రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మునుగోడుతో పాటు పలు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల �
హైదరాబాద్లోని చెత్త డంపింగ్యార్డును దండుమల్కాపురానికి తీసుకొచ్చి చౌటుప్పల్ను కంపు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి రాజగోపాల్రెడ్డి అని, ఉప ఎన్నికలో అతడిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని మ�
Contract works| తెలంగాణ అభివృద్ధికి ఆటంకంగా ఉన్న మోదీ వద్ద కాంట్రాక్ట్ పనులను దక్కించుకోవాడానికే రాజగోపాల్రెడ్డి బీజేపీలో చేరారని రాష్ట్ర మంత్రి జగదీష్రెడ్డి ఆరోపించారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని బండపాలెంలో గ్రామపంచాయతీ భవనం శిలాఫలకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఎంతో కాలంగా ఎదురుచూసిన గట్టుప్పల్వాసుల కల నేడు నెరవేరుతున్నది. సమైక్య రాష్ట్రంలో ఎన్నిసార్లు విన్నవించుకున్నా అమలుకు నోచుకోని స్వప్నం నేడు నెరవేరుతున్నది.
ఆధ్యాత్మికతకు అధిక ప్రాధాన్యం ఇస్తూ.. మన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు పెద్ద పీటవేస్తూ.. అన్ని మతాలను గౌరవిస్తూ.. మత సామరస్యాన్ని కాపాడుతున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలత