టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని, అందుకే వివిధ పార్టీల నుంచి గులాబీ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయని డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి అన్నారు.
జిల్లాలో రోజురోజుకూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలిపోటు ఎక్కువవుతున్నది. ఇంట్లో నుంచి బయటికి వెళ్లాలంటేనే వణుకు పుడుతున్నది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వారం రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 నుంచి 16 డి�
ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో భాగంగా ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో ఎంపికైన యువకులకు ఆర్మీ, పోలీస్ అసోసియేషన్ సహకారంతో నేతాజీ యువజన మండలి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
సబ్బండ వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. గురువారం పోచంపల్లి మండలం పెద్దగూడెంలో సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ సహకారంతో పాఠశాల విద్యార్థులకు రాగి జావ పంపి�
దేశంలో ఎక్కడా లేని విధంగా పొలాలకు సాగునీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు, విత్తనాలు, సీజన్ ప్రారంభానికి ముందే ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతల
మాది రెక్కాడితేగానీ డొక్కాడని పేద చేనేత కుటుంబం. మా తల్లిదండ్రులు చేనేత కార్మికులుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. మా నాన్న రెండేండ్ల క్రితం చనిపోగా.. మా అమ్మ సులోచన చేనేత
చేతిలో కళ ఉన్నా చెయ్యడానికి పని లేక అరిగోస తీసిన చేనేత రంగాన్ని ఉమ్మడి రాష్ట్రంలో పట్టించుకున్న పాలకులు లేరు. నేత కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలకూ చలించలేదు. ఉన్న ఒకటీ రెండు పథకాలనూ నీరుగార్చారు.
గత రెండేండ్లుగా పత్తి సాగు చేస్తున్న రైతులపై ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. పూత దశలో, పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు కురుస్తుండటంతో పత్తి రైతు చిత్తయిపోతున్నాడు.
మాయ మాటలు, మోసపు హామీలతో రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి అలవాటు పడిన మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరోసారి తన నైజాన్ని బయట పెట్టుకున్నారు.
నార్కట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడెం సమీపంలో గల శ్రీవల్లి టౌన్ షిప్ ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణాల భౌతిక వేలం కలెక్టరేట్లో సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల నుంచి ప్రజలు ఓపెన్
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో స్వామి, అమ్మవార్ల నిత్యోత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం 3.30గంటలకు ఆలయాన్ని తెరిచిన అర్చకులు సుప్రభాత సేవతో స్వామి వారిని మేల్కొల్పారు.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలంలో 1.86 లక్షల ఎకరాల్లో వరి సాగు అయ్యింది. ఇప్పటికే 40 శాతం వరి కోతలు పూర్తికాగా.. 60 శాతం కోయాల్సి ఉంది. అయితే.. పెరిగిన డీజిల్ ధరలతో హార్వెస్టర్ ధరలను భారీగా పెంచారు.