యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి అనుబంధమైన పాతగుట్ట ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ మూలవర్యులకు నిజాభిషేకం, విష్వక్సేనారాధన, జలపూజ, పుట్టమట్టిలో నవధాన్యాలు నాటడంతోపాటు స్వ
వచ్చే ఏడాది మార్చిలోగా మోటకొండూర్- వంగపల్లి అండర్ పాస్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి కానున్నట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి తెలిపారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి నిత్య కల్యాణోత్సవం శనివారం శాస్ర్తోక్తంగా జరిపించారు. ఉదయం స్వామి వారికి సుదర్శన నారసింహ హోమం జరిపిన అర్చకులు కల్యాణమూర్తులకు గజవాహన సేవ నిర్వహించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో స్వయంభూ నారసింహుడి నిత్యోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సుప్రభాతం నుంచి పవళింపు సేవ వరకు స్వామి, అమ్మవార్ల నిత్య కైంకర్యాలు పాంచరాత్రాగమశాస్త్రం �
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. కార్తిక మాసంతో పాటు మూడో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
యాదాద్రీశుడి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక మాసంతో పాటు ఆదివారం సెలవు దినం కావడంతో స్వయంభూ నారసింహుడి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
అధికార దాహంతో బీజేపీ, డబ్బు గర్వంతో రాజగోపాల్రెడ్డి అక్కర లేకుండా తెచ్చిన ఉప ఎన్నికలో మునుగోడు ప్రజానీకం నీతివైపే నిలిచింది. పైసల మదాన్ని చిత్తు చేస్తూ గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నది. రాజ్యాంగం �
ప్రజలంతా చట్టాలపై అవగాహన పెంచుకుని నేర రహిత సమాజానికి కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ బాలభాస్కర్రావు సూచించారు.
మునుగోడు విజయంతో దేశంలో టీఆర్ఎస్(బీఆర్ఎస్) జైత్రయాత్ర మొదలైందని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటన �
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనిర్సిటీ మారుతున్న కాలానికి అనుగుణంగా నాణ్యమైనచ గుణాత్మక విద్య అందిస్తున్నదని బీఆర్ఏఓయూ వీసీ ప్రొఫెసర్ కె.సీతారామారావు సూచించారు.
ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా. ఒకప్పుడు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు కంచుకోట. 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణతో సొంత ఇంటి పార్టీ టీఆర్ఎస్ను జిల్లావాసులు అక్కున చేర్చుకుంటూ వస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపును హర్షిస్తూ నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ శ్రేణులు ఆదివారం ఘనంగా సంబురాలు నిర్వహించుకున్నా రు. పటాక�
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ ఓటర్లను తనవైపు తిప్పుకొనేందుకు అనేక రకాలుగా ప్రలోభాలకు గురి చేసింది. అయినా మునుగోడు మండల ప్రజలు వారికి లొంగకుండా అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉన్న టీఆర్ఎస్కు అండగా ని�