బీజేపీ మాయమాటలు నమ్మి ఆ పార్టీలో చేరిన వారు వారంలోనే మోస పోయామని తెలుసుకుని తిరిగి టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
దళితుల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం మండలంలోని కోరటికల్లో నిర్వహించిన దళితుల ఆత్మీయల సమ్మేళనంలో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్�
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం జోరందుకున్నది. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.
టీవీ చర్చావేదికలో బహిరంగంగా రూ.18వేల కోట్ల కాంట్రాక్టు ఇచ్చినందుకే తాను బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లావ్యాప్తంగా శనివారం నిరసనలు వెల్లువెత్తాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునేందుకే బీజేపీ కుట్ర పన్ని మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిందని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చెప్పుకొనే విజయదశమి వేడుకను బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. దసరా సంబురాల్లో పాల్గొనేందుకు పట్టణాల్లో ఉండే వారంతో తమ స్వస్థలాలకు రావడంతో పల్లె�
మునుగోడు ఉప ఎన్నికల నిర్వహణకు ఈ నెల 7న నోటిఫికేషన్ వెలువడనుంది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. నామినేషన్ల స్వీకరణకు పాతా తాలుకా కేంద్రమైన చండూరు తాసీల్దార్ కార్యాలయంలో ఏర్పాట్లు చేస్�
రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. దేశవ్యాప్తంగా మునుగోడుతో పాటు పలు రాష్ర్టాల్లో ఖాళీగా ఉన్న మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల �
హైదరాబాద్లోని చెత్త డంపింగ్యార్డును దండుమల్కాపురానికి తీసుకొచ్చి చౌటుప్పల్ను కంపు చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తి రాజగోపాల్రెడ్డి అని, ఉప ఎన్నికలో అతడిని చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని మ�