మోత్కూరు: మండలంలోని దత్తప్పగూడెంకు ఈ నెల 28న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి జగదీశ్రెడ్డిలు రానున్నారని రాష్ట్ర ఆయిల్ ఫెఢ్ కార్పొరేషన్ చైర్మన్ కంచర
యాదాద్రి: సోదరీ.. సోదర భావానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ వేడుకలు ఆదివారం నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. చిన్నాపెద్దా తారతమ్యం లేకుండా ఆడపడుచులు.. అన్నా తమ్ముళ్లకు రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 11,66,094 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,72,766, రూ.100 దర్శనంతో రూ. 6,100, వీఐపీ దర్శనాలతో రూ. 90,000, సుప్రభాతం ద్వారా రూ. 1,800, క్యారీ బ్యాగులతో రూ. 6,500, సత్యనారాయణ వ్రతాల ద
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి దివ్య క్షేత్రంలో ఆదివారం నిత్య పూజల కోలాహలం నెలకొంది. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఆర్జిత పూజలు మొదలయ్యాయి. సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు న
అడ్డగూడూరు : రాఖీ పౌర్ణమి సందర్బంగా హైదరాబాద్లోని ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నివాసంలో ఆయన సోదరి జ్యోతి రాఖీ కట్టి స్వీటు తినిపించారు. మండలంలోని ధర్మారం గ్రామంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన�
యాదాద్రి : వెయ్యేండ్లు గుర్తుండేలా.. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా.. భక్తులకు సకల వసతులు కల్పించేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగ�
భువనగిరి కలెక్టరేట్ : ఎస్సీ, ఎస్టీలపై దాడులు, అత్యాచార ఘటనలకు సంబంధించిన కేసుల ను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ పమేలాసత్పతి అన్నారు. శనివారం సాయంత్రం ఆమె గూగుల్మీట్ ద్వారా జిల్లా స్థాయి ఎస్సీ, ఎస్�
భువనగిరి అర్బన్: మొహర్రం పండుగ సందర్భంగా షియా ముస్లిం సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని జంఖానగూడెం హజ్రత్ అబ్బాస్ అశుర్ఖానా నుంచి ఖాజీమొహల్లలోని బీబీ కా ఆలం పీర్లచావడి వరకు శుక్రవారం మాతం నిర్వహించారు. అదేవ�
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి, ఎమ్మెల్యే కిశోర్కుమార్ మోత్కూరు: మోత్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం మార్కెట్ చైర్మన్ కొణతం యాకుబ్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో ప్రభుత్వ �
యాదాద్రి: యాదాద్రి స్వామి వారికి నిజాభిషేకం అత్యంత వైభవంగా కొనసాగాయి. తెల్లవారు జాము మూడు గంటల నుంచి ఉత్సవమూర్తులకు అభిషేకం జరిపారు. ఉదయం మూడు గం టలకు సుప్రభాతం నిర్వహించిన అర్చకులు లక్ష్మీ నరసింహుడిని
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహుడి బాలాలయంలో శుక్రవారం సాయంత్రం ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ కోలా హలంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా నిర్వహించే ఈ సేవలో మహిళా భక్తులు పాల్గొని తరించారు. కొలిచిన వారికి నే�
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు పచ్చదనం, ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించేలా స్వామి వారి ఆలయం పునర్నిర్మాణాలు జరుగుతున్నాయి. కొండ చుట్టూ ని
మునుగోడు: రోజుకు ఉపాధి కూలీ ఎంతిస్తుండ్రమ్మా.. అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉపాధిహమీ కూలీల ను ఆప్యాయంగా పలకరించారు. శుక్రవారం మునుగోడు మీదుగా వెళ్తూ కాన్�
దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామ యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందింపజేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం ఐదు కోర్సులలో తర్ఫీదు ఇచ్చే దిశగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ రెండు, మూడు రోజుల్లో ప్రా�