ప్రణాళికాబద్ధంగా నీటి విడుదల ఆన్ అండ్ ఆఫ్ పద్ధ్దతిలో షెడ్యూల్ ఈ సీజన్కు మొత్తం 39.77టీఎంసీలు చివరి భూములకు సైతం చింత లేకుండా.. నందికొండ, జూలై 30 : దశాబ్ధం తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్(ఎన్ఎస్పీ) కి�
జూమ్ మీటింగ్కు ఆలస్యమవుతోంది. కొద్దిగా కూరగాయలు కోసిపెట్టండని అడిగితే భర్తకు కోపం వచ్చింది. నన్నే కూరగాయలు కొయ్యమంటావా.. నాకన్నా జీతం ఎక్కువగా సంపాదిస్తున్నావనే అహంతో నన్ను ఈ పనులు చేయమంటావా.. నాకు కూ�
దేవరకొండ, జూలై 30 : మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పీఏపల్లి మండలానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు శనివారం క్యాంపు కార్యాలయ
ఆరోగ్యానికి మేలు చేసే పానీయం టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వృత్తులకు పునరుజ్జీవం గీతకార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నందనంలో నీరా ప్లా�
మున్సిపాలిటీల్లో పకడ్బందీగా నిషేధం అమలుకు కొరడా ఝుళిపిస్తున్న అధికారులు సూర్యాపేట జిల్లాలో రెండున్నర టన్నులకుపైగా నిషేధిత ప్లాస్టిక్ స్వాధీనం అక్కడక్కడా ఇప్పటికీ వీడని నిర్లక్ష్యం పర్యావరణానికి అ
స్వస్తివాచనం, విష్వక్సేనారాధనలతో అంకురార్పరణ మొదటిరోజు పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ సునీత, కలెక్టర్ పమేలాసత్పతి భక్తిశ్రద్ధలతో లక్ష్మీ సహస్ర నామ పఠనం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు యాదాద్రి
సంజీవనిలా ఆలేరు డయాలసిస్ సెంటర్ కిడ్నీ బాధితులకు కార్పొరేట్ స్థాయి వైద్యం రెండేండ్లలో 73 మందికి ఉచిత సేవలు తప్పిన వ్యయ ప్రయాసలు రోగుల కష్టాలను గట్టెక్కించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ‘నాకు కాళ్ల వ
ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ 58 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ దేవరకొండ, జూలై 29 : ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల పితామహుడని, మహిళలను అదుకునేందుకు కృషి చేస్తున్నా రని ఎమ్మెల్యే, టీ�
నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలి స్వరాష్ట్రంలోనే కవులు, రచయితలు, కళాకారులకు గుర్తింపు దాశరథి అవార్డు గ్రహీత, ప్రముఖ కవి, రచయిత కూరెళ్ల విఠలాచార్య రామగిరి, జూలై 29 : ‘తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ కవితలు రాసిన మ�
‘తెలంగాణ రాష్ట్రం సాధించడం వల్ల ఒనగూరిన ప్రయోజనం ఏంటో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింది రైతులను అడిగితే చెప్తారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏమొస్తుంది అన్నవాళ్లకు నాగార్జున సాగర్ ఆయకట్టుకు వరుసగా 15వసారి �
ఉమ్మడి రాష్ట్రంలో చిన్నపాటి ఉద్యోగం దొరకాలన్నా ఎక్కడెక్కడో తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఆఖరికి ఏం లేని పరిస్థితుల్లో చదువుకున్న నిరుద్యోగులు హైదరాబాద్లో ఆటోలు నడుపుకొని కాలం వెల్లదీసేవారు. షాపింగ్
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో నేటి నుంచి శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన వేడుకలు వైభవంగా నిర్వహించనున్నారు. వచ్చే నెల 27వరకు వివిధ కార్యక్రమాలు జరుపనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర
రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని, తద్వారా పార్టీని బలోపేతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు,