నల్లగొండ పోలీసులు చట్టాన్ని అతిక్రమించి కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నల్లగొండ మాజీ శాస�
నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. జలాశయం ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండి ఉండటంతో అధికారులు 14 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
కొంతకాలంగా అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నల్లగొం డ జిల్లా మత్స్యశాఖ అధికార చరితా రెడ్డి గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. కలెక్టరేట్ సముదాయంలోని మత్స్యశాఖ కార్యాలయంలోని తన చాంబర్లో రూ.20వేల లం
మేమెంతో మాకంత వాటా.. చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 40 శాతం రిజర్వేషన్లు కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గురువారం నల్�
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ప్రతియేటా అందజేసే రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీతో పాటు అనుబంధ ప్రభుత్వ కళాశాలల నుంచి నలుగురు అధ్�
నల్లగొండ పట్టణంలో (Nalgonda) విషాదం చోటుచేసుకున్నది. స్కూలు బస్సులో కింద పడి నాలుగేండ్ల చిన్నారి మరణించింది. జస్మిత అనే చిన్నారి దేవరకొండ రోడ్డులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎల్కేజీ చదువుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో బుధవారం అర్ధరాత్రి నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేశ్ (35) అనే వ్యక్తి పట్టణంలోని దేవరకొండ రోడ్లో గల అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద దారుణ హ�
నల్లగొండ జిల్లా కేంద్రంలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన చింతకింది రమేశ్ (35) గత 10 నెలల క్రితం
ఖరీదైన కార్లలో తిరుగుతూ రాత్రి వేళల్లో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న పదహారు మందితో కూడిన నాలుగు అంతర్ జిల్లా దొంగల ముఠాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు