలియా, జూలై 22 : సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకు పోతున్నదని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అనుముల, పెద్దవూర, త్రిపురారం, గుర్రం�
ఎంజీయూ వీసీ సీహెచ్.గోపాల్రెడ్డి ఘనంగా ఎన్జీ కాలేజ్ వ్యవస్థాపక దినోత్సవం 45మంది విద్యార్థులకు బంగారు పతకాలు రామగిరి, జూలై 22 : విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక అంశాలు అలవర్చుకోవాలని ఎంజీయూ వీసీ, ప్రొఫెసర్�
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య 69 మందికి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత నార్కట్పల్లి, జూలై 22 : కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వివిధ
బీబీనగర్(భూదాన్పోచంపల్లి), జూలై 22 : నిత్యవసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడంతో పేదప్రజలపై ఆర్థిక భారం పడుతున్నదని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి అన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చే�
చందంపేట, జూలై 22 : పేదలకు డబుల్ బెడ్రూం అందించడం ద్వారా వారి సొంతింటి కలను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. చందంపేట మండలంలోని చిత్రియాలలో రూ.1.88 కోట్లత�
దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ఎంపికైన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు వేణు సంకోజును ఆయన నివాసంలో గురువారం సాయంత్రం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవేందర్ ఆ�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఇప్పటికే ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, ఆ పక్కనే ఉన్న తుంగభద్ర ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తూ క్రస్ట్గేట్ల మీద�
అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తుంగతుర్తి మండలం మానాపురం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..