10వ తరగతి మార్కులకు ప్రాధాన్యం జిల్లాలో 57 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 25 చివరి తేదీ ఆలేరు టౌన్: యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా మంజూరైన 57 అంగన్వాడీ కార్యకర్తల పోస్టు�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.9,92,276 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,07,004, రూ. 100 దర్శనంతో రూ. 40,500, నిత్య కైంకర్యాలతో రూ 2,001, క్యారీబ్యాగులతో రూ. 2,200, సత్యనారాయణ వ్రతాల ద�
మొక్కలను గుర్తించిన ఎక్సైజ్ సీఐ నాగిరెడ్డి భువనగిరి అర్బన్: యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన మార్చురీ ఆవరణలోని ఖాళీ స్థలంలో ఇతర మొక్క లతో పాటు గంజాయి మొక్కలు పెరుగుతున్నట్లు �
Yadadri : యాదాద్రిలో నేటి నుంచి పవిత్రోత్సవాలు | యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంగళవారం నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 19వ తేదీ వరకు జరిగే ఉత్సవాల నిర్వహణకు ఆలయంలో అధికారులు సర్�
చౌటుప్పల్ రూరల్: మోడీకి పతనమయ్యే కాలం ప్రారంభమైందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సోమవారం మండల పరిధిలోని మందోళ్లగూడెం గ్రామంలో సీపీఎం పార్టీ 10వ గ్రామశాఖ మహాసభకు ఆయన ముఖ్య
భవిత కేంద్రాలు తెరిచే వరకు రాష్ట్రంలో తొలిసారిగా దివ్యదిశ ఆలేరు టౌన్: కరోనా కారణంగా భవిత కేంద్రాలు మూత పడ్డాయి. శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతున్న చిన్నారులకు ఫిజియోథెరఫీ సేవలు, ఆటపాటలతో కూడిన విద్యాబు
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 13,05,116 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ.1,96,956, రూ. 100 దర్శనంతో రూ. 27,400, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 80,850, సుప్రభాతం ద్వారా రూ. 1,600, నిత్య కైంకర్యాలతో రూ. 5,502, క్యారీబ్యాగుల
యాదాద్రి: శ్రావణ మాసం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 17 నుంచి పవిత్రోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు మూడు రోజులు పాటు జరిగే ఉత్సవాల నిర్వహణకు ఆలయంలో సర్వం సిద్ధం చేశా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజల కోలాహలం నెల కొంది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్ర రీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధనీ సమేత
మోత్కూరు: మోత్కూరు ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫి కేషన్ జారీ చేసినట్లు సీడీపీవో జ్యోత్స్న తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు(�
మోత్కూరు: రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న దళితబంధు ప్రారంభోత్సావాన్ని పురస్కరించు కొని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభీషేకం నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌర�
ప్రతిరోజూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పోర్టల్లో నమోదు చేయాలి గూగుల్ మీట్లో కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో పాటు ఇతర ప్లాంటేషన్ లక్ష్యాన్ని వారంలోగా నూటికి