యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ (Choutuppal) సమీపంలోని జైకేసారంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జైకేసారంలో ఉన్న సార్ లాబ్స్ కెమికల్ పరిశ్రమలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వత ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయ�
Yadadri : యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం జై కేసారంలో ఉన్న ఎస్ఆర్ రసాయన పరిశ్రమ (SR Chemical Factory)లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి.
హైదరాబాద్లో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షంతో మూసీ (Musi) నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా వంగిండ మండలంలోని సంగెం సమీపంలో ఉన్న భీమలింగ వద్ద లోలెవల్ బ్రిడ్జిపై నుంచి మూసీ ప్ర�
ప్రభుత్వ పాఠశాలలో మోనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. శనివారం చౌటుప్పల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్న�
నమస్తే తెలంగాణ దినపత్రికలో గురువారం (జూన్ 26) ప్రచురితమైన కాసులు కురిపిస్తున్న ఫోర్జరీ (Forgery) దందా కథనానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పందించారు. ఇదే విషయమై విచారణ చేపట్టాలని స్థానిక ఆర్డీవో శేఖర్ రెడ్డ�
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు. శ్రుకవారం మున్సిపాలిటీలో హెచ్ఎండీఏ ద్వారా రూ.7.90 కోట్లు అలాగే మండలంలో పలు గ్రామాలకు రూ.9.10 కోట్ల నిధులతో పలు అభివృ
యాదాద్రి భువనగిరి జిల్లాకు పలు అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ స్కీమ్ కింద 2025-28 సంవత్సరానికి 63 వివిధ నిర్మాణ పనులకు రూ.8.47 కోట్లను
రాష్ట్ర ప్రముఖ ఆలయం యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామివారి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. లక్ష్మినారసింహుడిని దర్శించుకుని మొక్కులు చెల
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు ఉట్కూర్ అశోక్ గౌడ్ అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలో మండల అధ్యక్షుడు చిర్కా సురేశ్ రెడ్డి ఆధ�
యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం మాజీ ఎంపీటీసీ పారుపల్లి సుమలతాలక్ష్మారెడ్డి సోదరుడి వివాహా వేడుకలు రాజాపేట చల్మెడి ఫంక్షన్ హాల్లో జరిగాయి.
Miss World | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని గురువారం సాయంత్రం ప్రపంచ సుందరీమణులు సందర్శించారు. స్వయంభువును దర్శించుకొని ఆలయ శిల్ప కళా సంపదను వీక్షించారు. టెంపుల్ సో బ్యూటి పుల్ అని కితాబునిచ్చా�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకునేందుకు ఈ నెల 15న (గురువారం) మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే ప్రపంచ సుందరీమణులు రానున్నట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. గురువారం సాయంత్రం 5 నుంచి 7 �