బ్యాంకులు నిర్దేశించిన లక్ష్యాలు పూర్తిచేయాలి కలెక్టర్ పమేలా సత్పతి వనగిరి కలెక్టరేట్, ఆగస్టు 5 : అర్హులందరికీ సకాలంలో రుణాలు మంజూరు చేసి వారి ఆర్థిక ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని కలెక్టర్ పమేలా సత్�
టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవినాయక్ పెద్దవూర, ఆగస్టు 5 : గిరిజనుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్చేస్తున్న కృషి అభినందనీయమని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జటావత్ రవినాయక్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్�
ఎమ్మెల్యే భగత్కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి పూజలు నిడమనూరు, ఆగస్టు 5 : మండల కేం ద్రంలో నూతనంగా నిర్మించిన గ్రామదేవతలు ముత్యాలమ్మ, ఈదమ్మ విగ్రహ ప్రతిష్ఠోత్సవాలు కనులపండువగా జరుగుతున్నాయి. మూడో రోజైన శుక�
వచ్చే వారం చెరువుల్లో వదులనున్న మత్స్యశాఖ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 13.11 కోట్ల చేప పిల్లలు 9 రిజర్వాయర్లతోపాటు 3,100 చెరువుల ఎంపిక రూ.12.75కోట్లకు పైగా ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.700 కోట్ల చేపల ఉత్పత్త�
ఊకొండి ఘటన కొలిక్కి పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడైన ఉపాధ్యాయుడు మునుగోడు మండలం ఊకొండి క్రాస్రోడ్డులో మంగళవారం రాత్రి కలకలం రేపిన కాల్పుల ఘటన దాదాపు కొలిక్కి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అన్�
2,02,768 క్యూసెక్కుల ఇన్ఫ్లో 565.10 అడుగులకు నీటి మట్టం పూర్తిస్థాయికి మిగిలింది పాతిక అడుగులే.. శ్రీశైలం 5 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల నందికొండ, ఆగస్టు 5 : నాగార్జునసాగర్ రిజర్వాయర్ నీటి మట్టం క్రమంగా పెర�
లబ్ధిదారులు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలి ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి వాసాలమర్రిలో యూనిట్ల పరిశీలన దళిత బంధుకు ఏడాది పూర్తయిన సందర్భంగా సంబురాలు సీఎం కే�
ఆడ దూడల సంతతికి కొత్త పద్ధతి వీర్య కణాలు వేరు చేస్తే 96 శాతం ఆడదూడలే పుట్టే అవకాశం సబ్సిడీపై వీర్యం అందజేత ఉమ్మడి జిల్లాలో 2 లక్షల పశువులకు అవకాశం రాష్ట్రంలో ప్రజావసరాలకు అనుగుణంగా పాల ఉత్పత్తిని పెంచాలనే
కోమటిరెడ్డి బ్రదర్స్ తోడు దొంగలని, ప్రజా సంక్షేమం పట్టని ఆ ఇద్దరిని నల్లగొండ జిల్లా ప్రజలు నమ్మబోరని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. 20 వేల కోట్ల రూపాయల బొగ్గు గనుల కాంట్రాక్టు కోసం ర
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామికి నిత్యపూజలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాతంతో స్వామిని మొల్కొల్పి తిరువారాధన చేసి ఉదయం ఆరగింపు చేపట్టారు. స్వయంభూ ప్రధానాలయంలో స్
నియోజకవర్గంలో అభివృద్ధి జరుగలేదన్నది పచ్చి అబద్ధం ఆయన రాజకీయ, ఆర్థిక అవసరాలే నిజం సమైక్య రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరం ఫ్లోరైడ్కు సాక్షీభూతం రోడ్లు, మౌలిక వసతులు సైతం కరువు సంక్షేమ పథకాలూ అరకొరే.. టీ�
ఏ కారణంతో మరణించినా రూ.5లక్షల సాయం ఈ నెల 7 నుంచి ప్రారంభం ఉమ్మడి జిల్లాలో 25వేల మందికి లబ్ధి పది రోజుల్లోనే నామినీ అకౌంట్లోకి నగదు చేనేత కుటుంబాలకు సర్కారు భరోసా ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లింపు సీఎం కేస
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం నల్లగొండ, ఆగస్టు 2 : ఈ నెల 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేనేత బీమా కల్పించనుండడంపై చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. మంగళ
గూడూరు మహేందర్రెడ్డి ఆలోచన గొప్పది ట్విట్టర్లో అభినందించిన మంత్రి కేటీఆర్ నేడు ప్రారంభించనున్న మంత్రి సబితాఇంద్రారెడ్డి బీబీనగర్, ఆగస్టు 2 : బీబీనగర్ మండలం గూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత �