విజ్ఞాన నిలయాలు గ్రంథాలయాలు. వీటిలో గతంలో న్యూస్ పేపర్లు, మ్యాగజైన్స్, కథలు, నవలలు, చరిత్ర పుస్తకాలు చదివేందుకు ప్రజలు, యువకులు, కవులు, రచయితలు వచ్చేవారు.
పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులకు దడ పుట్టిస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో వాహనాలు నడపడంపై సరైన అవగాహన ఉంటే కొంత వరకు ఇంధనం పొదుపు చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మాయ మాటలు, మోసపు హామీలతో రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి అలవాటు పడిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి తన నైజాన్ని బయట పెట్టుకున్నారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ ప్రయాణంతో తమ ప్రభుత్వానికి ప్రమాదం ఉందనే అక్కసుతోనే ప్రధాని మోదీ ఆఘ మేఘాల మీద హైదరాబాద్కు తరలివచ్చి విషం చిమ్మారని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
పత్తి కూలీలతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు కిందికి పల్టీ కొట్టడంతో ఒకరు మృతి చెందారు. పలువురికి గాయాలైన ఘటన మండలంలోని కీతవారిగూడెంలో శనివారం చోటు చేసుకుంది.
కార్తిక మాసం మూడో శనివారం సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రం భక్తులతో సందడిగా కనిపించింది. క్యూ కాంప్లెక్స్, క్యూలైన్లు, తిరు మాఢవీధులు, గర్భాలయ ముఖ మండపంలో ఎటుచూసినా భక్తులే దర్శన�
అనేక పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఉంది. దాంతో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ఫలితంగా కూలీలు సైతం పని కోసం జిల్లాకు బారులుదీరుతున్నారు. ఇక్కడ భవన నిర్మాణ కార్మికులుగ�
పర్యావరణ సమతుల్యాన్ని కాపాడుతూ గ్రామాలను పచ్చటి తోరణంలా తయారు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన ఫలిస్తున్నది. గతేడాది హరితహారంలో భాగంగా మండలంలోని వివిధ గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశా�
ఉత్తమ సేవలకు గుర్తింపు తప్పక లభిస్తుందని రాచకొండ సీపీ మహేశ్భగవత్ అన్నారు. భువనగిరి రూరల్ పోలీస్స్టేషన్లోని వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన ఎస్ఐ రాఘవేందర్తో పాటు సిబ్బందిని కమిషనరేట్ కార్యాల