రాష్ట్రంలో ఏర్పడే విద్యుత్ డి మాండ్ను దృష్టిలో ఉంచుకొని యాదాద్రి పవర్ప్లాంటు ఐదో యూనిట్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నవీన్మిట్టల్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసే విధంగా తీసుకువస్తున్న 44 చట్టాలతోపాటు 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 8 గంటల పని విధానం కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్లతో కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్వహించిన దేశ�
ఒక సమాజం శాశ్వతంగా నిలబడాలంటే, రెండు మూలాధారాలు అవసరం. ఒకటి విలువలు, రెండోది కులవృత్తులు. ప్రతి కులానికి ఒక వృత్తి.. ప్రతి వృత్తికి ఒక గౌరవం అనే తత్వం శతాబ్దాలుగా మన దేశ గ్రామీ ణ జీవనశైలికి నిలువుదట్టంలా కొ
నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది..ఇల్లు కట్టుకో అని చెప్పడంతో ఉన్న ఇంటిని కూలగొట్టుకోని రోడ్డున పడ్డ ఓ బాధితుని వైనం శాలిగౌరారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు రాజు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ
చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని దేవాదాయ, చేనేత జౌళి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా నార్కట్పల�
Chanduru | ఈ నెల 26న చండూరు ఎస్సై నర్సింగ్ వెంకన్న నన్ను స్టేషన్కు పిలిపించారు. వెళ్లీ వెళ్లగానే నా చెవులతో వినలేని దుర్భాషలాడుతూ, కడుపులో పిడిగుద్దులు గుద్దుతూ, కింద పడేసి బూటుకాలితో తన్నుతూ తలపై బలంగా కొట్ట�
యువత మత్తు పదార్థాలకు బానిసలై, భవిష్యత్ను పాడుచేసుకోవద్దని, మాదక ద్రవ్యాల రహిత సమాజంగా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలో చోటు చేసుకుంది.
మనసును నియంత్రణలో ఉంచి, శరీర ధృడత్వం, మానసిక ప్రశాంతతను చేకూర్చేది యోగాభ్యాసం అం దం..ఆనందం...ఆరోగ్యం ..అన్నింటికీ మూ లం యోగానే. ఉరుకుల పరుగుల జీవితంలో రకరకాల ఒత్తిళ్లు, ఉద్యోగం, చదువులతో యువత తీవ్ర మానసిక రుగ
నకిరేకల్ మండలంలోని మంగళపల్లిలో 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు గురువారం హోరాహోరీగా జరిగాయి. రెండో రోజు బాలికల, బాలుర విభాగాల్లో నుంచి చెరో 12 మ్యాచ్లు నిర్వహించినట్ల�
రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వైభవంగా నిర్వహించారు. బీఆర్ఎస్ కార్యాలయాల్లో జాతీయ జెండాలు, పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులర్పించారు. వారు చేసిన త్యాగాల�
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ప్రభుత్వం ఓవైపు ప్రకటిస్తూనే ...మరో వైపు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య కుదింపునకు ఉత్తర్వులు జారీచేయడంపై రచ్చ మొదలైంది.
నల్లగొండ జిల్లావ్యాప్తంగా సోమవారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివా
విద్యాశాఖ అధికారుల అలసత్వం కారణంగా నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్లో విద్యాభివృద్ధికి వ�
ఎంజీయూ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పరీక్షల్లో భాగంగా సోమవారం జరిగిన 6వ సెమిస్టర్ పరీక్షల్లో 13 మంది విద్యార్థులు మాల్ప్రాక్టీస్కు పాల్పడుతుండగా ఆయా పరీక్షల కేంద్రాల్లోన�