యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 47,864, రూ. 100 దర్శనంతో రూ. 33,000, నిత్య కైంకర్యాలతో రూ. 1,800, సుప్రభాతం ద్వారా రూ. 300, క్యారీబ్యాగులతో రూ. 1,650, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 84,000, కల్యాణకట్టతో రూ. 20,000, ప్రసాద విక్రయంతో రూ. 3,04,950,
శాశ్వత పూజల ద్వారా రూ. 6,000, వాహన పూజలతో రూ. 8,500, టోల్ గేట్తో రూ. 900, అన్నదాన విరాళంతో రూ. 11,312, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 85,980, యాదరుషి నిలయంతో రూ. 66,070, పాతగుట్టతో రూ. 29,715, టెంకాయల విక్రయాలతో రూ. 39,000 తో కలుపుకుని రూ. 7,41,041 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.