హోటల్లు, బేకరీలలో, నాణ్యత ప్రమాణాలతో పాటు పరిశుభ్రత పాటించకుండా ఆహారాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన నల్లగొండ పట్టణంలోన�
నల్లగొండ పట్టణలోని వెల్కమ్ నల్లగొండ బోర్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. నల్లగొండ రూరల్ ఎస్ఐ డి.సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం రాజన్నగ�
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి చేసే విషయంలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. ధాన్యం సేకరణ, మొకజొన్న సేకరణపై మంగళవారం సీఎం హైదరాబాద్ నుంచి మంత్రులు, రాష్ట్రస్థాయి సీనియ�
తెలంగాణ వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే టీజీ ఐసెట్-2026 ప్రవేశ పరీక్ష నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13, 14వ తేదీల్లో జరుగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 16 రీజియన్�
Road Accident | నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. చిట్యాల మండలం వెలిమినేడు శివారులో జాతీయ రహదారిపై కారును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు గాయపడ్డారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలో గంజాయి అమ్మకాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేసి వారి నుండి 300 గ్రాముల గంజాయి, రెండు బైక్లు, రెండు సెల్ఫోన్లు స్వాదీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ కొలను శి�
యాదాద్రి భువనగిరి, మే 5 : పుట్టింటికి వెళ్లిన భార్యను కాపురానికి రావాలని డిమాండ్ చేస్తూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. భూదాన్ పోచంపల్లి మండలంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
సహజీవనం చేస్తున్న వ్యక్తిని హత్య చేసి సహజ మరణంగా చిత్రికరించేందుకు ప్రయత్నించిన మహిళ, అమెకు సహకరించిన కుమారుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ టూటౌన్ సీఐ రాఘవరావు తెలిపారు. మంగళవారం
నల్లగొండ నీటి పారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (EE) సతీశ్ చంద్ర అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. ఉదయ సముద్రం పరిధిలోని చందనపల్లి d37 కాల్వలో పడి ఆయన మృతిచెందారు. సతీశ్ చంద్ర మృతికి ఖచ్చితమైన కారణాలు ఇం
Rain : నల్గొండలో హఠాత్తుగా గాలివాన బీభత్సం సృష్టించింది. పట్టణంలోని గడియారం సెంటర్ వద్ద ఆదివారం అకస్మాత్తుగా ఈదురుగాలుతో కూడిన వాతావరణం భయపెట్టగా.. ఐదు నిమిషాల పాటు వాన దంచికొట్టింది.
ఆంధ్రప్రదేశ్- ఒడిశా రాష్ట్రాల నుండి అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 5 కేజీల గంజాయి, రెండు బైక్లు, ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను శ
నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీలో పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిపై మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నకిరేకల్ మున్సిపాలిటీలో దాదాపు 3000 మంది పెన్షన్దారు�
బాలికపై అత్యాచారయత్నం కేసులో దోషిగా తేలిన వ్యక్తికి నల్లగొండ జిల్లా పోక్సో న్యాయస్థానం 7 సంవత్సరాల జైలు శిక్ష, రూ.4 వేల జరిమానా విధించింది. కేసు వివరాలు.. ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన
పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాలేజీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ అధ్యక్షుడు వాడపల్లి నవీన్, నార్