బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. వరంగల్ బైపాస్ రోడ్డులోని ఎల్కతుర్తిలో ఆదివారం సాయంత్రం జరిగే సభకు లక్షలాది మంది తరలివస్తారన్న అంచనాతో బ్రహ్మాండంగా కనీవిని ఎరుగని రీతిలో సభక�
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం జనగాంలో అత్యధికంగా 42.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు
రాజకీయ పార్టీలకు అతీతంగా ఇప్పుడు అందరి దృష్టి ఈ నెల 27న వరంగల్లో జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభపైనే కేంద్రీకృతమైందనడంలో సందేహం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా గత పక్షం రోజులుగా ఎక్కడ చూ
రోజురోజుకు కొత్త కొత్త యాప్లు సృష్టించి మోసపూరిత ప్రకటనలతో అమాయకపు ప్రజలను ఆశలు చూపి అందినకాడికి దోచుకుంటున్నారు. యాప్లో పెట్టుబడి పెట్టి ఒకరిని చేర్పిస్తే కొంత నగదు వస్తుందని ముందుగా ఆశపెట్టి ఎక్క�
పరీక్షలు సొంతంగా నిర్వహించడం, ప్రశ్నాపత్రాలు సొంతంగా తయారు చేయడం, వాల్యూవేషన్ కూడా వారే చేయడం అనేది ఇంజినీరింగ్ కళాశాలకు కల్పించే స్వయం ప్రతిపత్తి. అలాంటి అటానమస్ హోదా కోసం పలు కాలేజీలు అడ్డదారులు వ�
నల్లగొండ జిల్లాలో జాతీయ ఉపాధి హామీ నిధుల అంశం జిల్లా కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. ఏకంగా ముఖ్య నేతల నడుమ విభేదాలకు దారితీసింది. ఉపాధి హామీ నిధులతో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలే శాసనమండలి చైర్మన్
ధాన్యం కొనుగోలు చేయకుండా మిలర్లు ఇబ్బందులు పెడుతుండడంతో విసుగెత్తిన రైతులు ఆందోళనకు దిగారు. నల్లగొండ జిల్లా శెట్టిపాలెం రాస్తారోకో చేశారు. వేములపల్లి మండలం శెట్టిపాలెం సమీపంలో 18 మిల్లులు ఉన్నాయి. మిల్�
యాదాద్రి భువనగిరి జిల్లాలో కరువు కోరులు చాచింది. దశాబ్ద కాలం సిరిసంపదలతో వెలుగొందిన చోట కరాళ నృత్యం చేస్తున్నది. జిల్లాలో వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సాగుకు సరిపడా నీళ్లు లేకపోవడంతో పొట్ట దశలో
తెలంగాణ రైతు గోస పడుతున్నాడు. ఎండిన పంటలను చూసి కన్నీరు పెడ్తున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. పొట్ట మీదికొచ్చిన పంటకు నీళ్లందక ఎండిపోవటంతో మేకలు, గొర్లు, బర్లు, జీవాలు మేస్తు
టీఎస్పీఎస్సీ ప్రకటించిన గ్రూప్-1 జనరల్ ర్యాంకుల్లో నల్లగొండ జిల్లాకు చెందిన పలువురు సత్తా చాటారు. నల్లగొండకు చెందిన దాది వెంకటరమణ గ్రూప్-1లో రాష్ట్ర స్థాయి ద్వితీయ ర్యాంక్ సాధించారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ తీవ్ర కలకలం రేపుతున్నది. శుక్రవారం రాత్రి 10 గంటలకు మొదలైన విచారణ శనివారం రాత్రి వరకు కొనసాగుతూనే ఉంది.
చదరంగంలో భారత ఆధిపత్యానికి తిరుగులేదని మరోసారి నిరూపిస్తూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పదేండ్ల గుండా కార్తికేయ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 180 చెస్ బోర్డులపై ఏకధాటిగా అత్యంత వేగంగా పావులు కదుప�