యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో శనివారం భక్తజన కోలాహలం నెలకొంది. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంతం సందడిగా కనిపించింది.
తెలంగాణలో నేడు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు అనుభవిస్తున్నామంటే.. ఆనాటి సాయుధ పోరాటయోధుల త్యాగాల ఫలితమేనని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.
తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఆదివాసీ, గిరిజన సమ్మేళనం బహిరంగ సభకు ప్రజాప్రతినిధులు, గిరిజన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో కలెక్టర్ కార్యాలయం
రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా గిరిజనుల అభ్యున్నతి కోసం మరో కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం మత కల్లోలాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తుందని ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడంపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.