తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో సర్పంచ్గా పోటీచేసేందుకు నామినేషన్ వేసేందుకు వెళ్తున్న బీసీ అభ్యర్థి యాదగిరి యాదవ్ అనే బీసీ బిడ్డను కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కిడ్నాప్ చేసి మద్యంలో మూత్ర
నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ అవుట్ డోర్ స్టేడియంలో నవంబర్ 28, 29 తేదీల్లో జరిగిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లా స్థాయి ఖో ఖో బాలికల విభాగంలో నల్లగొండ మండలంలోని నర్సింగ్ భట్ల పాఠశాల �
నల్లగొండ జిల్లా ఎల్లమ్మగూడెంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మామిడి నాగలక్ష్మి భర్త యాదగిరి కిడ్నాప్ కేసులో దుండగులు దారుణంగా వ్యవహరించిన తీరు వెలుగుచూసింది.
Nalgonda | సర్పంచ్ ఎన్నికల వేళ కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి నామినేషన్ వేయకుండా ఉండాలని ఆమె భర్తను కిడ్నాప్ చేసి రోజంతా ఊర్లుతిప్పుతూ చిత్రహింసలు పెట్టారు.
Sarpanch Elections | బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మామిడి లక్ష్మి భర్త కిడ్నాప్కు గురైన ఘటన నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో చోటుచేసుకున్నది. నామినేషన్ వేయడానికి కారు తీసుకువస్తానని శనివా�
నేటి ఆలోచన రేపటి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుంది..ఆ దిశగా ఉన్నత విద్యనందించే విద్యా సంస్థల్లో చేరితే ఆ లక్ష్యం నేరవేరే అవకాశం లభిస్తుంది. అంతే కాకుండా అవుట్ డెటేడ్ సిలబస్తో కాకుండా మారుతున్న కాలాన
బీసీ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఉన్న గడియారం సెంటర్లో బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గాడిదలకు బ్యానర్లు �
అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి ప్రీ అండ్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. ప్రి మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్క�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం రెండో రోజు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగింది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరించారు. తొలి విడత జిల్లాలోని ఆరు మండలాల్లో 46 నామినేష�
సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి గురువారం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా ఎన్నికలు నిర్వహించే నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని గ్రామాల్లో తొలిరోజు నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసి
ప్రీ ప్రైమరీ పాఠశాలలకు వచ్చే చిన్నారులకు ఆట పాటలతో విద్యా బోధన చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. జిల్లా విద్యాశాఖ- సమగ్రశిక్ష ఆధ్వర్యంలో నల్లగొండ డైట్ కళాశాలలో ఈ నె�
భారత రాజ్యాంగం అందరి హక్కులకు రక్షణ కల్పింస్తుందని నల్లగొండ ఆర్డీఓ వై.అశోక్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా�
komatireddy venkat reddy | నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన తన అనుచరులను చల్లార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
ఉద్యోగ, ఉపాధ్యాయుల దీర్ఘకాలిక పెండింగ్ సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపుతాయని ఆశిస్తున్నట్లు, అలా కాని పక్షంలో పోరాటాలకు సిద్ధంగా ఉండాలని టీఆర్టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ�