యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.9,92,276 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,07,004, రూ. 100 దర్శనంతో రూ. 40,500, నిత్య కైంకర్యాలతో రూ 2,001, క్యారీబ్యాగులతో రూ. 2,200, సత్యనారాయణ వ్రతాల ద్వారా రూ. 45,000, కల్యాణకట్టతో రూ. 17,200, ప్రసాద విక్రయంతో రూ. 4,29,700, శాశ్వత పూజల ద్వారా రూ. 30,348,
వాహన పూజలతో రూ. 3,300, టోల్ గేట్తో రూ. 850, అన్నదాన విరాళంతో రూ. 1,12,763, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 71,380, యాదరుషి నిలయంతో రూ. 62,900, పాతగుట్టతో రూ. 14,190, పుష్కరిణీ ద్వారా రూ. 600, టెంకాయల విక్రయాలతో రూ. 51,000, ఇతర విభాగాలతో రూ. 340తో కలుపుకుని రూ. 9,92,276 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు.