రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు దాదాపు వంద మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు, విద్యార్థుల బలవన్మరణాలకు సీఎం రేవంత్ రెడ్డియే కారణమన�
Mother Dairy |మదర్ డెయిరీలో నల్గొండ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆధిపత్య పోరు కొనసాగుతోంది. బీర్ల ఐలయ్యకు చెక్ పెట్టేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేశారు.
అమ్మాయిలు ధైర్యంగా ముందుకు సాగాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్, నల్లగొండ మండల ప్రత్యేకాధికారి రమేశ్, డాక్టర్ అనితారాణి అన్నారు. బుధవారం నల్
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా ప్రకటించడం పట్ల బీసీ యువజన సంక్షేమ సంఘం హర్షం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్ల�
నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్గా మారుస్తూ రాష్ట్ర శాసనసభ మంగళవారం తీర్మానం చేసింది. దీంతో స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న నల్లగొండ పట్టణం మహానగరంగా రూపాంతరం చెందనుంది.
నల్లగొండలోని దేవరకొండ రోడ్డులోని ఒక ఫర్టిలైజర్ దుకాణదారుడు రవాణా చార్జీలతో కలిపి బస్తా యూరియాను రూ.285 నుంచి రూ.295 వెచ్చించి కొనుగోలు చేస్తే రెగ్యులర్గా తన వద్దకు వచ్చే రైతులు కాకుండా ఇటీవల ఆయన దగ్గరకు మ
ప్రజా పోరాటాతోనే పార్టీ బలోపేతం అవుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. మంగళవారం నల్లగొండ పట్టణంలోని ఏం ఎస్ గార్డెన్లో సిపిఎం పార్టీ జిల్లా విస్తృత సమావేశం నిర్వహించారు. ముఖ్య అత�
వివిధ శాఖలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు న్యాయంగా రావాల్సిన బెనిఫిట్స్ను ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా నుండి సోమవారం అసెంబ్లీ ముట్టడికి వెళ్లారు. అయితే
నల్లగొండ జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం వద్ద ఉన్న షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలికల క్యాంపస్ లో విద్యార్థినులకు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ శశికళ శనివారం దుప్పట్లు పంపిణీ చేశారు.
గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాన్ స్వర్ణోత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 'మహాత్మా గాంధీ సుస్థిర విజ్ఞాన సదస్సులు- స్వదేశీ మేళాల కార్యక్రమం ఈ నెల 30న నల్లగొండలో..
డీడీఎన్ అర్చకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దూప, దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఆధ్వర్యంలో నల్లగొండలో శుక్రవారం పెద్ద ఎత్తున అర్చకులతో అర్చక చైతన్య యాత్ర ని�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో కట్టంగూర్ కస్తూర్భాగాంధీ బాలికల పాఠశాలకు చెందిన విద్యార్థినులు ప్రతిభ కనబరిచారు. నృత్యంతో పాటు �
నల్లగొండలోని ప్రభుత్వ ప్రధాన దవాఖాన ఆవరణలోని పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని సోమవారం తెల్లవారు జామున కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం 5 గంటలకే జీజీహెచ్కు చేరుకున్న కలెక్టర్ ఎలాంటి �