గత బీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్లో ఎక్సైజ్ శాఖకు రూ. 18,470 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సారి రూ.25,617 కోట్లు కేటాయించిందని, గతంతో పోలిస్తే రూ. 7,147 కోట్లు పెంచి ప్రజలను తాగుబోతులను చేస్తారా..
అనేక వనరులతోపాటు హైదరాబాద్కు అతి సమీపంలో ఉన్న నల్లగొండను రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారంగా రాష్ట్ర ప్రభు�
నల్లగొండ పట్టణంలోని పలు దుకాణాల్లో బుధవారం కాపీ రైట్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రజలకు బ్రాండెడ్ పేరుతో నాణ్యతా లేని విద్యుత్ వైర్లు అమ్ముతున్న నిర్వాహకులపై కాపీరైట్స్ ముంబై అధికారులు, వన�
కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు నిరాశే ఎదురైంది. పలు ప్రాజెక్ట్లు, ఇనిస్టిట్యూషన్లపై ఆశలు పెట్టుకున్నా అడియాశలుగానే మిగిలిపోయాయి. పోచంపల్లికి ఐఐహెచ్టీ, మునుగోడు ఫ్లోరైడ్ రీసెర�
యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందా..? వచ్చే కౌన్సెలింగ్లో జాబితాలో మన కాలేజీ ఉంటుందా..? అనేది స్పష్టత రావడంలేదు. ఈ ఏడాది కాలేజీ ప్రారంభంపై సందిగ్ధత నెలక�
ర్షాభావ పరిస్థితులకు తోడు అప్పుల భారం పెరగడంతో మనస్తాపం చెంది ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నల్లగొండ, జనగామ జిల్లా ల్లో చోటుచేసుకున్నాయి.
చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామ పరిధిలోని శ్రీజయ ల్యాబోరేటరీస్ లిమిటెడ్ ప్రైవేట్ పరిశ్రమలో బుధవారం ఉదయం 11.45 నిమిషాలకు డై మిథైల్ సల్ఫైడ్ గ్యాస్ లీక్ కావడంతో పరిశ్రమలోని పలువురు కార్మికులు �
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో అనధికారిక సెలవు కొనసాగింది. రాష్ట్ర ప్రధాన కార్యాలయ సర్వర్లో తలెత్తిన సాంకేతిక సమస్య పొద్దంతా వెంటాడింది.
దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల స్కాలర్ షిప్స్ విడుదల చేయాలని, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు తక్షణమే నోట్బుక్స్ అందజేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గురువారం న
ఆకతాయిల వేధింపులకు ఓ యువతి నిండు ప్రాణాలు తీసుకుంది. స్నేహితులే కదా అని సరదాగా ఫొటోలు దిగితే.. తాము చెప్పినట్లు చేయాలని బెదిరింపులకు దిగారు. వాళ్ల వేధింపులు తాళలేక సదరు యువతి ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జ
ఫిర్యాదు చేయడానికి వెళ్లిన మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తించిన శాలిగౌరారం ఎస్ఐపై బదిలీవేటు పడింది. ఎస్ఐ ప్రవీణ్ను (SI Praveen) వీఆర్కు అటాచ్ చేస్తూ నల్లగొండ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. ఆయన స్థానంలో నూతన ఎస్
మహారాష్ట్రకు చెందిన పార్థీ దొంగల ముఠా చాలా ప్రమాదకరమైందని, కరడుగట్టిన నేర స్వభావం గల ఈ ముఠా సభ్యులు రాష్ట్రంలో కొంతకాలంగా నేరాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని నల్లగొండ ఎస్పీ శరత్
మహారాష్ట్రకు చెందిన అత్యంత క్రూరమైన పార్థీ దొంగల ముఠాలోని ఇద్దరిని సీసీఎస్ పోలీసులు సినీ ఫక్కీలో అదుపులోకి తీసుకున్నట్టు నల్లగొండ ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు.