యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 10,09,797 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,44,878, రూ. 100 దర్శనంతో రూ. 16,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 90,000, వేద ఆశీర్వచనంతో రూ. 12,384, క్యారీబ్యాగుల విక్రయాలతో రూ. 5,000, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 48,500, కల్యాణకట్టతో రూ. 24,440, ప్రసాద విక్రయంతో రూ. 4,22,335,
శాశ్వత పూజల ద్వారా రూ. 38,232, వాహన పూజలతో రూ. 8,500, టోల్గేట్తో రూ. 850, అన్నదాన విరాళంతో రూ. 27,813, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 96,300, యాదరుషి నిలయంతో రూ. 55,650, పాతగుట్టతో రూ. 18,315 తో కలుపుకుని రూ. 10,09,797 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.