డిజిటల్ అరెస్ట్ అంటూ బెదిరింపులకు గురిచేస్తూ రూ.18 లక్షలు తమ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి, లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని భయభ్రాంతులకు గురిచేసిన కేసును నలగొండ జిల్లా సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స
నల్లగొండ పట్టణ కేంద్రంలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 21న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంవీఎన్ ట్రస్ట్ కార్యనిర్వాహక కార్యదర్శి పి.నర్సిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నర్రా రా�
నాటక రంగాన్ని ప్రొత్సహించి నేటి యువతను భాగస్వామ్యం చేయాల్సి అవసరం ఎంతైన ఉందని ప్రముఖ కవి, రచయిత, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మేరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. నల్లగొండకు చెందిన ప్రముఖ రంగస్థల నట
ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ మండలంలోని..
కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ శాసనసభ్యుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడు
ఉమ్మడి రాష్ట్రంలో చదువుల జిల్లాగా పేరొందిన నల్లగొండ ఇప్పుడు వెనుకబడిపోతుంది. ఆ జిల్లాలో ఒక్కప్పుడు ఓ వెలుగు వెలిగిన ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు చేరేవారు లేక వెలవెలబోతున్నాయి.
రెండేండ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం భూతద్దం పెట్టి వెతికినా నల్లగొండ జిల్లాకు చేసిన పని ఒక్కటంటే ఒక్కటి కనిపించడం లేదు. జిల్లాకు ఎస్ఎల్బీసీ సొరంగ మార�
నల్లగొండ కాంగ్రెస్లో తొలి నుంచి రెడ్డి నేతలదే ఆధిపత్యం. ఇతర వర్గాల ఉనికినే ఆ నేతలు సహించలేరు. బీసీ నేతలను ఆది నుంచి కరివేపాకులా వాడుకునే సంస్కృతి ఆ పార్టీలో ఉన్నది. మొదటి నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఆ వర�
నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్ కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వానాకాలంలో రైతులకు ఎరువుల విక్రయాల్లో కలిగిన ఇబ్బందులను దృష్�
నల్లగొండ జిల్లా విద్యాశాఖ- సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఈ నెల 1న డిస్ట్రిక్ట్ లెవెల్ రోల్ పే కాంపిటీషన్-2025' నిర్వహించారు. అయితే జిల్లాలోని ప్రభుత్వ, కేజీబీవీ
నల్లగొండ ప్రభుత్వ జనరల్ దవాఖాన అధికారుల పనితీరు..దవాఖాన నిర్వహణపై కలెక్టర్ ఇలా త్రిపాఠి గరం గరం అయ్యారు. మంగళవారం ఆమె నల్లగొండ ప్రభుత్వ ప్రధాన దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రసూతి, పిల్లలు, ఐసీయూ తది�