నల్లగొండ జిల్లాలో అభ్యర్థి భర్త కిడ్నాప్ ఘటనపై బీసీ వర్గాలు భగ్గమంటున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నా యి. ప్రజాపాలనలో ఇలాంటి దాడులేమిటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఈ ఘటనకు బాధ్యు�
నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరి కిడ్నాప్ కేసులో దుండగులు దారుణంగా వ్యవహరించిన తీరు వెలుగుచూసింది.
నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియను యంత్రాంగం పూర్తి చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో పల్లెల్లో ఎన్నికల సందడి మొదలైంది.
ఇటీవల నల్లగొండ జిల్లా జనరల్ దవాఖానలోని పరిపాలనా విభాగంలో ఇద్దరిపై పలు ఆరోపణలు వచ్చాయి. స్పందించిన కలెక్టర్ ఇలా త్రిపాఠి వారిపై విచారణ చేసి ఈ నెల 26లోగా నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్�
కన్న కొడుకులు తనను పట్టించుకోకపోవడంతో కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని ఓ తండ్రి రద్దు చేశాడు. నల్లగొండ జిల్లా రాజుపేటకి చెందిన లోకాని కొండయ్య ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి 1.17 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి సేల్�
నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో పనిచేస్తున్న శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్ కార్మికులకు 5 నెలల నుంచి వేతనాలు రావడంలేదని గురువారం జిల్లా జనరల్ దవాఖాన ఎదుట ధర్నా నిర్వహించారు. మె�
గతనెల కురిసిన భారీ వర్షాల కారణం గా పెండ్లి పాకల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (చెరువు) కింద దెబ్బ తిన్న పనులను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు.
నవంబర్ నెల ప్రారంభంలోనే చలి ఉమ్మడి జిల్లాను వణికిస్తున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు తక్కువగా నమ�
నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో భూతగాదా గొడవలో ఓ పెద్దమనిషి రూ.63 లక్షలు సుపారీ ఇచ్చి రౌడీషీటర్తో బెదిరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నకిరేకల్ సర్కిల్ కార్యాలయంలో మంగళవారం డీఎస్పీ శివరాం�
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడు సమీపంలో ఓ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు.
నకిరేకల్ పట్టణంలో సుపారీ పేరుతో డబ్బులు వసూలు చేసిన సంఘటన కలకలం సృష్టించింది. ఇందుకు సంబంధించిన వివరాలను మంగళవారం డీఎస్పీ శివరాంరెడ్డి నకిరేకల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ కళాశాలల్లో సెమిస్టర్ 1, 3, 5 రెగ్యులర్ అండ్ బ్యాక్ లాగ్ పరీక్షలను ఈనెల 13 నుంచి డిసెంబర్ 1 వరకు నిర్వహించనున్నారు.
ఇన్నోవా కారు డివైడర్ను ఢీకొని దగ్ధమైన సంఘటన మండలంలోని గుండ్రాంపల్లిలో జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం...హైదరాబాద్కు చెందిన ప్రకాశ్ పటేల్ కుటుంబ సభ్యు�