రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీని వెంటనే ప్రకటించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం డిమాండ్ చేశారు. శనివారం టీఎస్యూటీఎఫ్ నల్లగొండ టౌన్ కమిటీ ఆధ్వర్యం
నల్లగొండ పట్టణంలోని డైట్ కళాశాలలో ఆంగ్ల భాషోపాధ్యాయులకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్పెల్-1 శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. శిక్షణలో నేర్చుకున్న విషయాల
మేరా యువ భారత్ నల్లగొండ జిల్లా సమన్వయ కమిటీని, జిల్లా అడ్వైజర్ కమిటీ, యాక్షన్ ప్లాన్ 2026-27 కు సంబంధించిన సమావేశాన్ని జిల్లా కలెక్టరేట్లో డీవైఎస్ఓ అక్బర్ అలీ అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. గత సంవత్�
మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి అంత్యక్రియను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాకు ఆదేశాలు జారీ చేసింది.
MG University | మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. బాలికల హాస్టల్లో గత కొంతకాలంగా తాగునీరు, వినియోగ నీటి సమస్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
SLBC Tunnel | శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) పనుల్లో భారీ దోపిడీకి రంగం సిద్ధమైంది. అసలు పని కంటే కొసరు పనికే వేల కోట్ల రూపాయలు పెరిగిపోయాయి. ఏడాది తిరుగకుండానే బడ్జెట్ ఏకంగా మూడింతలు పెరిగింద�
ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియతో సాధారణ ప్రజానీకంలో సవాలక్ష సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేసేవారు లేకపోవడంతో అసలు మా ఓట్లు ఉంటాయా.. పోతాయా అంటూ జనం ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగ
చిన్నారులకు మంచి ప్రవర్తన అలవర్చడంతో పాటు పాఠశాలలో ఉత్తమ వాతావరణం కల్పించి విద్య పట్ల భయం తొలిగేలా చూడాలి కాని నల్లగొండ జిల్లా కేంద్రంలోని కార్పోరేట్ విద్య సంస్థ 'నారాయణ హై స్కూల్'లో 1వ తరగతి విద్యార్�
భారతదేశంలో ప్రభుత్వ రంగ బీమా రంగ ఉద్యోగుల హక్కుల రక్షణ కోసం, ఎల్ఐసీ పరిరక్షణ కోసం ఏర్పాటైన అత్యంత పురాతనమైన, అతిపెద్ద ట్రేడ్ యూనియన్ "ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్" (AIIEA) ఆవిర్భావ దినోత్సవ వ
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రచ్చ రచ్చగా మారింది. రెండో డివిజన్ కార్పొరేటర్ పెరిక యాదయ్య తన వార్డులో ఉన్న సమస్యలను సమావేశంలో స్పష్టంగా బ్యానర్ను ప్రదర్శించారు. సమస్యలను పరిష్కరించాలని �
Revanth Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్కు కంచుకోటగా చెప్పుకొనే నల్లగొండలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం సీఎం టూర్ సాక్షిగా నేతల మధ్య వీధిపోరు బహిర్గతమైంది. దీంతో సభకు నామమాత్రంగానే జనాలు తరలిరాగా, ప్రాంగణం�
నల్లగొండ జిల్లాలో హ్యామ్ రోడ్ల శంకుస్థాపన పేరిట సీఎం రేవంత్రెడ్డి టూర్ ఆదివా రం గందరగోళంగా సాగింది. కీలకనేతల అలకలు, ఆగ్రహావేశాల మధ్య ముఖ్యమంత్రి తన పర్యటనను కొనసాగించారు. ముందుగా హ్యా మ్ రోడ్ల శంకుస
సీఎం రేవంత్రెడ్డి పర్యటన వల్ల జిల్లాకు ఒరిగింది ఏంటని, దేని కోసం ఆయన వచ్చారంటూ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి విమర్శించారు. ఆదివారం మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా నల్లగొండలో