యాదాద్రి భువనగిరి : జిల్లాలోని బొమ్మలరామారం మండలంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని ప్యారారం గ్రామంలో ఇంట్లో నిద్రిస్తున్న మహిళపై దొంగలు దాడి చేశారు. మహిళ కాళ్ల కడియాలు, వెండి గాజులు అప�
భువనగిరి అర్బన్: పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు అన్నారు. పట్టణంలోని 17వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.6.95లక్షలతో, 35వ వార్డులో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.
భువనగిరి అర్బన్: జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సంక్షేమశాఖ అధికారి కృష్ణవేణి మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలలోని
భువనగిరి అర్బన్: బాలల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 24న బాల అదాలత్ నిర్వహిస్తామని ఈ కార్యక్రమంలో బాలల సమస్యలను దరఖాస్తు రూపంలో సమావేశం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ క
భువనగిరి అర్బన్: బైరాన్పల్లి అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 27న బైరాన్పల్లిలో నిర్వహించే సంస్మరణ సభకు అధిక సంఖ్యలో నాయకులు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని మాజీ రాజ్యసభ సభ్యుడు అనంద్ బాస్కర్ అన
హత్యకేసులో నిందితుల అరెస్టు వివరాలు వెల్లడించిన డీసీపీ నారాయణరెడ్డి భువనగిరి కలెక్టరేట్: అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.. తన భార్యతో వేరొక వ్యక్తి అక్రమ సంబంధం నెరుపుతు న్నారని అతి దారుణంగా హత్య చే
నిధులు కలక్టరేట్లోనే ఉన్నాయి మంజూరైన డబ్బులు ఎక్కడికీ పోవు.. ఎవరూ కంగారు పడొద్దు కలెక్టర్ పమేలాసత్పతి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితులతో అవగాహన సమావేశం తుర్కపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మ
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 47,864, రూ. 100 దర్శనంతో రూ. 33,000, నిత్య కైంకర్యాలతో రూ. 1,800, సుప్రభాతం ద్వారా రూ. 300, క్యారీబ్యాగులతో రూ. 1,650, సత్యనారాయణ స్వామి �
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవ మండపంల�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాయంలో బుధవారం పవిత్రోత్సవాలు పంచరాత్రగమ శాస్త్ర రీతిలో జరిగాయి. స్వామి వారి బాలాలయ మహా మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు తిరుమంజనాలు నిర్వహించారు. స్వామి �
ఆత్మకూరు(ఎం): దేశంలో ఎక్కడాలేని విధంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడ బిడ్డలకు వరం లాంటిదని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. బుధవ
యాదాద్రి: ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా పేదల వైద్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారన్నారు. పుట్టిన పాప ను
దళిత జాతిలో- గుణాత్మక మార్పు దిశగా సీఎం కేసీఆర్ కృషి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నేరుగా సాయం అందించే దిశగా ప్రణాళిక సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా అర్హుల ఎంపిక ప్రక్రియ ప్రభుత్వ ఉద్యోగులకూ పథకాన్ని వర్తిం�