యాదాద్రి: శ్రావణ మాసం పురస్కరించుకుని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 17 నుంచి పవిత్రోత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ నెల 19వ తేదీ వరకు మూడు రోజులు పాటు జరిగే ఉత్సవాల నిర్వహణకు ఆలయంలో సర్వం సిద్ధం చేశా
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజల కోలాహలం నెల కొంది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్ర రీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధనీ సమేత
మోత్కూరు: మోత్కూరు ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫి కేషన్ జారీ చేసినట్లు సీడీపీవో జ్యోత్స్న తెలిపారు. సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆత్మకూరు(�
మోత్కూరు: రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న దళితబంధు ప్రారంభోత్సావాన్ని పురస్కరించు కొని సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభీషేకం నిర్వహించారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌర�
ప్రతిరోజూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని పోర్టల్లో నమోదు చేయాలి గూగుల్ మీట్లో కలెక్టర్ పమేలాసత్పతి భువనగిరి కలెక్టరేట్: తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో పాటు ఇతర ప్లాంటేషన్ లక్ష్యాన్ని వారంలోగా నూటికి
భువనగిరి కలెక్టరేట్ : ప్రజావాణిలో స్వీకరించే ఆర్జీలకు త్వరితగతిన పరిష్కార మార్గాలను చూపాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని పలు మండలాలక�
రామన్నపేట: రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో శాగంటి శైలజ తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… ప్రాజెక్టు పరిధిలో ఒక మినీ అంగన్ వాడీ టీచర�
భువనగిరి కలెక్టరేట్: ఉత్తమ సేవలకు గుర్తింపు తప్పక లభిస్తుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్త�
భువనగిరి అర్బన్: 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన�
భువనగిరి అర్బన్: పట్టణంలోని అర్బన్ కాలనీ, తాతానగర్లో భోనాల పండగను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. అర్బన్ కాలనీలో జరిగిన భోనాల పండగకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి హాజరై పోచమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేక ప
భువనగిరి అర్బన్: 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణ పరిధిలోని రాయగిరి సమీపంలోగల సహృదయ అనాథ వృద్ధులకు కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్తివారీ ఆదివారం పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనాథ
బీబీనగర్ : మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ వికాస్ భాటియా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిబ్బంది, విద్యార్థులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ దేశం, సమా�
వలిగొండ, ఆగష్టు15: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారం రోజులకు గాను 11,27,022 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాన�
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధి మత్స్యగిరి లక్ష్మీనర్సింహాస్వామి దేవస్థానం కొండపై స్వాతి నక్షత్ర పర్వదినాన్ని పుర స్కరించుకొని స్వామి వారి కల్యాణాన్ని వేద పండితులు శాస్ర్తోక్తంగా ఆదివారం న