యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,60,675 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 86, 594, రూ. 100 దర్శనంతో రూ. 65,000, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 400, సుప్రభాతం ద్వారా రూ. 600, క్యారీబ్యా
యాదాద్రి: శ్రీవారి ఖజానాకు రూ. 7,41,041 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 47,864, రూ. 100 దర్శనంతో రూ. 33,000, నిత్య కైంకర్యాలతో రూ. 1,800, సుప్రభాతం ద్వారా రూ. 300, క్యారీబ్యాగులతో రూ. 1,650, సత్యనారాయణ స్వామి �
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు స్వయంభువులకు, బాలాలయ కవచమూర్తులకు ఆరాధనలు జరిపారు. ఉత్సవ మండపంల�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బాలాయంలో బుధవారం పవిత్రోత్సవాలు పంచరాత్రగమ శాస్త్ర రీతిలో జరిగాయి. స్వామి వారి బాలాలయ మహా మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు తిరుమంజనాలు నిర్వహించారు. స్వామి �
భువనగిరి అర్బన్: తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఏ. శ్రీధర్, యాదాద్రి భువనగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమ రేందర్గౌడ్ మంగళవారం విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డిని హైదరాబాద్�
యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఖజానాకు రూ.9,92,276 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 1,07,004, రూ. 100 దర్శనంతో రూ. 40,500, నిత్య కైంకర్యాలతో రూ 2,001, క్యారీబ్యాగులతో రూ. 2,200, సత్యనారాయణ వ్రతాల ద�
భువనగిరి అర్బన్ : కరోనా నేపథ్యలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక చవితి సందర్భంగా జిల్లాలో భక్తులు, ప్రజలు మట్టి గణపతి విగ్రహాలనే పూజించాలని కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం తెలిపారు. మట్టి గణపతి విగ్రహాలను �
ఎంబీఏ చదివినా కుల వృత్తే జీవనోపాధిమట్టి కుండల తయారీలో రాణిస్తున్న యువకుడుమాస్టర్ ట్రైనర్గా మారి 50 మందికి శిక్షణఐదు నిమిషాల్లోనే ఆకృతులన్నీ సిద్ధంవంట పాత్రలు తయారు చేయడంలో దిట్టనెలకు రూ.15నుంచి రూ.20వే�
యాదాద్రిలో నేటి నుంచి ఆర్జిత సేవలుభక్తుల కోరిక మేరకు పునఃప్రారంభంఆలయ పరిసరాల్లో శానిటైజేషన్ పూర్తిభక్తులకు కొవిడ్ నిబంధనలు తప్పనిసరియాదాద్రి, ఏప్రిల్ 3 : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్ష
యాదాద్రి, ఏప్రిల్3: తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతిని జరుపుకొన్నారు. శనివారం యాదగిరిగుట్ట పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి కురుమ సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. కుర
2016లో మాడ్గులపల్లి మండలం ఏర్పాటుమూడు నియోజకవర్గాల కూడలిజిల్లాలోనే రెండో అతిపెద్ద మండలంమాడ్గులపల్లి, ఏప్రిల్ 3: నల్లగొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ మూడు నియోజకవర్గాల పరిధిలో నాలుగు మండలాల గ్రామాలను క�