మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపుతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డూ అదుపు ఉండటం లేదు. నిత్యం ధరలు పెరుగుతుండటంతో ఆ ప్రభావం అన్ని రంగాలపై పడింది. ప్రధానంగా వ్యవసాయం చేస్తున్న రైతులకు డీజిల్ ధరలు శరాఘాతంగా మారుతున్నాయి.
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి నేడు తెరపడనుంది. మంగళవారం సాయంత్రం 6గంటల నుంచి మైకులు మూగబోనున్నాయి. సభలు, సమావేశాలు, ఇతర ఎలాంటి ప్రచార కార్యక్రమాలకు అవకాశం లేదు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్
బీజేపీ ఆడిన ఆటలో రాజగోపాల్రెడ్డి పావుగా మారి అనైతికంగా మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చారని సీపీఎం రాష్ట్ర కార్యవర్గదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి విమర్శించారు.
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, కేంద్ర సంఘంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ యూనియన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో
‘నేను సీపీఎం తరపున మునుగోడు ప్రాంతంలో ప్రచారానికి వచ్చాను. ఆలేటి ఆటం అన్నయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి నర్సింహ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. రోజూ గ్రామాల్లో తిరుగుతున్నాను.
చండూరు పట్టణానికి సమీపంలోని బంగారిగడ్డ గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాల అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు కోరుతూ నిర్వహించిన ‘మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఎన్నికల బహిరంగ సభ’ ప్రాం�
మంత్రి జగదీశ్రెడ్డిపై ఎలక్షన్ కమిషన్ ద్వారా బీజేపీ చేసిన కుట్రలపై
ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. 48గంటల పాటు ప్రచారం నిర్వహించవద్దన్న ఈసీ ఆదేశాలపై మాట్లాడారు. ‘మంత్రి జగదీశ్రెడ్డి లేక�
దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ఎన్నో కార్యక్రమాల అమలుతో ముందడుగు వేస్తుంది. అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా పల్లెల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నది. దీంతో పల్లెలు అభివృద్ధి వై�
‘సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.. సంక్షేమ పథకాలతో మాకు అండగా నిలిచిన ఆయనకు తోడ్పాటు అందిస్తాం.. ఉప ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేస్తాం’.. అని మునుగోడు ప్రజానీకం స్పష్టం చేసింది. ఆదివారం చండూరు మండలం బంగారిగడ్డలో �
వెనుకబాటుకు గురై అభివృద్ధికి దూరంగా ఉంటున్న దళితుల కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మండలకేంద్రంలోని దళితవాడల్లో ఆదివారం ఏర్�
ఆదరణలేక అవసాన దశకు చేరిన వృత్తులు తిరిగి జీవం పోసుకున్నాయి. కుంటుపడ్డ గ్రామీణ వ్యవస్థ గాడిన పడ్డది. బతుకే భారమనుకొన్న దుస్థితి నుంచి హుందాగా జీవించే స్థితికి వృత్తిదారులు చేరుకున్నారు.