తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్గా జిల్లాకు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది సోమా భరత్ నియామకమయ్యారు.
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాలైన చెరువుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి, వాడపల్లిలోని అగస్తేశ్వర స్వామి ఆలయాలతోపాటు ప్రసిద్ధ శివాలయాల్లో వే�
కార్తిక మాసం రెండో సోమవారాన్ని పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ప్రధానాలయం, అనుబంధ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శివాలయంలో శివుడికి దీపారాధన, ప్రత్యేక పూజలు చేశారు.
మునుగోడు ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సోమవారం మంత్రి జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖ�
రాజాపేట మండలకేంద్రంలోని పీహెచ్సీలో రోగులకు కార్పొరేట్ దవాఖానలకు దీటుగా వైద్య సేవలందిస్తున్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మండలంలోని 23 గ్రామాల ప్రజలు వివిధ రకాల వైద్య పరీక్షల కోసం �
ముక్కోటి దేవుళ్లకు ఆది దంపతులైన శివపార్వతులకు మన దేశంలో ఎన్నో దేవాలయాలున్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉన్నది. వీటిలో ఒకటి మహిమానిత్వమైన స్వయంభు రామలింగేశ్వర స్వామి దేవాలయం.
ప్రభుత్వం అందించే రుణాలు, సహకారాన్ని సద్వినియోగం చేసుకొని మహిళా సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావా లని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి మందడి ఉపేందర్రెడ్డి సూచించారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పక్కా వ్యూహా రచనతో పకడ్బందీ ప్రణాళికతో రంగంలోకి దిగింది. తొలి నుంచి కూడా ఎక్కడా లోటుపాట్లు లేకుండా అనుకున్న విధంగా టీఆర్ఎస్ శ్రేణులు ముందుకు సాగారు.
ఎన్నో ఆశలు.. విభిన్న ఆలోచనలు ఉండి వేర్వేరు ప్రాంతాల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారంతా.. టీఎస్ఎంసెట్లో ఉత్తమ ర్యాంకు సాధించారు. బీటెక్ చదివేందుకు ఎంజీ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టె
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్తో వామపక్ష పార్టీలు కసితో పని చేయడంతో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి 30వేల మెజార్టీతో గెలుపు ఖాయమైందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. జిల్లాకే�