రైతులను యూరియా కష్టాలు వీడటంలేదు. సర్కార్ నిర్వాకంతో ఎన్నడూ లేని విధంగా రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్పై అవగాహన లేకపోవడంతో సతమతమవుతున్నారు. ఒక వేళ యాప్లో బుక్ చేసుకున్నా �
యాదగిరి కొండపై పంచనారసింహ రూపాల్లో వెలిసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేష ఘట్టం బుధవారం పాంచరాత్రగమశాస్త్ర రీతిలో వైభవంగా జరిగింది. లక్ష్మీనరసింహస్వామివారి తిరు కల్యాణ మహోత�
Yadagirigutta Brahmotsavam | యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజు ఉదయం వటపత్రశాయి అలంకారంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్�
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రికార్డు స్థాయిలో ఓటర్లు ఓటు హకును వినియోగించుకున్నారు. జిల్లాలో 87.1 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగియడంతో బ్యాలె ట్ బాక్సులను భువనగిరి�
తెలంగాణ ఉద్యమ పితామహుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్టలు ఒక్కసారి కక్ష సాధింపుగానే ఉన్నాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్కుమార్
Dharani Bhu Bharati Scam : రాష్ట్రంలో సంచలం సృష్టించిన ధరణి, భూభారతీ రిజిస్ట్రేషన్ల అక్రమాలకు పాల్పడిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి రూ.3.90కోట్ల కుంభకోణంలో నిందితులుగా ఉన్న 15 మందిని జనగామ �
నరసింహస్వామి పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థాన నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతున్నది. దేవాలయానికి ఈవో లేకపోవడంతో పాలనావ్యవహారాలన్నీ కుంటుపడుతున్నాయి. యాదాద్రి ఈవో వెంకట్రావు జనవరి 1న రాజీనామా చేసినప్పటి న
Bhu Bharati | భూ భారతిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చలాన్ల చెల్లింపులో భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తున్నది. భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మీసేవ లేదా నెట్ బ్యాంకిం�
Temples | రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ పెత్తనం చెలాయిస్తున్నది. కానుకల ఆదాయంతో చేపట్టే అభివృద్ధి పనులపై కొత్త నిబంధనలు పెట్టింది.
భక్తుల కొంగు బంగారం యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ధనుర్మాస వేడుకలు (Dhanurmasa Utsavam) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం నుంచి జనవరి 14వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నారు.
యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 14 వరకు ధునుర్మాసోత్సవాలు (Dhanurmasam Utsavalu) అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
Telangana | రాష్ట్ర సచివాలయంలో పని చేసే మహిళా ఉద్యోగులకు శుభవార్త. కార్తీక వన భోజనాల నిమిత్తం మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్లో (BB Nagar) కారు బీభత్సం సృష్టించింది. బీబీ నగర్ హైవేపై అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. అనంతరం అక్కడ నిలబడి ఉన్న యువతి, యువకుడిపైకి దూసుకెళ్లింది.