Bus Fire Accident | నల్గొండ జిల్లాలో ఓ ప్రైవేటు బస్సు దగ్ధమైంది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామ శివారులో హైదరాబాద్-విజయవాడ ప్రధాన రహదారిపై ఓ ప్రైవేటు టావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కురిసిన గాలివాన రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. మార్కెట్ యార్డుల్లో, కొనుగోలు కేంద్రంలో పోసిన ధాన్యం కుప్పలు తడిసి పోయాయి. కాంటాలు వేసిన ధాన్యాన్ని �
నల్లగొండ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున పోలీసులు నాకాబందీ నిర్వహించారు. నల్లగొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి ఆధ్వర్యంలో ఏడు మంది సీఐలు, 18 మంది ఎస్ఐలు, నారోటిక్ డాగ్, 200 మంది పోలీసులు పట్టణంలోని పలు కా
నల్లగొండ పట్టణంలో మంగళవారం ఉదయం కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు పోలీసులు 10 బృందాలుగా విడిపోయి సతీశ్నగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు న�
ఎండలు మండిపోతున్నాయ్.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జనం ఉదయం ఏడు గంటలకే ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారు. సాయంత్రం ఏడుగంటల వరకు వేడిగాలులు తగ్గడం లేదు. పని ప్రదేశాల నుంచి కూలీలు పదిగంటలకే ఇంటిమ�
కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్లో మందుల అమ్మకాలు, ప్రత్యేక డిస్కౌంట్లు, నాసిరకం మందులకు వ్యతిరేఖంగా నల్లగొండ మెడికల్ కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెడికల్ దుకాణాల బంద్ �
నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేటలో సంచలనం సృష్టించిన రుద్రాక్షి సుమలత (45), ఆమె కుమార్తె లావణ్య(23) హత్య కేసును హాలియా పోలీసులు ఛేదించారు. కేవలం ఐదెకరాల భూమిని దక్కించుకోవాలనే దురాశతోనే తల్లీ కూతుళ్ల
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి పవర్ప్లాంటులో అగ్నిప్రమాదం జరిగింది. ఈ నెల 12న సీవోడీ పూర్తిచేసుకున్న మూడో యూనిట్లో ఆదివారం ఉదయం బాయిలర్ ఫీడింగ్ పంప్ వద్ద షార్ట్సర్యూట్ కారణంగా నిప్�
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లాకు చెందిన యువతి మృతిచెందింది. నార్కట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన గడుసు శ్రీనివాస్రెడ్డి-శోభ దంపతుల కుమార్తె నవ్య (24) అమెరికాలోని లేక్క�
భవిష్యత్తుకు బలమైన పునాది చదువేనని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఆదివారం నల్లగొండ కలెక్టరేట్లో నిర్వహించిన విద్యా వారోత్సవంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు
రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎం సీఏ కోర్సుల్లో ప్రవేశానికి గాను నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 13,14 తేదీల్లో నిర్వహించిన టీజీ ఐసెట్,-2026 విజయవంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 69 పరీక్
హోటల్లు, బేకరీలలో, నాణ్యత ప్రమాణాలతో పాటు పరిశుభ్రత పాటించకుండా ఆహారాలను అమ్మితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి శివశంకర్ రెడ్డి సూచించారు. గురువారం ఆయన నల్లగొండ పట్టణంలోన�
నల్లగొండ పట్టణలోని వెల్కమ్ నల్లగొండ బోర్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం జరిగింది. నల్లగొండ రూరల్ ఎస్ఐ డి.సైదాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. నిడమనూరు మండలం రాజన్నగ�
మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి చేసే విషయంలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ చంద్రశేఖర్ ఆదేశించారు. ధాన్యం సేకరణ, మొకజొన్న సేకరణపై మంగళవారం సీఎం హైదరాబాద్ నుంచి మంత్రులు, రాష్ట్రస్థాయి సీనియ�