నకిలీ బంగారం పెట్టి బ్యాంకును మోసం చేసిన నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ చేసినట్లు హుజూర్నగర్ సీఐ చలమందరాజు తెలిపారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో చెప్
ఆర్టీసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా రీజనల్ మేనేజర్గా ఎం.రాజశేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఆర్ఎంగా పనిచేసిన ఎస్.శ్రీదేవి సీటీఎంగా బస్ భవన్కు బదిలీ అయ్యారు. ఆమె స్థానంలో బస్ భవన్లో పనిచేస�
జిల్లాలో గంజాయి, డ్రగ్స్తోపాటు ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు కృషి చేస్తానని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. 2016 బ్యాచ్కు చెందిన శరత్చంద్ర పవార్ మంగళవారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరిం�
మూడు రోజుల వ్యవధిలో నల్లగొండ జిల్లా పాలన రథసారథలిద్దరూ బదిలీ కావడం చర్చనీయంశంగా మారింది. వీరిద్దరూ జిల్లాకు ఈ ఏడాది తొలి వారంలోనే రావడం.. వచ్చిన ఆరు నెల్లలోపే బదిలీ కావడం విశేషం.
నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా చింతకుంట నారాయణరెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న దాసరి హరిచందనను జేఏడీకి బదిలీ చేశారు. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలే�
నల్లగొండ జిల్లా కేంద్రంలో కూతురు ఫీజు చెల్లించేందుకు వెళ్తున్న వ్యక్తి నుంచి రూ. 80 వేలు కొట్టేశారు. నల్లగొండ మండలంలోని పెద్దసూరారం గ్రామానికి చెందిన గుండె వెంకన్న కూలీగా పని చేస్తున్నాడు.
నల్లగొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డిపై అవిశ్వాసానికి కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. ఎన్నికలకు మరో ఏడు నెలలే గడువున్నా చైర్మన్ కుర్చీని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని కొన్�
నల్లగొండకు చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త మిట్టపల్లి సురేశ్ గుప్తాకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రతిష్టాత్మక పురసారం గ్రీన్ చాంపియన్ -2024 అవార్డు దక్కింది. హైదరాబాద్లో బుధవారం ఈ అవార్డున�
వర్షాభావ పరిస్థ్దితులు ఈసారి అన్నదాతకు పెద్దగా కలిసి రాకపోయినా.. కొన్ని ప్రాంతాల్లో దొడ్డు రకం, మరికొన్ని ప్రాంతాల్లో సన్న రకం ధాన్యం రైతులను గట్టెక్కించాయి. ప్రధానంగా సన్నాల్లో జీనెక్స్ చిట్టిపొట్టి
ఈ నెల 4న జరిగే లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ శనివారం పరిశీలించారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని అనిశెట్టి దుప్పలపల్లి గోదాంలోని నల్లగొండ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని స
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు నల్లగొండ జిల్లా ముస్తాబైంది. ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ శాసన సభ్యుడు రమావత్వ్రీంద్రకుమార్ కోరారు. దేవరకొండలోని తన నివాసంలో శుక్రవా�
ఫ్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా అందించే నోట్బుక్స్ జిల్లా పుస్తక విభాగానికి చేరుకున్నాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటిని మండల కేంద్రాల్లోని ఎంఆర్సీలకు ప్రత్యేక వాహనాల్లో తరలి�
జేఈఈ అడ్వాన్స్ పరీక్ష ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రం ఎస్పీఆర్ పాఠశాల ఆవరణలోని ఆన్లైన్ పరీక్ష కేంద్రంలో సజావుగా ముగిసింది. ఉదయం, మధ్యాహ్నం జరిగిన పేపర్ - 1, 2 పరీక్షకు 340 మంది విద్యార్థులకు 335మంది హాజర�