యాదాద్రి, జనవరి 27 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అర్చకులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. తెల్లవారుజామూనే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లను అభిషేకించారు. తులసీదళాలతో అర్చించి అష్టోత్
మార్చి 20లోపు తుది మెరుగులు21 నుంచి సహస్ర కుండాత్మక సుదర్శన నారసింహ హోమం రోజూ లక్ష మంది భక్తులు వీక్షించేలా ఏర్పాట్లు 28న యాదాద్రి స్వయంభువుల దర్శనం కొండపైకి వెళ్లేందుకు వీలుగా కేబుల్ బ్రిడ్జి దేవాదాయ శా�
యాదగిరిగుట్ట రూరల్, జనవరి 17 : జిల్లా వ్యాప్తంగా పలువురు తాసీల్దార్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. యాదగిరిగుట్ట తాసీల్దార్గా రాము బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇతను మోటకొండూరు తాసీల్దార్గా, అంతకు ముందు �
మోటకొండూర్ : మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం సుమారు 20నిమిషాల పాటు వర్షం దంచి కొట్టింది. దీంతో మండలంలోని మాటూరు, తేర్యాల గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లో వడగండ్ల వాన కురిసింది. కాగా పలు లోతట్టు ప్ర
చౌటుప్పల్ రూరల్ : ఆపదలో ఉన్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ పథకం అండగా నిలుస్తోందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. మంగళవారం మండల పరిధిలోని పీపల్పహాడ్ గ్రామానికి చెందిన నల్లెంకి �
పాలకీడు : నీటి సంపులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన మండల పరిధిలోని చెరువుతండా గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు, కుటంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాణావత్ వెంకటేశ్వర్లు, శ�
భువనగిరి అర్బన్: ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి బాలల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె.శ్రీనివాస్రావు అన్నారు. మంగళవారం పట్టణంలోని రా�
భువనగిరి కలెక్టరేట్: అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది.. మద్యం మత్తులో తానేం చేస్తున్నాడో తెలియక కడ దాకా తోడుంటా నని బాస చేసిన భర్త మూడు ముళ్ల బంధాన్ని కాల రాసి ప్రియురాలి మోజులో పడి ఏడడుగులు తనతో న�
భూదాన్పోచంపల్లి: తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికుల ఆర్థిక స్వావలంబన కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు పర్చుతున్న థ్రిఫ్టు పథకాన్ని చేనేత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని హైద్రాబాద్ చేనేత జౌళీ శాఖ ర�
గుండాల: గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్వో సాంబశివరావు పరిశీలించారు. ఈ నెల 19న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో
1.5టీఎంసీల మేర నింపేందుకు రిజర్వాయర్ను సిద్దం చేసి ఉంచిన నీటిపారుదల శాఖ మల్లన్న సాగర్ నిండిన వెంటనే బస్వాపూర్ వైపు అడుగులు వేయించేందుకు సంకల్పిస్తున్న ప్రభుత్వం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు వరప్రదాయినిగా
యాదాద్రి: లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ. 9,79,088 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,11,114, రూ. 100 దర్శనంతో రూ. 31,000, వీఐపీ దర్శనాల ద్వారా రూ. 41,850, నిత్య కైంకర్యాలతో రూ. 200, సుప్రభాతం ద్వారా రూ.