నల్లగొండకు చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త మిట్టపల్లి సురేశ్ గుప్తాకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతిష్టాత్మక పురసారం గ్రీన్ చాంపియన్ -2024 అవార్డు దక్కింది. హైదరాబాద్లో బుధవారం ఈ అవార్డున�
వర్షాభావ పరిస్థ్దితులు ఈసారి అన్నదాతకు పెద్దగా కలిసి రాకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో దొడ్డు రకం, మరికొన్ని ప్రాంతాల్లో సన్న రకం ధాన్యం రైతులను గట్టెక్కించాయి. ప్రధానంగా సన్నాల్లో జీనెక్స్ చిట్టిపొట్టి
ఈ నెల 4న జరిగే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ శనివారం పరిశీలించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలోని నల్లగొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని స
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు నల్లగొండ జిల్లా ముస్తాబైంది. ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు రమావత్వ్రీంద్రకుమార్ కోరారు. దేవరకొండలోని తన నివాసంలో శుక్రవా�
ఫ్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించే నోట్బుక్స్ జిల్లా పుస్తక విభాగానికి చేరుకున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటిని మండల కేంద్రాల్లోని ఎంఆర్సీలకు ప్రత్యేక వాహనాల్లో తరలి�
జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రం ఎస్పీఆర్ పాఠశాల ఆవరణలోని ఆన్లైన్ పరీక్ష కేంద్రంలో సజావుగా ముగిసింది. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పేపర్ - 1, 2 పరీక్షకు 340 మంది విద్యార్థులకు 335మంది హాజర�
Train Derail | గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో అధికారులు ఆ మార్గంలో వస్తున్న శబరి ఎక్స్ప్రెస్ ర�
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నల్లగొండకు రానున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో జరుగనున్న పార్టీ శ్రేణులు, పట్
జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం వరకు పలుచోట్ల వర్షం కురిసింది. కొన్ని మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. జిల్లాలో అత్యధికంగా కట్టంగూర్ మండలంలో 65.5 మి.మీ. వర్షం పడగా..
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో సోమవారం ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. నడి వేసవిలో సైతం ఆదివారం రాత్రి కురిసిన వర్షంతో పోలింగ్ రోజున వాతావరణం చల్లబడింది. దాంతో ఉత్సాహంగా
గాలిదుమారంతో కూడిన వర్షం అతలాకుతలం చేసింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులు కురిశాయి. పిడుగుల వర్షం పడింది. ఈదురుగాలులకు పలు చోట్ల ఇంటిపైకప్పు రేకులు ఎగిరి పడ�
నల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నూతన టెక్నాలజీతో నిర్మించిన ఐదు కోర్టుల భవన సముదాయం ప్రారంభోత్సవం శనివారం సాయంత్రం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ అర
ల్లగొండ జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మించిన కోర్టు భవనాల ప్రారంభోత్సవం శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. సాయం త్రం 5గంటలకు జరిగే కార్యక్ర�
సూర్యుడు రోజురోజుకూ మండిపోతున్నాడు. ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా వేడిమి తగ్గడం లేదు. మరీ రెండ్రోజులుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సూర్యుడు నిప్పులు కక్కుతుండగా మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో�