దాశరథి కృష్ణమాచార్య అవార్డుకు ఎంపికైన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు వేణు సంకోజును ఆయన నివాసంలో గురువారం సాయంత్రం తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బోనగిరి దేవేందర్ ఆ�
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. ఇప్పటికే ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల, ఆ పక్కనే ఉన్న తుంగభద్ర ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తూ క్రస్ట్గేట్ల మీద�
అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. తుంగతుర్తి మండలం మానాపురం గ్రామంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న రోడ్ల విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే ఒగ్గు కళకు ప్రజల్లో ఒక ప్రత్యేకత ఉంది. పాశ్చాత్య సంస్కృతి విస్తరిస్తున్న నేటి తరుణంలోనూ ఒగ్గు కథకు ఏ మాత్రం ఆదరణ తగ్గడం లేదు.
80 ఏండ్లల్లో ఎన్నడూ ఇంత అభివృద్ధిని చూడలేదు నెహ్రూ పరిపాలన కూడా ఇట్ల లేకుండే.. టీఆర్ఎస్ పాలనలోనే ప్రజాప్రతినిధులను నేరుగా చూస్తున్న మంత్రి జగదీశ్రెడ్డి ఎదుట వృద్ధుడి సంతోషం సూర్యాపేట అభివృద్ధిపై హర్�
గ్రామీణ ప్రాంత యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ సర్టిఫికెట్లు ప్రదానం చేసిన ప్రభుత్వ విప్ సునీతామహేందర్రెడ్డి యాదాద్రి, జూలై15 : యువత స్వశక్తితో తమ కాళ్లపై తాము నిలబడాలని, అందుకోసం అందివచ్చే ప్రతి అవకాశాన�
ఇంటర్లో చేరే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత కార్పొరేట్ పథకం కింద ఫీజుల చెల్లింపు టెన్త్లో 7.0 జీపీఏ ఆపైన సాధించిన విద్యార్థులకు అవకాశం దరఖాస్తులకు ఈ నెల 20 వరకు గడువు పేద, మధ్య తరగతికి చెందిన తల్ల