ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మండల పరిషత్, గ్రామ పంచాయతీలకు జనాభ ప్రాతిపధికన పది శాతం 15వ ఆర్థిక సంఘం నిధులు నిధులు విడుదల చేసింది. మండల పరిషత్, పంచాయతీల ప్రత్యేక ఖాతాల్లో జమయ్యాయి.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు గడపగడపకూ అందుతున్నాయని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. శుక్రవారం మండలంలోని అంగడిపేట, బాలాజీనగర్లో ‘మన ఊరు-మన ప్రభుత్వం-మన పథకాలు’లో
గాంధీజీ కలలు గన్న గ్రామ స్వరాజ్య స్థాపన రాష్ట్రం లో సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని విద్యు త్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మండలంలోని బంకాపురం గ్రామంలో రూ. 21 లక్షలతో నిర్మించిన పంచాయతీభవనం, �
సాగునీరు, 24గంటల ఉచిత కరంట్, రైతు బంధుతోపాటు పలు సంక్షేమ పథకాలతో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని, నేడు యావత్ దేశం మొత్తం కేసీఆర్ పాలనను కోరుకుంటున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి
హుజూర్నగర్ నియోజకవర్గంలోని సాగర్ ఎడమ కాల్వ పరిధిలోని కాల్వలపై నూతన వంతెనల నిర్మాణానికి శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ జీఓ జారీ చేసింది.
అనుముల మండలం పేరూరు గ్రామంలోని భువనేశ్వరీ సమేత స్వయంభూ సోమేశ్వరస్వామి ఆలయం ఎంతో మహిమాన్వితమైనది. వెయ్యేళ్ల చరిత్ర గల ఈ ఆలయానికి పునర్వైభవం తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
పట్టణ జనాభాతోపాటు వివిధ పనుల కోసం పలు ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో మిర్యాలగూడ నిత్యం రద్దీగా ఉంటుంది. ఇందుకు సరిపడా మార్కెట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సోమవారం ముగింపు ఉత్సవాలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డితోపాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లి�
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి సన్నిధిలో కార్తిక సందడి నెలకొన్నది. కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో స్వయంభూ ఆలయం, అనుబంధ రామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేపట్టారు.
ఆస్తి పాస్తులు లేకున్నా పూరి గుడిసెలో ఉంటూ రెక్కలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న కడుబీద కుటుంబంపై విధి కన్నెర్రజేసింది. ఎందరో ఇళ్లలో వెలుగులు నింపిన అతడి కుటుంబం ప్రస్తుతం అంధకారంలో మునిగిపోయింది.
సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చేందుకు కృషి చేస్తున్నారని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురైన వైద్య శాఖలో సమూల మార్పులు తీసుకువచ్చింది.
తెల్ల బంగారం మెరిసిపోతున్నది. రైతన్న ఇంట సిరులు కురిపిస్తున్నది. ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ ఉండడంతో మంచి ధర పలుకుతున్నది. సీసీఐ మద్దతు ధర క్వింటాల్కు రూ.7,200 దాటి ఎవ్వరూ ఊహించని విధంగా 8వేల పైకి ఎగబాకి�