విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నాంపల్లి, ఆగస్టు 2 : మండలాభివృద్ధికి నిధులు కేటాయించి సహకరించాలని టీఆర్ఎస్ మండల నాయకులు హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్లో విద్యుత్ శాఖ మంత్రి గ
జిల్లాలో 161 మందికి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ లాటరీ పద్ధతిన వివిధ శాఖలకు కేటాయించిన కలెక్టర్ సంబంధిత శాఖలో వెంటనే రిపోర్టు చేయాలని ఆదేశం కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్, ఆగస్టు 1 : ప్రభుత్
వానకాలం పంటలకు ఎస్సారెస్పీ నీరు విడుదల వానకాలం పంటలకు ఎస్సారెస్పీ నీరు విడుదల ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో పంటలు పూర్తయ్యే వరకు సాగునీరు.. నిండిన బయ్యన్న వాగు రిజర్యాయర్ చెరువులు, కుంటల్లోకి చేరనున్న గోదావ
జిల్లా ఆస్పత్రిగా మార్చేందుకు సన్నాహాలు జిల్లా ఆస్పత్రిగా మార్చేందుకు సన్నాహాలు 100 పడకలు నుంచి 300 పెంచేందుకు ప్రణాళికలు రెండో అంతస్తు నిర్మాణానికి రూ.14 కోట్లు మంజూరు రూ.1.72 కోట్లతో నూతన పరికరాలు, రూ.98 లక్షలత
భగ్గుమంటున్న ఎండలు 38 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు చెమటతో ఇబ్బంది పడుతున్న ప్రజలు పెరిగిన ఫ్యాన్లు, ఏసీల వాడకం గాలిలో తేమశాతం అధికమవడమే కారణం వానకాలంలోనూ ఎండలు భగ్గుమంటున్నాయి. ఒకవైపు వర్షాలు కురుస్తు
గొర్రెల పంపిణీకి సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం 75శాతం సబ్సిడీతో గొల్ల కురుమలకు అందజేత జిల్లాలో తొలి విడుతలో 32,668 మందికి పంపిణీ రెండో దఫాలో 32,150 మంది లబ్ధిదారులు ప్రతి యూనిట్కు 20 గొర్రెలతోపాటు ఒకపొట్టేలు యూ
మాలో చీలికలు లేవు..భవిష్యత్లో రావు సుందరీకరణ పనుల ఒత్తిడితోనే వార్డుల్లో సమస్యలు త్వరలో ప్రతి వార్డుకు రూ.65 లక్షలు వెచ్చించి అభివృద్ధ్ది విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి వచ్చే ఎన్నిక�
యాదాద్రి నిర్వాసితులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి, ఆగస్టు 1 : స్వయంభువులుగా వెలిసిన యాదాద్రి ఆలయ ప్రాశస్త్యం కోల్పోకుండా అద్భుతంగా పునర్నిర్మించడం మాటలు కాదు. ఆలయ నిధుల నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చ�
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నల్లగొండ, ఆగస్టు 1: దళిత వర్గాల అభ్యున్నతికే సీఎం కేసీఆర్ దళిత బంధు అమలు చేశాడని దీన్ని దళితులు సద్వినియోగం చేసుకొని ఆర్థిక సాధికారత సాధించాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల
రాజగోపాల్రెడ్డితో పదేండ్లు వెనక్కి పోయిన మునుగోడు నియోజకవర్గం ముఖ్యమంత్రిని విమర్శిస్తే నాలుక చీరేస్తాం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వ�
స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మార్పు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చౌటుప్పల్, జూలై 31 : మునుగోడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కనిపించడం లేదా అని మాజీ ఎమ్మెల
రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోదాడ టౌన్, జూలై 31 : స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను నేటి తరం విద్యార్థులు యువత తెలుసుకోవడంతో పాటు స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్�
జూన్ 22 వరకు పాస్ పుస్తకాలు పొందిన రైతులు అర్హులు నేరేడుచర్ల, జూలై 31 : రైతు బీమా దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయస్సు ఉండి.. జూన్ 22 వరకు పాస్ పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తుక