చండూరు మండల టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వన భోజన కార్యక్రమాన్ని మున్సిపల్ పరిధిలోని బంగారిగడ్డ రోడ్డులో బుధవారం నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల వారు టీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారని దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు
టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం(వనభోజనం) మున్సిపాలిటీ కేంద్రంలోని భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా వలిగొండ రోడ్డు పక్కన మంగళవారం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, హుజూర
జిల్లా కేంద్ర దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు.
యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తజన కోలాహలం నెలకొంది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం సందడిగా కనిపించింది.
తెలంగాణలో నేడు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అనుభవిస్తున్నామంటే.. ఆనాటి సాయుధ పోరాటయోధుల త్యాగాల ఫలితమేనని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఆదివాసీ, గిరిజన సమ్మేళనం బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ కార్యాలయం