స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీ మార్పు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ చౌటుప్పల్, జూలై 31 : మునుగోడు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి కనిపించడం లేదా అని మాజీ ఎమ్మెల
రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ కోదాడ టౌన్, జూలై 31 : స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను నేటి తరం విద్యార్థులు యువత తెలుసుకోవడంతో పాటు స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్�
జూన్ 22 వరకు పాస్ పుస్తకాలు పొందిన రైతులు అర్హులు నేరేడుచర్ల, జూలై 31 : రైతు బీమా దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. 18 నుంచి 59 సంవత్సరాలలోపు వయస్సు ఉండి.. జూన్ 22 వరకు పాస్ పుస్తకాలు పొందిన రైతులు దరఖాస్తుక
సమయం, డబ్బు ఆదా నాటు కంటే అధిక దిగుబడులు వరి నాట్లలో కూలీల కొరతను అధిగమించేందుకు రైతులు క్రమంగా డ్రమ్ సీడర్ విధానం వైపు మళ్లుతున్నారు. ఏటేటా ఈ విధానంలో సాగు చేసే రైతుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. నాటు వే�
హరితహారంలో నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్ శాఖల వారీగా ఎప్పటికప్పుడు లెక్కలు తీస్తున్న అటవీ శాఖ ఉమ్మడి జిల్లాలో 2.07 కోట్లకుగానూ 89.95 లక్షల మొక్కల నాటింపు 42.68 లక్షల మొక్కలకు జియో ట్యాగింగ్ పూర్తి ఈ నెలాఖరు వర�
ప్రాణాలు తీస్తున్న జాతీయ రహదారులు ఎన్హెచ్ఏఐ నిర్లక్ష్యానికి వాహనదారులు బలి జంక్షన్ల దగ్గర కానరాని నియంత్రణ చర్యలు క్రాసింగ్ల వద్ద నిత్యం ప్రమాదాలు స్ట్రిప్స్, స్టడ్స్, బ్లింకింగ్ లైట్లు ఏర్పాట�
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో 248 కేంద్రాలకు మహర్దశ నెల రోజుల్లో జనాభా ప్రాతిపదికన ప్రక్రియ పూర్తి ఆపై టీచర్ల వేతనం పెంపు.. ఆయాల నియామకం మినీ అంగన్వాడీ కేంద్రాలు 300 జనాభా ప్రాతిపదికన ప్ర�
గత యాసంగి, వానకాలం పూర్తికి కసరత్తు సీఎంఆర్ సేకరణకు ఆగస్ట్టు 31 తుదిగడువు ఆలోపు పూర్తి చేసేందుకు ఉరుకులు పరుగులు 40రోజులపాటు కేంద్రం నిలిపివేయడంతో అవరోధాలు మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ అధికారులు ముందుక
ప్రణాళికాబద్ధంగా నీటి విడుదల ఆన్ అండ్ ఆఫ్ పద్ధ్దతిలో షెడ్యూల్ ఈ సీజన్కు మొత్తం 39.77టీఎంసీలు చివరి భూములకు సైతం చింత లేకుండా.. నందికొండ, జూలై 30 : దశాబ్ధం తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్ట్(ఎన్ఎస్పీ) కి�
జూమ్ మీటింగ్కు ఆలస్యమవుతోంది. కొద్దిగా కూరగాయలు కోసిపెట్టండని అడిగితే భర్తకు కోపం వచ్చింది. నన్నే కూరగాయలు కొయ్యమంటావా.. నాకన్నా జీతం ఎక్కువగా సంపాదిస్తున్నావనే అహంతో నన్ను ఈ పనులు చేయమంటావా.. నాకు కూ�
దేవరకొండ, జూలై 30 : మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. పీఏపల్లి మండలానికి చెందిన 79 మంది లబ్ధిదారులకు శనివారం క్యాంపు కార్యాలయ
ఆరోగ్యానికి మేలు చేసే పానీయం టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వృత్తులకు పునరుజ్జీవం గీతకార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ నందనంలో నీరా ప్లా�
మున్సిపాలిటీల్లో పకడ్బందీగా నిషేధం అమలుకు కొరడా ఝుళిపిస్తున్న అధికారులు సూర్యాపేట జిల్లాలో రెండున్నర టన్నులకుపైగా నిషేధిత ప్లాస్టిక్ స్వాధీనం అక్కడక్కడా ఇప్పటికీ వీడని నిర్లక్ష్యం పర్యావరణానికి అ
స్వస్తివాచనం, విష్వక్సేనారాధనలతో అంకురార్పరణ మొదటిరోజు పూజల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ సునీత, కలెక్టర్ పమేలాసత్పతి భక్తిశ్రద్ధలతో లక్ష్మీ సహస్ర నామ పఠనం ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు యాదాద్రి
సంజీవనిలా ఆలేరు డయాలసిస్ సెంటర్ కిడ్నీ బాధితులకు కార్పొరేట్ స్థాయి వైద్యం రెండేండ్లలో 73 మందికి ఉచిత సేవలు తప్పిన వ్యయ ప్రయాసలు రోగుల కష్టాలను గట్టెక్కించిన ప్రభుత్వ విప్ గొంగిడి సునీత ‘నాకు కాళ్ల వ