తెలంగాణ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఆదేశాల మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా జోనల్ అధికారి వి.జ్యోతిర్మయి ఆధ్వర్యంలో ఆహార భద్రత శాఖ అధికారులు నల్లగొండలోని స్వీట్స్ షాపులు, స్పైసెస్ తయారీ కేంద్రాలు, రీటై�
నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలో విషాదం చోటుచేసుకుంది. తన ఇద్దరు పిల్లలను చంపిన తల్లి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుని ఆత్మహత్య (Suicide) చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
నల్లగొండ మున్సిపల్ పరిధిలో అనధికార సెల్లార్ల నిర్మాణాలు ఎకువయ్యాయి. పట్టణంలో ఎక్కడ నూతన భవన నిర్మాణం చేపడుతున్నా నిబంధనలు తుంగలో తొకి యథేచ్ఛగా భారీ భవనాలతోపాటు సెల్లార్లు కూడా నిర్మిస్తున్నారు. పట్ట�
నల్లగొండ జిల్లా చిట్యాల (Chityala) మండలం పెద్దకాపర్తిలో విషాదం చోటుచేసుకుంది. వాటర్ ట్యాంక్ (Water Tank)కూలి తల్లీకుమారుడు మృతిచెందారు. పెద్దకాపర్తిలో బాధిత కుటుంబ సభ్యులు పెద్దకాపర్తిలో రేకుల షెడ్డుతో కొత్తగా హ�
Munugode | నల్లగొండ జిల్లాలోని మునుగోడులో వైన్స్ల కోసం టెండర్లు వేసేవారికి ఆ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు ఝలక్ ఇచ్చారు. టెండర్లు వేసి షాపులు దక్కించుకునే వారు ఇక నుంచి ఊరి బయటే వైన్స్లు ఏర్పాటు చేయాలని, సాయ�
‘గోదావరి నీళ్లను చూసేంతవరకు నిద్రాహారాలు మానేస్తా’ ఇది కేవలం రాజకీయ నినాదం కాదు; ఉమ్మడి నల్లగొండ జిల్లా కరువు కాటకంలో చిక్కుకున్న లక్షలాది ప్రజల పక్షాన మాజీ ఎంపీ భీంరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్.రెడ్డి)
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు భారీ వర్షం కురిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో భారీ వర్షానికి వందలాది టన్నుల ధాన్యం కండ్ల ముందే కొట్టుకుపోయింది.
నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం వద్దిపట్ల పరిధిలోని పలుగుతండాకు చెందిన రామవత్ బాలాజీ నాయక్ గ్రామం లో ఏజెంట్ల ద్వారా గిరిజన ప్రజలకు అధిక వడ్డీ ఆశ చూపి రూ. 50కోట్ల వ సూలు చేసి భూములు, కార్లు, బైక్లు కొని జల�
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొత్తపేటతండాకు చెందిన గిరిజన యువకుడు సాయిసిద్ధుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వాడపల్లి పోలీసులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవహక్కుల కమిషన్ నల్లగొండ ఎస్పీకీ ఆదేశాలు జార
నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్ సమీపంలో గల లతీఫ్సాబ్ గుట్టపైన ప్రతి సంవత్సరం జరిగే ఉర్సు ఉత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలు నెల రోజుల పాటు వైభవంగా కొనసాగనున్నాయి.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం గర్భిణికి కడుపుకోతను మిగిల్చింది. గుర్రంపోడు మండల కేంద్రానికి చెందిన కడమంచి మహేశ్ భార్య రేణుక నిండు గర్భిణి. వైద్య పరీక్షల �
రాష్ట్రవ్యాప్తంగా క్యుమిలోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడటంతో కొద్ది సమయాల్లోనే భారీ వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహ ణ ఏర్పాట్లలో అధికారులు బిజీగా ఉండగా..పలు రాజకీయ పార్టీల నేతల్లో మాత్రం అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.