నేను మునుగోడు బిడ్డను.. అందరికీ అందుబాటులో ఉండేటోడిని.. నియోజకవర్గంలో ఓటు లేని రాజగోపాల్రెడ్డికి మనమెందుకు ఓటేయాలో.. ఒకసారి ఆలోచించాలి’ అని వామపక్షాలు బలపర్చిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్�
సమైక్య పాలనలో అన్ని విధాలుగా ఆగమై ఆదరణ కోల్పోయిన చేనేతకు స్వరాష్ట్రంలో చేయూత అందించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ ఎల్.రమణ అన్నారు.
గత ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్రావు కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చి వారి నియోజకవర్గాలను అభివృద్ధి చేశారో చెప్పాలని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్�
ప్రజలను విభజించే రాజకీయాలు తప్ప బీజేపీ ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేయడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశంలో బీజేపీ అమలుచేస్తున్న విషపూరిత విధానాలను కోమటిరెడ్డి ర�
రాష్ట్రంలో సబ్బండ వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని యావత్ భారతదేశం కోరుకుంటున్నదని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
నోళ్లు తెరిచిన బోర్లు.. అడుగంటిన బావులు.. ఎండిన చెరువులు.. వట్టిపోయిన వాగులు.. మునుగోడు ప్రజలు గతం యాది చేసుకుంటే గుండె చెరువు అవుతుంది. ఏడు దశాబ్దాలపాటు ఫ్లోరిన్తోపాటు సాగు, తాగునీటికి తీవ్ర అవస్థ పడ్డారు
మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారంతో ముగిసింది. ఉపసంహరణ అనంతరం మొత్తం 47 మంది తుదిపోరులో నిలిచారు. ఆయా అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తయింది.
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే, నియోజకవర్గ ప్రజలకు కుటుంబ సభ్యుడిగా సేవకుడిగా పని చేస్తానని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు
చేయని అభివృద్ధి ప నులు చేసినట్లు ఎందుకు చదువుతున్నావని బీజే పీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సతీమణి లక్ష్మి, బీజే పీ నేత డీకే అరుణ ను దళితులు నిలదీశారు.
కాంట్రాక్టులకు ఆశపడి ఉప ఎన్నికకు కారణమైన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి డిపాజిట్ దక్కనీయొద్దని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.