నల్లగొండ జిల్లా మంత్రులైన ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, జిల్లాకు చెందిన రోడ్లు భవనాల శాఖ మంత్ర�
మాజీ మంత్రి, సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి పుట్టిన రోజు వేడుకలను శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్య�
నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ముదిగొండ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 35 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పురుగుల అన్నం తినలేక వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి కేజీబీవీ విద్యార్థి
రాష్ట్రంలో ఏర్పడే విద్యుత్ డి మాండ్ను దృష్టిలో ఉంచుకొని యాదాద్రి పవర్ప్లాంటు ఐదో యూనిట్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి నవీన్మిట్టల్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులు కాలరాసే విధంగా తీసుకువస్తున్న 44 చట్టాలతోపాటు 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 8 గంటల పని విధానం కొనసాగించాలన్న ప్రధాన డిమాండ్లతో కార్మిక సంఘాల ఐక్యవేదిక నిర్వహించిన దేశ�
ఒక సమాజం శాశ్వతంగా నిలబడాలంటే, రెండు మూలాధారాలు అవసరం. ఒకటి విలువలు, రెండోది కులవృత్తులు. ప్రతి కులానికి ఒక వృత్తి.. ప్రతి వృత్తికి ఒక గౌరవం అనే తత్వం శతాబ్దాలుగా మన దేశ గ్రామీ ణ జీవనశైలికి నిలువుదట్టంలా కొ
నీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది..ఇల్లు కట్టుకో అని చెప్పడంతో ఉన్న ఇంటిని కూలగొట్టుకోని రోడ్డున పడ్డ ఓ బాధితుని వైనం శాలిగౌరారంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడు రాజు తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ
చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని దేవాదాయ, చేనేత జౌళి శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ తెలిపారు. సోమవారం నల్లగొండ జిల్లా నార్కట్పల�
Chanduru | ఈ నెల 26న చండూరు ఎస్సై నర్సింగ్ వెంకన్న నన్ను స్టేషన్కు పిలిపించారు. వెళ్లీ వెళ్లగానే నా చెవులతో వినలేని దుర్భాషలాడుతూ, కడుపులో పిడిగుద్దులు గుద్దుతూ, కింద పడేసి బూటుకాలితో తన్నుతూ తలపై బలంగా కొట్ట�
యువత మత్తు పదార్థాలకు బానిసలై, భవిష్యత్ను పాడుచేసుకోవద్దని, మాదక ద్రవ్యాల రహిత సమాజంగా నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందిన సంఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆదివారం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలంలో చోటు చేసుకుంది.
మనసును నియంత్రణలో ఉంచి, శరీర ధృడత్వం, మానసిక ప్రశాంతతను చేకూర్చేది యోగాభ్యాసం అం దం..ఆనందం...ఆరోగ్యం ..అన్నింటికీ మూ లం యోగానే. ఉరుకుల పరుగుల జీవితంలో రకరకాల ఒత్తిళ్లు, ఉద్యోగం, చదువులతో యువత తీవ్ర మానసిక రుగ
నకిరేకల్ మండలంలోని మంగళపల్లిలో 47వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ పోటీలు గురువారం హోరాహోరీగా జరిగాయి. రెండో రోజు బాలికల, బాలుర విభాగాల్లో నుంచి చెరో 12 మ్యాచ్లు నిర్వహించినట్ల�