టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ కోసం చండూరుకు వచ్చిన రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు అడుగడుగునా ఘన స్వాగతం లభించింది.
మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రం గులాబీమయమైంది. గులాబీ సైనికులకు తోడు వామపక్షాల బైక్ ర్యాలీలు, ప్రదర్శనలతో హోరెత్తింది. గురువారం మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామి�
టీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం నేతలు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చారు.
పోటాపోటీ ప్రచారాలతో ఓట్ల పోట్లాట నడుస్తున్న మునుగోడు నియోజకవర్గంలో.. కనిపించిన మనిషిని పలు పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్న రోజుల్లో.. పూర్తి భిన్నమైన సన్నివేశం చోటుచేసుకున్నది.
ఉప ఎన్నికలో తనను ఆశీర్వదించాలని టీఆర్ఎస్ మునుగోడు అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ప్రజలను కోరారు. చండూరులో నామినేషన్ వేసేందుకు వెళ్లే ముందు ఆయనకు ఎంపీపీ గుత్తా ఉమాదేవి, సర్పంచ్ శ్రీహరి ఘన స్వా
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజి ట్ దక్కదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం మండలంలోని ఆరెగూడెం, గుండ్లబావి గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన �
అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ పథకాల ఫలాలు అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మునుగోడు ప్రజలు జేజేలు పలుకుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పేర్కొన్నారు.
కరోనా కష్టకాలంలో ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ రూ.4వేల కోట్ల నష్టాన్ని భరించి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలు చేశారని టెస్కాబ్ �
సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నాయకులు టీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారని మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రె�
మునుగోడు ఉప ఎన్నికలో వామపక్షాలు బలపర్చిన టీఆర్ఎస్(బీఆర్ఎస్)అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గురువారం
నామినేషన్ దాఖలు చేశారు. చండూరు లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలంలో అధికారి జగన్న�
‘గిరిజనుల ఓట్లు అడిగేందుకు రాజగోపాల్రెడ్డికి సిగ్గుండాలి.. ఆయనేం చేశారని ఓట్లు అడుగుతున్నారు.’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
‘మునుగోడు నియోజకవర్గ ప్రజలను పట్టి పీడించిన ఫ్లోరైడ్ నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథతోనే విముక్తి లభించింది. నాలుగేండ్ల పదవీ కాలంలో రాజగోపాల్రెడ్డి మునుగోడుకు ఒర�
మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది, నిలిచేది టీఆర్ఎస్సే అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో బుధవారం టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, బూత్ల వారీగా నాయ�