‘నేను సీపీఎం తరపున మునుగోడు ప్రాంతంలో ప్రచారానికి వచ్చాను. ఆలేటి ఆటం అన్నయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి నర్సింహ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. రోజూ గ్రామాల్లో తిరుగుతున్నాను.
చండూరు పట్టణానికి సమీపంలోని బంగారిగడ్డ గ్రామం వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాల అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు కోరుతూ నిర్వహించిన ‘మునుగోడు శాసనసభ నియోజకవర్గ ఎన్నికల బహిరంగ సభ’ ప్రాం�
మంత్రి జగదీశ్రెడ్డిపై ఎలక్షన్ కమిషన్ ద్వారా బీజేపీ చేసిన కుట్రలపై
ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. 48గంటల పాటు ప్రచారం నిర్వహించవద్దన్న ఈసీ ఆదేశాలపై మాట్లాడారు. ‘మంత్రి జగదీశ్రెడ్డి లేక�
దేశానికి పట్టుగొమ్మలైన పల్లెల అభివృద్ధికి తెలంగాణ సర్కార్ ఎన్నో కార్యక్రమాల అమలుతో ముందడుగు వేస్తుంది. అభివృద్ధిలో భాగంగా ముఖ్యంగా పల్లెల్లో మౌలిక వసతులను కల్పిస్తున్నది. దీంతో పల్లెలు అభివృద్ధి వై�
‘సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం.. సంక్షేమ పథకాలతో మాకు అండగా నిలిచిన ఆయనకు తోడ్పాటు అందిస్తాం.. ఉప ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేస్తాం’.. అని మునుగోడు ప్రజానీకం స్పష్టం చేసింది. ఆదివారం చండూరు మండలం బంగారిగడ్డలో �
వెనుకబాటుకు గురై అభివృద్ధికి దూరంగా ఉంటున్న దళితుల కోసం సీఎం కేసీఆర్ దళితబంధు పథకం తీసుకొచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మండలకేంద్రంలోని దళితవాడల్లో ఆదివారం ఏర్�
ఆదరణలేక అవసాన దశకు చేరిన వృత్తులు తిరిగి జీవం పోసుకున్నాయి. కుంటుపడ్డ గ్రామీణ వ్యవస్థ గాడిన పడ్డది. బతుకే భారమనుకొన్న దుస్థితి నుంచి హుందాగా జీవించే స్థితికి వృత్తిదారులు చేరుకున్నారు.
యాదాద్రీశుడి దివ్యక్షేత్రం ఆదివారం భక్తజన సంద్రంగా మారింది. కార్తికమాసం మొదటి ఆదివారం కావడంతో స్వయంభూ నారసింహుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మాడవీధులు, క్యూ కాంప్లెక్స్, క్యూలైన�
మునుగోడు ప్రజల మది నిండా సీఎం కేసీఆర్, గులాబీ జెండానే ఉన్నదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మండలంలోని డి.నాగారం గ్రామంలో శనివారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
సీఎం కేసీఆర్ పథకాలు అన్నివర్గాల ప్రజలకు దారి దీపమయ్యాయి. ఆసరా, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్లు, చేనేత, గీత కార్మికులకు పింఛన్లు, కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల హృదయాల్లో �
నల్లగొండ జిల్లాలోని మునుగోడు ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం. కరువు కాలాల్లో బతుకుదెరువు కోసం వలస పోవడం ఇక్కడ
సాధారణం. అలా వలసపోని పల్లె లేదు. బండ్లు ఓడలు అవుతాయన్నట్టు ఇప్పుడా పల్లెలు బతుకుదెరువు కోసం వచ్చ�
కుట్రల బీజేపీకి మునుగోడు ఉప ఎన్నికలో డిపాజిట్ దక్కనీయొద్దని యువజన, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధిని విస్తృతం చేసుకోవాలని ఆకాంక్షించారు.