యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.18,26,366 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 3,86,574, రూ. 100 దర్శనంతో రూ. 9,600, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 2,85,000, సుప్రభాతంతో రూ. 2,500, క్యారీబ్యాగులతో రూ. 6,870, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 84,000, కల్యాణకట్టతో రూ. 44,000, ప్రసాద విక్రయంతో రూ. 6,64,640, శాశ్వత పూజల ద్వారా
రూ. 17,232, వాహన పూజలతో రూ. 28,600, టోల్ గేట్తో రూ. 2,750, అన్నదాన విరాళంతో రూ. 7,366, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 1,33,000, యాదరుషి నిలయంతో రూ. 26,900, పాతగుట్టతో రూ. 53,650, వేద ఆశీర్వచనం ద్వారా రూ. 12,384, ఇతర విభాగాలతో రూ. 3,540 తో కలుపుకుని రూ.18,26,366 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.