ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె గురువారం నాటికి రెండో రోజుకు చేరింది.కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మొదటి డ్యూటీ నుంచి కార్మికులు ఆందోళనకు దిగా
కోడలి ఆత్మహత్యకు కారణమైన మామను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు వివరాలను సోమవారం సీఐ రాఘవరావు వెల్లడించారు. నాంపల్లి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన ఐశ్వర్య (20)కు ఐదు నెలల క్రితం పానగల్లుక�
ప్రజల సహకారంతోనే స్వచ్ఛ నల్లగొండ- హరిత నల్లగొండ సాధ్యమవుతుందని నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్చంద్ర అన్నారు. నల్లగొండ నగరాన్ని పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన ఆదర్శ నగరంగా తీర్�
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయ వృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రెవెన్యూ పెంపు దిశగా కృషి చేయాలని మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బచ్చలకురి శరత్ చంద్ర అన్నారు. అదే సమయంలో ప్రజా సమస్యల పరిష్�
యూనివర్సిటీ ఉన్నత విద్యా మండలి మేరకు డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు జరపాలని, నిబంధనలు అతిక్రమించిన కళాశాలలపై చర్యలు ఉంటాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. యూని
జనగణన 2027ను డిజిటల్ విధానంలో నిర్వహించే భాగంగా నల్లగొండ జిల్లా పరిపాలన స్వీయ గణన (Self-Enumeration – SE) ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఈ స్వీయ గణన ప్రక్రియ 2026 ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు అందుబాటులో ఉంటుంద�
రైతులు అధిక దిగుబడి ఇచ్చే వంగడాలను వాడాలని జెనోమిక్స్ సీడ్స్ సంస్థ టీఎస్ఎం సీహెచ్ నాగయ్య అన్నారు. జెనోమిక్స్ సీడ్స్ సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండల పరిధిలోని బోడంగిపర
నల్లగొండ నగర అభివృద్ధికి పన్నులే బలమని, సీనియర్ సిటిజన్లను ఆదర్శంగా తీసుకుని పట్టణ వాసులు పన్నులు చెల్లించేందుకు ముందుకు రావాలని నల్లగొండ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ బచ్చలకూరి శరత్ చంద్ర అన్నార�
Palnadu Simhadri Express | పల్నాడు-సింహాద్రి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద ఓ గేదెను ఢీకొట్టింది.
తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నల్లగొండ పట్టణానికి చెందిన తలారి యాదయ్యను నియమిస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేయగా ని�