నల్లగొండలోని ఎస్సీ హాస్టల్ లో ఉంటూ 6వ తరగతి చదువుతున్న ఓ బాలుడు ఎవరికి చెప్పకుండా హైదరాబాద్ పోయేందుకు బస్సు ఎక్కాడు. బాలుడి మిస్సింగ్పై 112 కాల్ ద్వారా సమాచారం అందుకున్న నల్లగొండ రూరల్ ఎస్ఐ శివ ప్రసాద�
నల్లగొండ జిల్లాలోని కొండమల్లేపల్లిలోని నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ రూపారెడ్డి హత్యను నిరసిస్తూ, ఆమెకు నివాళి అర్పిస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని అన్ని ప్రైవేట్ పాఠశ
రాజీవ్ గాంధీ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం నల్లగొండకు వచ్చిన మంత్రి కోమటిరెడ్డికి చుక్కెదురైంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ప్�
Nalgonda | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీం జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద విద్యార్థులు ఆందోళన నిర్వహించారు.
కోతల్లేని 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందజేయాలని కోరుతూ నల్లగొండ లోని ట్రాన్సకో విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ముందు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రైతన్నలతో కలిసి కాలిపోయిన బోరు మోటర�
మోసపురిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసగించిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఏ ఆశయంతో కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారో..ఆ ఆశయాలకు ర
‘రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితాపై సమగ్ర విచారణ జరిపితే అసలు దోషులెవరో తేలుతుంది. ఆ తర్వాత ఎవరు రాజీనామా చేయాలో? ఎవరిపై చర్యలు తీసుకోవాలో? అన్న విషయంపై స్పష్టత వస్తుంది’ అని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ
నల్గొండ జిల్లా: రైతులకు మెరుగైన విద్యుత్ అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసిందని మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలన�
పాలిటెక్నిక్ విద్యను (కళాశాలలను) స్కిల్ యూనివర్సిటీగా మార్చవద్దని, ప్రభుత్వ ఆలోచన తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్లగొండలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థుల
నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కనుసన్నల్లో కమీషన్ల రాజ్యం నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఆరోపించారు. ఆదివారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అధికార పార్టీకి చెందిన కొందరు చేతివాటం ప్రదర్శించారు. 150 మంది లబ్ధిదారుల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. డబుల్ బెడ్రూమ్ ఇండ్లసాధన కమిటీ పేరు�
Paddy Cultivation | ‘ఎల్ నినో ప్రభావంతో వర్షాలు పడేలా లేవు.. వరి సాగు చేయొద్దు.. దండం పెడుతున్నా.. అర్థం చేసుకొని మా ఆవేదన వినండి’ అని నల్లగొండ జిల్లా ఉదయ సముద్రం చెరువు కింద నాట్లు వేస్తున్న రైతులకు మోకాళ్లపై కూర్చొన�