యాదాద్రి, జనవరి 27 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అర్చకులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బడి బయట పిల్లలపై సర్వే తల్లిదండ్రుల్లో అవగాహనతో స్పష్టమైన మార్పు సత్ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు రాష్ట్రంలో విద్యకు అధిక ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం అందరికీ అందించడమే లక�
శ్రీవారి ఖజానాకు రూ.6,92,528 యాదాద్రి, జనవరి 20 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి, అమ్మవార్లను అభిషేకిం
యాదగిరిగుట్ట రూరల్, జనవరి 17 : జిల్లా వ్యాప్తంగా పలువురు తాసీల్దార్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్ట తాసీల్దార్గా రాము బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇతను మోటకొండూరు తాసీల్దార్గా, అంతకు ముందు �
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాయంత్రం వేళలో బాలాలయంలో కొలువుదీరిన ఆండాల్ అమ్మవారికి ఊం జల్ సేవోత్సవం అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. పరమ పవిత్రంగా మహిళా భక్తులు పాల్గొనే సేవలో భక్తు లు
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో సోమవారం హరిహరుల ప్రత్యేక పూజల కోలాహలం నెలకొం ది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదా ద్రీశుడికి, శైవాగమశాస్త్ర రీతిలో కొండపై వేంచేసి ఉన్న శ్రీ పర్వత వర్ధనీ స�
భువనగిరి అర్బన్: ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె.శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని రా�
శాలిగౌరారం: నిరుపేద ఆడబిడ్డల పెండ్లి కోసం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న కల్యాణలక్ష్మి వారి జీవితాల్లో కొత్త వెలుగు లు నింపుతున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద�
భువనగిరి కలెక్టరేట్: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా లోని పలు మండలాల నుంచి ఆర్జీదారులు వినతులను సమర్పించేందుకు బారులు తీరారు. ఈ �
భువనగిరి కలెక్టరేట్: అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.. మద్యం మత్తులో తానేం చేస్తున్నాడో తెలియక కడ దాకా తోడుంటా నని బాస చేసిన భర్త మూడు ముళ్ల బంధాన్ని కాల రాసి ప్రియురాలి మోజులో పడి ఏడడుగులు తనతో న�
భూదాన్పోచంపల్లి: తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పర్చుతున్న థ్రిఫ్టు పథకాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని హైద్రాబాద్ చేనేత జౌళీ శాఖ ర�
వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నర సింహస్వామి దేవస్థానం కొండపై భక్తుల సౌకర్యార్థం భక్తులకు వసతి గృహాల తోపాటు నిత్యాన్నదాన సత్రం నిర్మాణం కోసం చేపట్టే నిర్మాణ స్థలాలలన�