యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఖజానాకు రూ.10,60,675 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో గీత తెలిపారు. ప్రధాన బుకింగ్తో రూ. 86, 594, రూ. 100 దర్శనంతో రూ. 65,000, నిత్య కైంకర్యాల ద్వారా రూ. 400, సుప్రభాతం ద్వారా రూ. 600, క్యారీబ్యాగులతో రూ. 1,930, సత్యనారాయణ స్వామి వ్రతాల ద్వారా రూ. 66,000, కల్యాణకట్టతో రూ. 23,800, ప్రసాద విక్రయంతో రూ. 4,75,140,
శాశ్వత పూజల ద్వారా రూ. 34,812, వాహన పూజలతో రూ. 9,900, టోల్గేట్తో రూ. 1,340, అన్నదాన విరాళంతో రూ. 25,122, సువర్ణ పుష్పార్చన ద్వారా రూ. 80,820, యాదరుషి నిలయంతో రూ. 55,850, పాతగుట్టతో రూ. 26,335, టెంకాలయ విక్రయాలతో రూ. 57,000, ఇతర విభాగాల ద్వారా రూ. 50,032తో కలుపుకుని రూ. 10,60,675 ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు.