దత్తత గ్రామం వాసాలమర్రి గ్రామ యువతలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందింపజేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం ఐదు కోర్సులలో తర్ఫీదు ఇచ్చే దిశగా ఏర్పాట్లు చేసిన రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ రెండు, మూడు రోజుల్లో ప్రా�
ఆత్మకూరు(ఎం): సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు భువనగిరి మండలంలోని బస్వాపురంలో నిర్మిస్తున్న రిజర్వాయర్ను గురు వారం ఆత్మకూరు(ఎం) మండలానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా
గుండాల: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ పమేల సత్పతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడు�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి అనుబంధాలయమైన శివాలయ ప్రహరీకి ప్రత్యేకంగా రూపొందించిన ప్యారా ఫిట్ లైట్లను బిగిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ద్వారక కంపెనీలో ఇనుము బీడుతో ప్రత్యేకంగా తయా�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,60,675 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 86, 594, రూ. 100 దర్శనంతో రూ. 65,000, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 400, సుప్రభాతం ద్వారా రూ. 600, క్యారీబ్యా
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 47,864, రూ. 100 దర్శనంతో రూ. 33,000, నిత్య కైంకర్యాలతో రూ. 1,800, సుప్రభాతం ద్వారా రూ. 300, క్యారీబ్యాగులతో రూ. 1,650, సత్యనారాయణ స్వామి �
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవ మండపంల�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాయంలో బుధవారం పవిత్రోత్సవాలు పంచరాత్రగమ శాస్త్ర రీతిలో జరిగాయి. స్వామి వారి బాలాలయ మహా మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు తిరుమంజనాలు నిర్వహించారు. స్వామి �
భువనగిరి అర్బన్: తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఏ. శ్రీధర్, యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమ రేందర్గౌడ్ మంగళవారం విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని హైదరాబాద్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బాలాలయంతో అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మంగళవారం స్వామి వారి పవిత్రో త్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. మహా మండపంలో అంకురార్ప ణతో పవి�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.9,92,276 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,07,004, రూ. 100 దర్శనంతో రూ. 40,500, నిత్య కైంకర్యాలతో రూ 2,001, క్యారీబ్యాగులతో రూ. 2,200, సత్యనారాయణ వ్రతాల ద�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో హరిహరులకు సోమవారం ప్రత్యేక పూజల కోలాహలం నెల కొంది. వైష్ణవాగమశాస్త్ర రీతిలో యాదాద్రీశుడికి, శైవాగమశాస్త్ర రీతిలో కొండపై వేంచేసి ఉన్న పర్వతవర్ధనీ సమేత
భువనగిరి అర్బన్: 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పట్టణ పరిధిలోని రాయగిరి సమీపంలోగల సహృదయ అనాథ వృద్ధులకు కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్తివారీ ఆదివారం పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. అనాథ
గతంలో వందల సంఖ్యలో కిడ్నీ బాధితులు చేనేతకు ప్రఖ్యాతి పొందిన గ్రామం..రోగాల పుట్టగా మారిన వైనం ఏడాది కాలంగా కొత్త కిడ్నీ సంబంధిత కేసుల్లేవు నీటి పరీక్షలు జరిపి సురక్షిత జలాలుగా తేల్చిన అధికారుల బృందం యాదా